1981లో గద్వాల మున్సిపాలిటీకి కేటాయించిన పది శాతం ఓపెన్ స్థలానికి అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో కబ్జాదారుల కన్ను పడింది. సుంకులమ్మమెట్టులో ఓ బ్యాంకు యజమానిగా పేరుగాంచిన కుమారుడు ఈ స్థలాన్ని కబ్జా చేశాడు. అంతటితో ఆగకుండా కబ్జా చేసిన స్థలాన్ని పట్టణంలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడికి రూ.2 కోట్లకు విక్రయించాడు. ఇందుకు సంబంధించి అడ్వాన్స్ రూపంలో రూ.30లక్షలు చేతులు మారాయి.
స్థలంపైకబ్జాదారుల కన్ను
Comments
Please login to add a commentAdd a comment