గుడిసైపె పిడుగు | Sakshi
Sakshi News home page

గుడిసైపె పిడుగు

Published Mon, May 6 2024 5:20 AM

గుడిసైపె పిడుగు

వాజేడు: మండల పరిధిలో ఉరుములు మెరుపులతో కూడిన గాలి ఆదివారం సాయంత్రం వచ్చింది. ఈ క్రమంలో బొల్లారం గ్రామానికి చెందిన కంతి నాగేశ్వరరావు కొత్తగా ఇల్లు కట్టుకుంట్టుండడంతో కుటుంబ సభ్యులతో కలిసి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో గాలిదుమారం ఎక్కువ కావడంతో వారు కొత్త ఇంట్లోకి వెళ్లారు. వారు వెళ్లిన కొద్ది సమయంలోనే ఆ గుడిసైపె పిడుగు పడింది. దీంతో వారికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిపోపడంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం

Advertisement
Advertisement