No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Wed, May 8 2024 5:10 AM

No He

సత్యానగర్‌లో

రూ.2 కోట్లతో

నిర్మించిన పార్కు

ఇటు గ్రామీణం.. అటు పట్టణం మిళితమైన నియోజకవర్గం పెందుర్తి. గత ప్రభుత్వ హయాంలో మసకబారిన పెందుర్తి నియోజకవర్గ ప్రగతి.. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో సరికొత్త కళను సంతరించుకుంది. ఐదేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. దేశానికే ప్రామాణికంగా నిలిచిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు అత్యంత చేరువయ్యాయి. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ స్థాయిలో రూపాంతరం చెందాయి. రహదారులు అత్యంత సుందరంగా ముస్తాబయ్యాయి. కొత్తగా వచ్చిన అర్బన్‌/రూరల్‌ హెల్త్‌ సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్య సేవలు చెంతకే వచ్చాయి. అన్నింటికీ మించి నియోజకవర్గంలో 33 వేల మంది నిరుపేదలకు సొంతింటి కల నెరవేరింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎనలేని మేలు జరిగింది. ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందాయి.

– పెందుర్తి

పెందుర్తి

పెందుర్తి

No Headline
1/1

No Headline

 
Advertisement
 
Advertisement