విద్యార్థి సంఘాల మద్దతు
ఆదివాసీ గిరిజన సంఘాల ఏజన్సీ బంద్కు ఏఐఎస్ఎఫ్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఏజెనీ ప్రాంతాన్ని కార్పొరేట్, శక్తులకు అప్పజెప్పే విధంగా 1/70 చట్ట సవరణ ఉంది. దీనివలన గిరిజనులు పూర్తిగా నష్టపోతారు. గిరిజనులు పోరాడి సంపాదించుకున్న హక్కులను కాలా రాయడం సరికాదు. గిరిజనులను చిన్న చూపు చూస్తే ఉపేక్షించేది లేదు. విద్యార్థి సంఘాలు మొత్తం ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేస్తాం.
– బి.రవికుమార్,
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి
●
Comments
Please login to add a commentAdd a comment