ఉమ్మడి జిల్లా ప్రజలకు నాణ్యమైన సేవలందించడం కోసం రూ.30 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చాం. బోధనాస్పత్రి పడకల సంఖ్య 1,200 చేయడంతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన సేవలందించేందుకు సర్జికల్, ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటుకు అప్పటి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించి రూ.300 కోట్లతో భవన నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆస్పత్రికి సమీపంలో సర్జికల్, ఎంసీహెచ్ బ్లాక్ ఉండాలని ఇరిగేషన్, ఆర్అండ్బీ కార్యాలయాలను తరలించాలని నిర్ణయించాం. కూటమి ప్రభుత్వం ఎంసీహెచ్ బ్లాక్ పనులు పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
– అనంత వెంకటరామిరెడ్డి,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment