కొడవలూరు: మండలంలోని చంద్రశేఖరపురం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాలలో సీబీఎస్ఈ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరాఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ టి.విష్ణుప్రియ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ గ్రూపులో బాలురకు 4, బైపీసీలో బాలురకు 11, హెచ్ఈపీలో బాలురకు 10, బాలికలకు 25 సీట్లు ఉన్నాయన్నారు. ఈనెల 18వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. యానాది, ఎరుకుల, నక్కల, సుగాలి తదితర గిరిజన కులాలకు చెందిన విద్యార్థులే అర్హులన్నారు. పదో తరగతి సీబీఎస్ఈ, స్టేట్ బోర్డు సిలబస్లో చదివి ఉండాలన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, దివ్యాంగులకు మొత్తం సీట్లలో 10 శాతం రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. పదో తరగతిలో మార్కుల ఆధారంగా విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 90101 75322, 94909 57261 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఈఎంఆర్ఎస్లో ఇంటర్లో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం
Published Thu, May 9 2024 4:35 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement