జయహో భారత్‌ ● | - | Sakshi
Sakshi News home page

జయహో భారత్‌ ●

Published Mon, Feb 3 2025 1:52 AM | Last Updated on Mon, Feb 3 2025 1:52 AM

-

నిజామాబాద్‌ నాగారాం: భారత అమ్మాయిల జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల అండర్‌–19 టీ–20 ప్రపంచకప్‌ 2025 టైటిల్‌ సాధించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగి ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. కౌలాలంపూర్‌ వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 82 పరుగులకే ఆలౌట్‌ అయింది. దేశప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు క్రీడాకారిణులు తమ సంతోషాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement