ఇక్కత్‌ వస్త్రాల ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

ఇక్కత్‌ వస్త్రాల ప్రదర్శన

Published Sat, Feb 15 2025 1:52 AM | Last Updated on Sat, Feb 15 2025 1:52 AM

-

ఢిల్లీలో ప్రారంభమైన గ్లోబల్‌ టెక్స్‌టైల్‌ ఈవెంట్‌ ఫొటో, ఎక్స్‌పోలో చేనేత ఇక్కత్‌ వస్త్రాలు, మగ్గాన్ని ప్రదర్శించారు.

- 8లో

17,18 తేదీల్లో ‘భగీరథ’ బంద్‌

భువనగిరి : కొండపాక పంపింగ్‌ స్టేషన్‌ వద్ద మరమ్మతుల కారణంగా ఈ నెల 17న ఉదయం 6నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మీషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మిషన్‌ భగీరథ భువనగిరి డివిజన్‌ సీఈ కరుణాకర్‌ శుక్రవారం తెలిపారు. భువనగిరి నియోజకవర్గలోని భువనగిరి, బీబీనగర్‌, వలిగొండ, రామన్నపేట మండలంలోని 8 గ్రామాలు, భూదాన్‌పోచంపల్లి మండలంలోని 16 గ్రామాలు మున్సిపాలిటీలు, ఆలేరు నియోజకవర్గంలో రాజాపేట, ఆత్మకూర్‌(ఎం), యాదగిరిగుట్ట, ఆలేరు, గుండాల, తుర్కపల్లి, మోటకొండూరు, బొమ్మలరామారం మండలాల్లో నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ఆయా ఆగ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement