No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 7 2024 5:20 AM

-

కాస్త శాంతించిన సూర్యుడు

భానుపురి (సూర్యాపేట) : జిల్లా వ్యాప్తంగా సూర్యుడు కాస్త శాంతించాడు. ఆదివారం సాయంత్రం జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఒక్క మునగాల మండలంలోని 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రెడ్‌ జోన్‌ లో ఉంది. మోతె మండలంలో 44.6 డిగ్రీలు, మేళ్లచెరువులో 43.9, మఠంపల్లిలో 43.9, కోదాడలో 43.8, నూతనకల్‌లో 43.7 చొప్పున ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యల్పంగా తిరుమలగిరిలో 39.6 డిగ్రీలు నమోదైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement