సాక్షి, న్యూఢిల్లీ: రాష్ర్టపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుల ప్రదానోత్సం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 2013-17 మధ్య కాలానికి ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ఈ అవార్డులను ప్రకటించింది. అవార్డులు అందుకోనున్న ఎంపీలు వీరే..
సంవత్సరం | పార్లమెంటేరియన్ | పార్టీ |
---|---|---|
2013 | నజ్మా హెప్తుల్లా | బీజేపీ |
2014 | హుకుందేవ్ నారాయణ్ యాదవ్ | బీజేపీ |
2015 | గులాంనబీ ఆజాద్ | కాంగ్రెస్ |
2016 | దినేష్ త్రివేదీ | తృణమూల్ |
2017 | భర్తృహరి మెహతాబ్ | బీజేడీ |
Comments
Please login to add a commentAdd a comment