విద్యార్థుల విజ్ఞాన యాత్ర | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల విజ్ఞాన యాత్ర

Published Mon, Feb 10 2025 1:42 AM | Last Updated on Mon, Feb 10 2025 1:42 AM

విద్యార్థుల  విజ్ఞాన యాత్ర

విద్యార్థుల విజ్ఞాన యాత్ర

పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, వల్మిడి సీతారామచంద్రస్వామి, బమ్మెర పోతన మందిరాలను స్టడీ టూర్‌లో భాగంగా ఆదివారం హనుమకొండకు చెందిన డైమాండ్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు 150 మంది సందర్శించారు. ఈ సందర్భంగా పాలకుర్తి సోమేశ్వరస్వామి, వల్మిడి సీతారామచంద్రస్వామి, బొమ్మెర పోతన స్మారక మందిరం విశిష్టతను తెలుసుకున్నారు.

– పాలకుర్తి టౌన్‌

సోమేశ్వర ఆలయంలో

డైమాండ్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement