కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు కూటమి పన్నాగం | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు కూటమి పన్నాగం

Published Mon, Feb 10 2025 1:12 AM | Last Updated on Mon, Feb 10 2025 1:12 AM

కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు కూటమి  పన్నాగం

కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు కూటమి పన్నాగం

ఆదివాసీ గిరిజన సంఘాల ఏజన్సీ బంద్‌కు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఏజన్సీ ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నుతుంది. దీనివల్ల గిరిజనులు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. స్పీకర్‌ అయ్యన్న మాటలకు ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటన చేసేంత వరకు ఆందోళన ఉధృతం చేస్తాం. గిరిజన హక్కులను కాపాడతామని అటవీ ప్రాంతంలోకి కార్పొరేట్లను అనుమతించబోమని పార్లమెంట్‌లో బీజేపీ ప్రకటించాలి.

– ఎ.గంగునాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి, పార్వతీపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement