రాజాం: పట్టణ పరిధిలోని పలు వార్డుల నుంచి టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. మున్సిపాలిటీ పరిధి మల్లయ్యపేటకు చెందిన 100 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోగా.. వారందరికీ ఎమ్మెల్యే అభ్యర్థి తలే రాజేష్ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, జగన్ మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కెల్ల సతీష్, యందవ చిన్నబాబు, సింబాల రాము, అల్లెన జయలక్ష్మి, యందవ సుశీల తదితరులు ఉన్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధి గాయత్రీకాలనీకి చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి ఎమ్మెల్యే తలే రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు.
భారీగా చేరికలు
Published Thu, May 9 2024 4:00 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement