12 గ్రామాల ప్రజలకు ఇబ్బంది
సిమెంట్ కంపనీ ప్రతిపాదిత స్థలానికి మూడు కిలో మీటర్ల లోపల పన్నెండు గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 30వేల జనాభా ఉంటుంది. సిమెంట్ కంపనీ ఏర్పాటు చేస్తే కాలుష్యం వల్ల వారంతా ఇబ్బంది పడతారు. కంపెనీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల అనర్థాలు కలుగుతాయి కాబట్టే.. నివారణ చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు అనుమతించవద్దు.
–జెల్లెల పెంటయ్య, పర్యావరణ పరిరక్షణ వేదిక కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment