‘చీకటి’ వ్యాపారంపై కలెక్టర్‌ ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

‘చీకటి’ వ్యాపారంపై కలెక్టర్‌ ఆగ్రహం

Published Tue, Apr 11 2023 1:12 AM | Last Updated on Tue, Apr 11 2023 1:12 AM

- - Sakshi

హసన్‌పర్తి: మండలంలోని అన్నాసాగరం కేంద్రంగా సాగుతున్న మొరం దందాపై హనుమకొండ జిల్లా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చీకటి వ్యాపారం’ అనే కథనం ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైంది. ఈ విషయమై కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సీరియస్‌గా పరిగణించినట్లు తెలిసింది. ఎస్సారెస్సీ ప్రధాన కాల్వ నుంచి ఎన్నాళ్ల నుంచి మొరం దందా సాగుతోందంటూ నీటి పారుదల, రెవెన్యూ, పో లీస్‌శాఖలు ఏమైనా కేసులు నమోదు చేశారా? అని ఆరా తీస్తున్నట్లు సమాచారం.విలువైన భూములను తోడుతుంటే ఏం చేస్తున్నారని ఆరా తీసినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement