నెల్లూరు సిటీ: ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలోని మూలుమూడి గ్రామం ఎస్సీ, బీసీ కాలనీల్లో టీడీపీకి చెందిన వారు సోమవారం ఆదాల సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. నగరంలోని మినీబైపాస్రోడ్డులో ఉన్న క్యాంపు కార్యాలయంలో వారికి ఆదాల కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నాయకులు వేమిరెడ్డి అశోక్రెడ్డి, వేమిరెడ్డి అరవింద్కుమార్రెడ్డి, వేమిరెడ్డి ధీరజ్రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎస్సీ కాలనీకి చెందిన ప్రేమ్, బీసీ కాలనీకి చెందిన బండి శ్రీహరి తమ బృందంతో చేరారు. కార్యక్రమంలో నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి, వేమిరెడ్డి హరిశివారెడ్డి, వేమిరెడ్డి హరికృష్ణారెడ్డి, స్వర్ణా వెంకయ్య, పాలకీర్తి రవికుమార్, జిమ్ వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఆదాల గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం
Published Tue, May 7 2024 5:10 AM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- ఛాయాచిత్రం
- రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం
- ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం?
- బిర్యానీ తినేందుకు వెళ్తుండగా...
- 'పాలిటెక్నిక్' లో నవోదయం
- శ్రీటీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్గా బుమ్రా
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
Advertisement