కోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి | Farmer Kotaiah Postmortem Completed  | Sakshi
Sakshi News home page

కోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

Published Tue, Feb 19 2019 5:49 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

 సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతు కోటయ్య మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం పూర్తయింది. ఈ సాయంత్రం పుట్టకోటలో కోటయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. డాక్టర్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో కోటయ్య మృత దేహానికి పోస్టు మార్టం జరిగింది. వైఎస్సార్‌సీపీ నేతలు మర్రి రాజేశేఖర్‌, విడదల రజని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement