గిరిజన హక్కులపై అమానుషం | - | Sakshi
Sakshi News home page

గిరిజన హక్కులపై అమానుషం

Published Mon, Feb 10 2025 1:12 AM | Last Updated on Mon, Feb 10 2025 1:12 AM

గిరిజన హక్కులపై అమానుషం

గిరిజన హక్కులపై అమానుషం

గిరిజనుల హక్కుల పట్ల కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు అమానుషంగా వ్యవహరిస్తున్నాయి. 1/70 చట్టం గిరిజనులకు, భూములకు రక్షణగా నిలుస్తుంది. చట్టాన్ని సవరించి కార్పొరేట్లకు గిరిజన భూములను ధారాదత్తం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచనగా ఉంది. గిరిజనులందరూ ఐక్యంగా ప్రతిఘటించాలి. ఈ నెల 12న నిర్వహించనున్న బంద్‌లో గిరిజనులు పాల్గొని విజయవంతం చేయాలి.

– పాలక రంజిత్‌,

ఉత్తరాంధ్ర గిరిజన సంక్షేమ సంఘం కార్మదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement