![రెండు వారాలే వ్యాపారం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09kvr04-240019_mr-1739127037-0.jpg.webp?itok=rzizCAap)
రెండు వారాలే వ్యాపారం
ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా బియ్యం పేదలకు సరఫరా అవుతుంది. అయితే అదే సమయంలో నేరుగా రేషన్ షాపులు, ఎండీయూ వాహనాల నుంచి సేకరించి విలియన్స్పేటలోని రైస్మిల్లులో రేయింబవళ్లు పాలిష్ పట్టిస్తున్నారు. ఆ తర్వాత బ్రాండెడ్ బ్యాగుల్లో ప్యాక్ చేసి నాణ్యమైన బియ్యంగా తమిళనాడుకు తరలిస్తున్నారు. నెలలో మొదటి రెండు వారాల్లోనే ఈ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. ప్రతి వాహనంలో దాదాపు 30 టన్నుల వంతున లోడింగ్ చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 100 టర్బో లారీల్లో ఈ బియ్యాన్ని తరలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment