కేసీఆర్ సీపీఆర్వోగా జ్వాలా నర్సింహారావు! | jwala narsimha rao takes over as cpro of kcr! | Sakshi
Sakshi News home page

కేసీఆర్ సీపీఆర్వోగా జ్వాలా నర్సింహారావు!

Published Tue, Jun 17 2014 12:31 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

jwala narsimha rao takes over as cpro of kcr!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రధాన పౌరసంబంధాల అధికారిగా సీనియర్ జర్నలిస్టు జ్వాలా నర్సింహారావును నియమించనున్నట్టు సమాచారం. ఆయనతోపాటు వరంగల్‌లో ఓ టీవీ చానల్ పనిచేస్తున్న విజయ్‌కుమార్‌ను సీఎంవో పౌర సంబంధాల అధికారిగా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేడో రేపో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
 
 టీ హోంమంత్రి ఓఎస్‌డీగా జగదీశ్వర్‌రెడ్డి
 
 సాక్షి,  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓఎస్‌డీగా డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగదీశ్వర్‌రెడ్డి ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గోదావరిఖని డీఎస్పీగా ఉన్నారు. యాంటీ నక్సల్స్ నిఘా విభాగానికి ఈయనను బదిలీ చేసి అనంతరం హోం మంత్రి ఓఎస్‌డీగా నియమించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement