కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో నూతన అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా (డాక్యూమెంటేషన్) అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ నర్సింహారావును నియమిస్తూ సోమవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలను నిర్వర్తించిన సారయ్య ఇటీవల ఉద్యోగ విరమణ పొందా రు. దీంతో ఆయనస్థానంలో నర్సింహారావును ని యమించారు. ప్రస్తుతం నర్సింహారావు కేయూ పబ్లికేషన్ సెల్ డైరెక్టర్గా, దూరవిద్యాకేంద్రంలో అ సిస్టెంట్ రిజిస్ట్రార్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment