Medical Emergency
-
తుమ్మితే పేగులు బయటికొచ్చాయి!
వాషింగ్టన్: ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతూ ఇటీవల మూత్రకోశం ఆపరేషన్ చేయించుకున్న 63 ఏళ్ల రోగి అనూహ్యమైన మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొన్నారు. గట్టిగా తుమ్మి, దగ్గడంతో పేగులు బయటికొచ్చాయి. దీంతో ఆయనను అత్యవసరంగా ఆస్పత్రిలో చేర్పించి ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకుండా కాపాడారు. ఫ్లోరిడావాసికి జరిగిన ఈ విచిత్ర ఘటన వివరాలు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్’లో ప్రచురితమయ్యాయి. యూరినరీ బ్లాడర్ ఆపరేషన్ తర్వాత కోలుకున్న ఆ వ్యక్తికి ఇటీవల ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ సమయంలో పై నుంచి వేసిన కుట్లను విప్పేశారు. ఆపరేషన్, కుట్లు విప్పడం అంతా సవ్యంగా జరగడంతో చిన్న పార్టీ చేసుకుందామనుకుని ఆ దంపతులు తర్వాతి రోజు ఉదయాన్నే దగ్గర్లోని రెస్టారెంట్కు వెళ్లి అల్పాహారం తినేందుకు కూర్చున్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి బిగ్గరగా తుమ్మడంతోపాటు దగ్గారు. దీంతో ఆపరేషన్ కోసం గతంలో కోత పెట్టిన ప్రాంతం నుంచి పేగుల్లో కొంతభాగం బయటికొచ్చింది. హుతాశుడైన వ్యక్తి వెంటనే ధైర్యం తెచ్చుకుని సొంతంగా డ్రైవింగ్ చేస్తూ ఆస్పత్రికి వెళ్దామనుకున్నాడు. భార్య వద్దని వారించడంతో అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లారు. పరిస్థితి చూసి అవాక్కవడం వైద్యుల వంతయింది. ముగ్గురు నిష్ణాతులైన యూరాలజీ సర్జన్లు జాగ్రత్తగా వాటిని మళ్లీ యథాస్థానంలోకి వెనక్కి నెట్టారు. ఇలాంటి ఘటన జరగడం మాకు తెలిసి ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు వ్యాఖ్యానించారు. -
లోన్ పట్టు..టూర్కు జైకొట్టు
సాక్షి, హైదరాబాద్: గతంలో మెడికల్ ఎమర్జెన్సీ, పిల్లల ఉన్నత విద్య వంటి వాటికి పర్సనల్ లోన్లు తీసుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపేవారు. అందుకు భిన్నంగా ఇప్పుడు తమ ఇళ్లను ఆధునీకరించుకోవడం, ఇతర రెనోవేషన్ పనుల కోసమే కాకుండా హాలిడే టూర్కు వెళ్లేందుకు సైతం ఈ రుణాలు తీసుకుంటున్నట్టు వెల్లడైంది. మెట్రో నగరాలు, ప్రధాన పట్టణాలకు మించి నాన్ మెట్రో నగరాల నుంచి ఇలాంటి డిమాండ్ పెరుగుతోంది. వ్యక్తిగత రుణాలు పొందే ప్రతీ ఐదుగురిలో ఒకరు హాలిడే టూర్ కోసమే తీసుకుంటున్నట్టు ఆన్లైన్ప్లాట్ఫామ్ ‘పైసా బజార్’ తాజా సర్వేలో వెల్లడైంది. 2023 జనవరి–జూన్ మధ్య పైసాబజార్ నుంచి హాలిడే లోన్స్ తీసుకున్న వారిలో.. దేశంలోని 97 నాన్ మెట్రో నగరాలకు చెందిన వారు 68 శాతం మంది ఉండటం విశేషం. జోథ్పూర్, పట్నా, కాన్పూర్, ఆగ్రా, సూరత్, పాటియాలా తదితర మెట్రోయేతర నగరాల వారే ఈ రుణాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇదే మెట్రో నగరాల విషయానికొస్తే... ముంబైలో 25 శాతం, బెంగళూరులో 22 శాతం, ఢిల్లీలో 20 శాతం మంది జాలీ ట్రిప్పుల కోసం రుణాలు తీసుకుంటున్నారు. అభిరుచులు మారుతున్నాయి. సెలవులను ఎంజాయ్ చేసేందుకో లేదా కొత్త కొత్త ప్రాంతాలను చూసేందుకో వెళ్లాలనుకునే వారు పెరుగుతున్నారు. దేశంలోగానీ లేదా విదేశాలకు గానీ వెకేషన్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో వీటి కోసం చాలామంది డబ్బు పొదుపు చేసుకుని దాంతో టూర్లకు వెళ్లేవారు. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకుంటుండటం ట్రెండ్గా మారింది. నివేదికలోని ముఖ్యాంశాలివీ.. గత ఆరు నెలల్లో హాలిడే టూర్ కోసం పర్సనల్ లోన్లు తీసుకున్న వారిలో 73 శాతం దేశంలోని పర్యాటక ప్రదేశాలకు, 27 శాతం విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లారు. విదేశాల్లో హాలిడే టూర్కు వెళ్లాలనుకుంటే ఎక్కువగా దుబాయ్ (28 శాతం)ని ఎంచుకోగా ఆ తర్వాత థాయ్లాండ్ (15 శాతం),యూరప్ (10 శాతం)ను ఎంచుకుంటున్నారు. దేశంలో అయితే గోవా (23 శాతం), హిమాచల్ ప్రదేశ్ 10శాతం), ఉత్తరాఖండ్ (9 శాతం), జమ్మూకశ్మీర్ (9 శాతం)లో హాలిడే ట్రిప్లకు మొగ్గుచూపుతున్నారు. 2023 జనవరి–జూన్ మధ్య కనీసం 21 శాతం మంది పర్యటనల నిమిత్తం పర్సనల్ లోన్లు తీసుకున్నారు. ఇది జనవరి–మార్చి మధ్య 16 శాతం ఉండగా, ఏప్రిల్–జూన్ కాలంలో 27 శాతంగా ఉంది. హాలిడే టూర్ లోన్లు తీసుకున్న వారిలో ఉద్యోగులు 74 శాతం ఉండగా, వివిధ రంగాల నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు (డాక్టర్లు, లాయర్లు, సీఏలు, వ్యాపారులు) 26 శాతం. ఖర్చు ఎక్కువైనా వెనుకాడట్లేదు.. హాలిడే టూర్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో పోల్చితే హాలిడేపై వెళ్లేటప్పుడు రవాణా, వసతి, ఆహారం, ఇతర సౌకర్యాల్లో మరింత నాణ్యతను కోరుకుంటున్నారు. అందుకోసం ఖర్చు ఎక్కువైనా భరించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం పర్సనల్ లోన్లు వంటి వాటిని ఎంచుకుంటున్నారు. –అజయ్ రామిడి, ఎండీ, లార్వెన్ టూర్స్, ట్రావెల్స్ -
స్వదేశానికి కేకేఆర్ క్రికెటర్.. ఆడింది ఒక్కటే మ్యాచ్!
కేకేఆర్ ఆటగాడు.. స్టార్ క్రికెటర్ లిటన్ దాస్ బంగ్లాదేశ్కు వెళ్లిపోయాడు. ఐపీఎల్ 16వ సీజన్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన లిటన్ దాస్ కుటుంబ సమస్యల కారణంగా అర్థంతరంగా లీగ్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని కేకేఆర్ ట్విటర్లో అధికారికంగా ద్రువీకరించింది. ''లిటన్ దాస్ బంగ్లాదేశ్కు పయనమయ్యాడు. ఇది మాకు నష్టం కలిగించేది. కానీ కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అతను వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతనికి మా మద్దతు ఎల్లప్పుడు ఉంటుంది. ఈ కష్ట సమయం నుంచి లిటన్ దాస్ తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్ చేసింది. ఇక గతేడాది జరిగిన వేలంలో యాక్సిలరేటెడ్ రౌండ్లో కనీస ధర రూ.50 లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. ఈ సీజన్లో ఏప్రిల్ 20న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ ద్వారా లిటన్దాస్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటైన ఈ వికెట్ కీపర్ లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ల స్టంపౌట్ చాన్స్ మిస్ చేసుకున్నాడు. ఇక ఆర్సీబీపై విజయంతో కేకేఆర్ ఈ సీజన్లో నాలుగు వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. ప్రస్తుతం ఎనిమిది మ్యాచ్ల్లో మూడు విజయాలు, ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది. ఏప్రిల్ 29న ఈడెన్ గార్డెన్ వేదికగా తర్వాతి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఎదుర్కోనుంది. చదవండి: వన్డే క్రికెట్లో పాకిస్తాన్ చరిత్ర.. అయినా టీమిండియా వెనకాలే -
ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ.. అయినా దక్కని ప్రాణం
ఢిల్లీ నుంచి దోహా వెళుతున్న ఇండిగో విమానం ఏ320-271ఎన్లో గాల్లో ఉండగానే.. అందులోని ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్థాన్లోని కరాచీకి మళ్లీంచాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు. కరాచీ ఎయిర్పోర్టు కూడా ఇండిగో విమానం టేకాఫ్కు అనుమతించింది. అయితే అప్పటికే సదరు ప్రయాణికుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిని నైజీరియాకి చెందిన 60 ఏళ్ల అబ్ధుల్లాగా అధికారులు గుర్తించారు. కరాచీలోని సివిల్ ఏవియేషన్ అధికారులు మాట్లాడుతూ..ప్రయాణికుడు విమానంలో అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కోసం పైలెట్ మమ్మల్ని అభ్యర్థించాడు. అత్యవసరంగా ల్యాండింగ్ చేసినా.. ఆ ప్రయాణికుడు చనిపోవడంతో మేము చాలా చింతిస్తున్నాం’ అని అన్నారు. కరాచీలోని అధికారులు అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసి, మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా జారీ చేశారు. అప్పటి వరకు ఇండిగో విమానం కరాచీలోనే దాదాపు ఐదు గంటల వరకు నిలిపేశారు. ఇదిలా ఉండగా, ఇండిగో ఎయిర్లైన్స్ ఓ తాజా ప్రకటనలో.. సంబంధిత అధికారుల సమన్వయంతో విమానంలోని ఇతర ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. అలాగే ఇండిగో విమానం మృతి చెందిన ప్రయాణికుడితో తిరిగి ఢిల్లీకి చేరుకున్నట్లు తెలిపింది. (చదవండి: టైర్ పేలడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు..) -
ప్రయాణికుడి కోసం విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..అయినా దక్కని ప్రాణాలు
ఇండిగో విమానంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినప్పటికీ.. ప్రయాణికుడి ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన ఇండోర్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధురై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం 6E-2088లో ఒక ప్రయాణికుడి కారణంగా ఇండోర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అతుల్ గుప్తా అనే 60 ఏళ్ల వ్యక్తికిఅకస్మాత్తుగా నోటి నుంచి రక్తం వచ్చింది. ఆ తర్వాత కాసేపటికీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. క్రమంగా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. దీంతో పైలట్ విమానాన్ని ఇండోర్లోని దేవి అహల్యబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశాడు. ఆ తర్వాత ఆ ప్రయాణికుడిని హుటాహుటినా ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. వైద్యులు అతడు చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ మేరకు ఇండిగో ఇన్చార్జ్ డైరెక్టర్ ప్రబోధ్ చంద్ర శర్మ మాట్లాడుతూ...మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానే.. విమానాన్ని దారి మళ్లించినట్లు ఇండిగో ఇన్చార్జ్ డైరెక్టర్ ప్రబోధ్ చంద్ర శర్మ చెప్పారు. వాస్తవానికి సదరు ప్రయాణికుడు గుప్తా అప్పటికే మధుమేహం, తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీంతో విమానం సాయంత్రం 6.40 నిమిషలకు న్యూఢిల్లీకి చేరుకున్నట్లు తెలిపారు. ఐతే మృతుడు గుప్తా నోయిడా నివాసి అని పోలీసులు తెలిపారు. పోస్ట్మార్టం తదనంతరం బంధువులకు అతని మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు చెప్పారు. (చదవండి: ఇండయన్ ఆర్మీ డే! సెల్యూట్..సైనికుడా..!) -
మీరే దిక్కు.. ప్లీజ్.. కాపాడరూ...!
‘‘ఇప్పుడే మనలోకంలోకి అడుగుపెట్టిన చిన్నారి లేత గుండెలో సమస్యలు ఉన్నాయంటే ఆ ఆవేదనకు అంతుండదు. వంశాంకురంలో తలెత్తిన ఆ గుండె జబ్బు తీరని శోకాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు నేను అదే బాధను అనుభవిస్తున్నా. మా కలల పంటగా పుట్టిన నా పసి బిడ్డ లేత గుండెకు 6 నెలల వయస్సులో అనారోగ్యానికి గురైందని తెలిసి నా గుండెపగిలిపోయింది. సింగిల్ పేరెంట్గా నా బిడ్డను కాపాడుకునేందుకు అప్పోసప్పో చేసి ట్రీట్మెంట్ ఇప్పించా. కానీ ఇప్పుడు పరిస్థితి నా చేయి దాటిపోయింది. 16 ఏళ్ల వయస్సున్న నా కుతురు బాధపడని రోజు లేదు.. ఆమె బాగుండాలని ప్రార్థించిన నామొర ఆ భగవంతుడు వినలేదు. నా పాప జీవితం మీ చేతుల్లో ఉంది రక్షించరూ...’’అంటూ వేడుకుంటోంది ఓ మాతృమూర్తి. అందరిలాగే కలల పంటగా పుట్టిన తెరిమెల్ల భవానీ మన లోకంలోకి పసిబిడ్డ అడుగుపెట్టిన 6 నెలల వయస్సులో గుండెలో స్టెనోసిస్ అనే సమస్య తలెత్తింది. శరీరంలోని మెదడు, మూత్రపిండాలు సహా కీలక అవయవాలకు రక్త సరఫరాను ప్రభావితం చేసే బృహద్ధమనిలో గొట్టం ఉంటుంది. ఆ గొట్టం ద్వారా గుండె నుంచి రక్తం శరీరంలోని వివిధ అవయవాల్లోకి వెళ్లాలి. తిరిగి వెనక్కి రాకూడదు. ఎప్పుడైతే రక్తం సరఫరా అయ్యే ఆ గొట్టం సన్నబడుతుందో గుండె పనితీరు మందగిస్తుంది. భవానీ ఇదే బాధను అనుభవిస్తోంది. 6 నెలలున్న వయస్సు నుంచి 16 ఏళ్ల వయస్సు వచ్చే వరకు గుండెలో సమస్యతో పోరాడుతోంది. 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి భవానీ జబ్బును నయం చేసేందుకు అహోరాత్రులు శ్రమించి చికిత్స చేయించింది తల్లి. ఉన్న ఇల్లు వాకిలి అన్నీ అమ్ముకొని వైద్యానికి ఖర్చు పెట్టింది. కానీ ఇపుడు పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తూ చేయి దాటిపోతోంది. చేతిలో చిల్లిగవ్వలేదు. కుమార్తె ఆరోగ్యం కుదుట పడాలంటే గుండెకు ఆపరేషన్ చేయాలి..అందుకు అక్షరాలరూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తేల్చారు. ఇక వేరే మార్గం లేక తన బిడ్డను కాపాడమని దాతలను అర్థిస్తోంది. 10వ తరగతి పూర్తి చేయబోతుండగా అధ్వాన్నంగా మారిపోతున్న కూతురి భవాని పరిస్థితి చూసి తల్లిమనసు తల్లడిల్లి పోతోంది. ఎలాగైనా తన బిడ్డ చదువు పూర్తి చేసి జీవితంలో విజయం సాధించాలని ఆశిస్తోంది. అందుకే తమ కుమార్తును రక్షించుకునేందుకు శతవిధాలా పోరాడుతోంది. దయచేసి తమ కుమార్తె వైద్య కోసం చేయాలని దాతలను వేడుకుంటోంది. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
కేన్సర్ అంటే ఏంటో కూడా తెలియదు..కానీ నా మనోజ్
కిల కిల నవ్వులతో ఇల్లంతా సందడి చేసే చిన్నారి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే ఆ కుటుంబమంతా తల్లడిల్లిపోతుంది. అలాంటిది స్కూలుకు వెళ్లి స్నేహితులతో చదువు, ఆటపాటలతో ఉల్లాసంగా ఉండాల్సిన కుమారుడు కేన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడితే ఆ తల్లిదండ్రులు నిలువునా వణికిపోతారు. గౌతమి, ఆమె భర్త పరిస్థితి ఇలాంటిదే. గౌతమి కుమారుడు మనోజ్కు ఇపుడు అయిదేళ్లు. ముందు తరచుగా జ్వరం వచ్చేది. ఆ తరువాత ఏం తిన్నా వాంతులు చేసుకుంటూ ఉండేవాడు. సాధారణ చికిత్సం చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మనోజ్పేరెంట్స్ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించారు. మనోజ్కి హాడ్జికిన్స్ లింఫోమా ఉన్నట్లు ఈ ఏడాది జూన్లో వైద్యులు నిర్ధారించారు. దీని చికిత్సయ్యే ఖర్చు కూడా ఖరీదైనదే తేల్చారు. మనోజ్ చికిత్సకు రూ. 5 లక్షలు (6114.87 డాలర్లు) కావాలని అంచనా వేశారు. దీనికి తోడు మనోజ్ మెడ, కడుపు ప్రాంతంలో గడ్డలు కూడా మొదలు కావడంతో కన్న వారి ఆందోళన మరింత తీవ్రమైంది. 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి ఆరు నెలలకు పైగా కేన్సర్తో పోరాడుతున్న మనోజ్ను దక్కించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. అందుకే తమ బిడ్డ ప్రాణాలను రక్షించాలని కాపాడుకునేందుకు దాతలను ఆశ్రయించారు. రోజువారీ కూలీగా పనిచేసే గౌతమి భర్త సంపాదన కుటుంబ పోషణకు అక్కడిక్కడే సరిపోతుంది. ఇంక ఖరీదైన వైద్యం వారి తలకు మించిన భారం. అయినా శాయశక్తులా బిడ్డ చికిత్సకు ఖర్చుపెట్టారు. మనోజ్కి మరికొన్ని రౌండ్లు క్యాన్సర్ థెరపీ చేస్తే, నయమవుతుందని డాక్టర్లు చెప్పడంతో పెద్దమనసుతో దాతలిచ్చే విరాళాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ‘‘మాది గ్రామీణ నేపథ్యం. అసలు కేన్సర్ అంటే ఏమిటో మాకు తెలియదు. కానీ ఆ మాయదారి రోగం నా బిడ్డను వేధిస్తోంది. మనోజ్ లేత చేతికి ఇంజక్షన్ గుచ్చు తున్నపుడు మొదటిసారి వాడి కళ్లల్లో నీళ్లు చూసి నా ప్రాణం విలవిల్లాడిపోయింది. వాడి బాధ చూస్తోంటే కడుపు తరుక్కు పోతోంది. అందుకే నా మనోజ్కు దీర్ఘాయుష్షునిచ్చేందుకు నా శక్తికి మించి చేయాలనుకుంటున్నాను. ఇంత చిన్నవయసులో మనోజ్ పడుతున్న కష్టాన్ని చూడలేకపోతున్నా. దయచేసిన నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టండి అంటూ కన్నీళ్లతో ప్రార్థిస్తోంది గౌతమి. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
ట్విన్స్ పుట్టారన్న ఆనందం మాయదారి రోగంతో మాయం, 17 ఏళ్లొచ్చినా!
17 ఏళ్లు అయినా ఇంకా పసిపిల్లల్లా పాకుతూనే ఉన్న కన్నబిడ్డల్ని చూసి తల్లిడిల్లిపోతున్న తల్లితండ్రుల ఆవేదన ఇది.. ‘మేమిద్దరం మాకిద్దరం’ అన్నట్టుగా ఇద్దరు కవల పిల్లలతోపాటు నలుగురు కుటుంబ సభ్యులూ హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. కానీ మాయదారి వ్యాధి వారి జీవితాల్లో కల్లోలం నింపింది. దీంతో తమ కన్నబిడ్డల్ని ఎలాగైనా కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దామోదరన్, అతని భార్యకు ఇద్దరు మగపిల్లలు కవలలుగా జన్మించారు. వారికి అల్లారుముద్దుగా రామర్ , లక్ష్మణన్ అని పేరు పెట్టుకున్నారు. పుట్టిన కొన్ని నెలల వరకు కుటుంబం అంతా ఆనంద క్షణాలను ఆస్వాదించారు. కానీ.. నెలలు పెరిగే కొద్దీ తమ బిడ్డల్లో ఎదుగుదల లోపం ఉన్నట్టు గుర్తించారు. సరైన చికిత్స అందించేందుకు ఎన్నో ఆస్పత్రులు చుట్టూ తిరిగారు. చివరికి వైద్యులు చెప్పిన సంగతి విని దామోదరన్ దంపతులు నిలువునా కుంగిపోయారు. భవిష్యత్తు భయంకరంగా తోచి వణికిపోయారు. ‘స్పాస్టిక్ డిప్లెజియా’ అనే అరుదైన వ్యాధి కారణంగానే వారికిలా జరుగుతోందని వైద్యులు నిర్ధారించారు. స్పాస్టిక్ డిప్లెజియా సెరిబ్రల్ పాల్సీ చిన్నపిల్లల్లో మెదడుకు వచ్చే అరుదైన పక్షవాతం. బాల్యంలో లేదా చిన్నతనంలో ఈ వ్యాధి కనిపిస్తుంది. ఇది కండరాల నియంత్రణ , సమన్వయాన్ని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది. మెదడు ఎదుగుదల సరిగా లేకపోవడం వల్లనే చూపు కూడా మందగించింది. వారి స్వంతంగా ఏమీ చేసుకోలేకపోతున్నారు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కవలలకు చికిత్సకు రూ. 6,00,000 ($7359.03) ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దామెదరన్ దంపతులు ఆందోళనలో పడిపోయారు. 65 ఏళ్ల రోజుకూలీగా పనిచేస్తున్న దామోదరన్ కూడా కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఉన్నదంతా తెగనమ్మి బిడ్డలకు వైద్యం చేయించారు. చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టే తిరుగుతుండటంతో ఉన్న ఆ కాస్త రాబడి కూడా లేదు. మరోవైపు అప్పులు, వైద్య బిల్లులు కొండలా పేరుకు పోయాయి. ఈ నేపథ్యంలో దాతలు పెద్దమనసుతో తమను ఆదుకోవాలని కోరుతున్నారు దామోదరన్ దంపతులు. రోజులు గడిచే కొద్దీ, నిమిష నిమిషానికీ తమ బిడ్డల పరిస్థితి దారుణంగా మారుతోందని కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కవల పిల్లలైన రామర్, లక్ష్మణన్ కోలుకోవాలంటే మీ ఆదరణే దిక్కు. దయచేసి పిల్లలను రక్షించడంలో మాకు సహాయం చేయమనివారు ప్రార్థిస్తున్నారు. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో! రామూ.. నీ జీవితం ఎందుకిలా మారిపోయింది?
నిర్జీవంగా పడి ఉన్న భర్త రామస్వామి మంచం పక్కనే వేయి కళ్లతో ఎదురు చూస్తోంది రాధమ్మ. ప్రతీక్షణం అతని పలకరింపు కోసం పడిగాపులు కాస్తోంది. కానీ అది జరగాలంటే అతనికి ఖరీదైన వైద్యం చాలా అవసరం. అందుకే దాతలు అదుకుని తన భర్త రామస్వామికి మంచి జీవితాన్ని ప్రసాదించమని కోరుతోందామె. దాతలు మంచి మనసుతో విరాళాలిచ్చి ఆరోగ్యవంతంగా తన భర్త రామూని తిరిగి ఇవ్వాలని కన్నీళ్లతో వేడుకుంటోంది. భార్యభర్తలుగా తమ కుటుంబం కోసం ఎన్నో కలలు కంటుంది ఏ జంట అయినా.. రాత్రి పగలు కష్టపడి తమను నమ్ముకున్న వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తారు. అలాంటి దంపతులే రాధమ్మ రామస్వామి. కానీ అనుకోని ప్రమాదం ఈ దంపతుల జీవితంలో నిప్పులు పోసింది. పనినుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడనుకున్న భర్త ప్రమాదానికి గురై అచేతనంగా పడి ఉండడాన్ని చూసి కుమిలిపోతోంది రాధమ్మ. అసలేం జరిగిందంటే.. ఎలక్ట్రీషియన్గా పనిచేసే రామస్వామి ఒకరోజు పనినుంచి ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. తీవ్ర గాయాలతో అతను అప్పటికే కోమాలోకి వెళ్లిపోయాడు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు రామస్వామి పరిస్థితి విషమంగా ఉందని, అత్యవసరంగా పోస్ట్ ట్రామాటిక్ కేర్ బ్రెయిన్ సర్జరీ అవసరమవుతుందని చెప్పారు. అతడిని కాపాడేందుకు అదొక్కటే మార్గం అని కూడా వైద్యులు రాధమ్మకు తేల్చి చెప్పారు. ఈ చికిత్సకు దాదాపు 10 లక్షలు ($ 12853.88) అవుతుందన్నారు. దీంతో ఆమె దుఃఖంతో కుప్పకూలిపోయింది. నిరుపేద కుటుంబానికి ఆ ఖర్చును భరించడం చాలా కష్టం. అయినా అందిన చోటల్లా అప్పు తెచ్చి చికిత్స అందించారు. కానీ రామస్వామి పూర్తిగా కోలుకోవాలంటే ఆపరేషన్లు, కీలకమైన మందులు అవసరం. అందుకే నిస్సహాయస్థితిలో ఉన్న తనను ఆర్థికంగా ఆదుకోవాలని రాధమ్మ ఆకాంక్షిస్తోంది. తన భర్త రామస్వామికి కొత్త జీవితాన్ని ప్రసాదించేలా సాయం చేయమని కోరుతోంది. దాతల దాతృత్వమే తనకు రక్ష అని కన్నీటితో ప్రార్థిస్తోంది రాధమ్మ. మీ విరాళాలతో ఆమె కుటుంబాన్ని ఆదుకొని, రామస్వామికి మెరుగైన జీవితాన్ని ప్రసాదించండి! (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో..వైష్ణవీ..ఎంత కష్టం! కడుపు తరుక్కుపోతోంది!
తొలికాన్పులో పుట్టిన మగబిడ్డ సాత్విక్ అల్లారుముద్దుగా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో తమ కుమారుడికి బుజ్జి చెల్లాయిని ఇద్దామని కలలుకన్నారు. తమ కలల ప్రతిరూపంగా ఆడబిడ్డ వైష్ణవి ఇంటికి దేవతలా దిగిరావడంతో తమ అదృష్టానికి పొంగిపోయారు. కానీ వైష్ణవి ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగాల్సి వస్దుందని అస్సలు అనుకోలేదు. ప్రస్తుతం బిడ్డను వేధిస్తున్న మాయదారి రోగాన్ని తలచుకుని తల్లడిల్లిపోతున్నారు కన్నవాళ్లు. బిడ్డకు సోకిన ఇన్ఫెక్షన్ను తన అజ్ఞానంతో నిర్లక్క్ష్యం చేశా.. లేదంటే తన పాప ఇంత దీనస్థితిలో ఉండేది కాదంటూ కంటికి ధారగా విలపిస్తున్న ఓ తల్లి ఆవేదన ఇది..! వివరాల్లోకి పరిశీలిస్తే.. ఏడాది వయసులోనే వైష్ణవి తీరని బాధతో విలవిల్లాడిపోతోంది. చిన్నగా మొదలైన ఇన్ఫెక్షన్ అటు బిడ్డకు, వారి తల్లి దండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మూడు నెలల క్రితం, వైష్ణవి కుడికాలుపై చిన్న ఇన్ఫెక్షన్లా వచ్చింది. దాన్ని చూసిన తల్లి ఇవేవో మామూలు దద్దుర్లేలే....అవే పోతాయని అనుకుంది. ఎందుకంటే వైష్ణవి తల్లి, తండ్రి తారక్ది గ్రామీణ నేపథ్యం. ఆసుపత్రులు, వైద్యం, జబ్బులు, చికిత్సలపై వారికి పెద్దగా అవగాహన లేదు. ఫలితంగా చిన్నగా మొదలైన ఇన్ఫెక్షన్ బాగా ముదిరిపోయింది. చివరికి నొప్పితో బాధ పడుతున్న వైష్ణవిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో తల్లిడిల్లిన తారక్ దంపతులు అప్పుచేసి మరి ఆపరేషన్ చేయించినా దురదృష్టం వారిని వెంటాడింది. మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన వెంటనే సర్జరీ జరిగిన ప్రదేశంలో మళ్లీ మరింతగా ఇన్ఫెక్షన్ సోకింది. మళ్లీ ఆసుపత్రికి పరిగెత్తారు. పాప పూర్తిగా కోలుకోవాలంటే ఖరీదైన మందులు, చికిత్సఅవసరమని,ఇందుకు దాదాపు రూ. 7 లక్షలు (8762.92 డాలర్లు) అవుతాయని వైద్యులు తేల్చారు. ఇప్పటికే ఆసుపత్రుల చుట్టూ తిరిగేందుకు వైద్య ఖర్చుల నిమిత్తం, ఉన్న వ్యవసాయ భూమిని అమ్మేశారు. అప్పులు చేసి మరీ వైద్యం చేయించారు. ఇక అమ్ముకునేందుకు వారి దగ్గర ఏమీ మిగల్లేదు. అందుకే తన పాపను కాపాడుకునేందుకు దాతలు స్పందించి విరాళాలివ్వాలని ప్రార్థిస్తున్నారు. ‘‘నిండా ఏడాది కూడా నిండకుండానే ఇంత చిన్న వయసులో పాప అనుభవిస్తున్న కష్టం చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. మాటలు రాని వైష్ణవి.. బాధను తట్టుకోలేక ‘మమ్మా...’ అని మూలుగుతోంటే నా ప్రాణాలు పోతున్నంత పని అవుతోంది. తల్లిగా, ఆ బాధను భరించలేక పోతున్నా. మా దగ్గర తాకట్టు పెట్టడానికి ఇక ఏమీ లేదు, మీ ఔదార్యం మాత్రమే మాకు రక్ష. దయచేసి నా చిన్నారి పాప ఆరోగ్యాన్ని కాపాడండి’’ అంటూ నీరు నిండిన కళ్లతో వేడుకుంటోంది తల్లి. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
దేవుడా! మాకే ఎందుకు ఇలా జరుగుతోంది!!
పుట్టబోయే బిడ్డకోసం వేయికళ్లతో ఎదురు చూస్తుంది ఏ జంట అయినా. ముద్దులొలికే పసిపాప బోసి నవ్వుల కోసం కలలు కంటుంది. అయితే శ్రీలక్ష్మి, షణ్ముగం దంపతులు మాత్రం తీరని వ్యధలో కూరుకుపోయారు. ఊహించని కారణాలతో నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డ ప్రమాదంలో పడిపోవడం వారికి కలచివేస్తోంది. చుట్టూ వైర్లతో, అతిసుకుమారమైన బిడ్డ ఒంటిపై సూదులతో ఆసుపత్రిలో బెడ్పై దయనీయ పరిస్థితిలో ఉన్న పసిబిడ్డను చూసి తల్లడిల్లి పోతున్నారు. ఏం జరిగిందంటే.. భార్య శ్రీలక్ష్మి గర్భం దాల్చడంతో షణ్ముగం చాలా హ్యాపీ ఫీలయ్యాడు. అయితే ఉన్నట్టుండి శ్రీలక్ష్మి కాలు వాచిపోయింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆందోళన చెందిన షణ్ముగం వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు. శ్రీలక్ష్మిని పరీక్షించిన వైద్యులు వెంటనే డెలివరీ చేయకపోతే తల్లి పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉందని సూచించారు. అలా నెలలు నిండకుండానే 25 వారాలకు బాబు పుట్టాడు. అదీ చాలా బలహీనంగా. నవజాత శిశువు త్వరగా కోలుకునేందుకు ఎన్ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అత్యవసర మందులు, ఇతర సప్లిమెంట్లను ఇస్తున్నారు. అయినా ఇంకొన్ని రోజులు పాటు మెరుగైన వైద్యం అందిస్తే తప్ప బాబుకు ప్రాణాపాయం తప్పదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ చికిత్సను కొనసాగించడానికి అయ్యే ఖర్చు రూ. 8 లక్షలు ($ 10014.90). దీంతో శ్రీలక్ష్మి షణ్ముగం జంట ఆందోళనలో పడిపోయింది. ఎందుకంటే షణ్ముగం డెలివరీబాయ్ గా పనిచేస్తున్నాడు. మరోవైపు పోలియోతో దివ్యాంగురాలైన శ్రీలక్ష్మి ఒక ప్రైవేట్ సంస్థలో క్లర్క్గా పనిచేస్తోంది. వీరికొచ్చే ఆదాయం అంతంత మాత్రం. ఉన్నదంతా ఇప్పటికే ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం వెచ్చించారు. ఇపుడు 8 లక్షలన్నమాటే వారికి పెద్ద ఆటంబాంబులా వినిపిస్తోంది. బంధువులు, స్నేహితులు కొంత సాయం చేసినప్పటికీ, ఫలితం లేదు. తమను ఆదుకునే వారే లేరా అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దేవుడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలని ఆవేదన చెందుతున్నారు. దయగల దాతలు ముందుకొచ్చి తమ బిడ్డను రక్షించాలని కోరుతున్నారు. తగిన సహాయం అందుతుందనే ఆశతో వారు రోజంతా ప్రార్థనలు చేస్తున్నారు. దయచేసి విరాళం అందించండి!! తమ నవజాత శిశువును కాపాడండి అని వేడుకుంటున్నారు. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
'అయ్యో భగవంతుడా.. మేం ఏ పాపం చేశాం'!
పుట్టిన బిడ్డ పురిట్లోనే కన్నుమూస్తే ఆ తల్లి గర్భశోకం తీర్చలేనిది. అందులోనూ తొలిచూలు బిడ్డను కోల్పోయి, పుట్టెడు దుఃఖంలో ఉండగా ఆశలదీపంగా పుట్టిన మరో బిడ్డ కూడా ప్రాణాపాయంలో పడిపోతే..ఆ దంపతుల బాధ వర్ణనాతీతం. తన బిడ్డను కాపాడుకునేందుకు ఒక తల్లి పడుతున్న ఆవేదన ఇది!! తొలిసారి పుట్టిన కొడుకు చనిపోతే ఆ బాధను పంటి బిగువున భరించా. అయితే ఆదేవుడి దయ వల్ల మేఘనాథ్ రూపంలో మరో బిడ్డ పుట్టడంతో కొడుకును కోల్పోయామన్న బాధను మర్చిపోయాం. పొత్తిళ్లల్లోని మేఘనాథ్ స్పర్శతో అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యా అలాకొన్ని రోజులు గడిచాయో లేదో.. నా ఆనందాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో...మేఘనాథ్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. శరీరం, కళ్ళు పాలిపోయాయి. దీంతో ఈ బిడ్డనైనా కాపాడమని వేడుకుంటూ ఆస్పత్రికి పరుగెత్తా.. డాక్టర్లు పరీక్షలు చేశారు. అలా పరీక్షలు చికిత్సతో రోజులు గడుస్తున్నాయి. అయినా బాబు ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పైగా పరిస్థితి చేయి దాటి పోతోందన్న ఆందళన కలిగింది. కడుపు ఉబ్బరంగా ఉండడంతో అనుమానం వచ్చి నేను నా భర్త వెంటనే మరో ఆస్పత్రికి తరలించాం. మరోసారి వైద్యులు టెస్ట్లు, స్క్రీనింగ్లు చేశారు. అనంతరం డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు. పుట్టుకతోనే వచ్చే బిలియరీ అట్రేసియా అనే వ్యాధి బారిన పడ్డాడని చెప్పడంతో నా గుండె పగిలింది. నా బిడ్డ ప్రాణాలతో ఉండాలంటే కాలేయమార్పిడి చేయాల్సిందేనని వైద్యులు తేల్చి చెప్పారు. దీనికయ్యేమొత్తం ఖర్చు రూ. 18 లక్షలు ($ 22506.34). అయ్యో భగవంతుడా...పసిగుడ్డుకు ఎంత కష్టం వచ్చింది. దీనికి మందేలేదా అని ఇద్దరమూ కంటికి మిన్నగా రోదించాం. అయితే కాలేయ మార్పిడి ఈ సమస్యకు పరిష్కారమని, డోనర్లు దొరికితే నా కొడుకు ప్రాణాలు కాపాడతామని డాక్టర్లు చెప్పారు. నా ప్రాణం పోయినా సరే నా బిడ్డను బ్రతికించుకోవాలని నిశ్చయించుకున్నా. నా లివర్ను దానం చేయడానికి నేను సిద్ధం. కానీ నిరుపేదలమైన మాకు ఈ మొత్తం ఖర్చు భరించే శక్తి లేదు. అందుకే మీ సాయం కోసం అభ్యర్థిస్తున్నా. తొలిసారి నెలలు నిండకుండానే పుట్టిన మగబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా. మరోసారి ఈ కడుపు శోకాన్ని భర్తించే శక్తి నాకు లేదు. మేఘానంద్కు ఆరోగ్యం బాగాలేదని చెప్పిన నాటి నుంచి వాడి ప్రాణాల్ని కాపాడుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నా. వైద్యం కోసం ఇల్లు వాకిలి అన్నీ అమ్మేశా. పెట్రోల్ బంకులో పనిచేసే నా భర్త చాలీ చాలని జీతంతో ఇంటిని వెళ్లదీస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేఘనాధ్కు ట్రీట్మెంట్ చేయించలేక ప్రతీ రోజూ నరకం అనుభవిస్తున్నాం. అందుకే మేఘనాథ్ ఆరోగ్యంగా ఉండేందుకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దయచేసి సాయం చేయండి. నా మేఘనాధ్కు ప్రాణ భిక్ష పెట్టమని కన్నీళ్లతో వేడుకుంటున్నా. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
లేక లేక ట్విన్స్ పుట్టారు..కానీ ఆ సంతోషం నిలవాలంటే!
ఆస్తికి పేదలైనా, అమ్మా, నాన్న అనిపించుకోవాలని ప్రతీ జంట కోరుకుంటుంది. అలా లేక లేక...ఏడేళ్ల ఎదురు చూపుల తరువాత గర్భం దాలిస్తే... అందులోనూ కడుపులో ఉన్నది ట్విన్స్ అని తెలిస్తే.. ఇంకా ఆనందం. కానీ ఫాతిమా, జునైద్ కథ వేరే..అదేంటో ఒకసారి చూద్దాం..! ఫాతిమా, జునైద్ ఇద్దరూ అన్యోన్య దంపతులు. పెళ్లి అయ్యి 7 సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో ఆందోళన చెందారు. ఇక లాభం లేదు అని నిరాశపడుతున్న సమయంలో వారి ప్రయత్నాలు ఫలించి ఫాతిమా గర్భం దాల్చింది. దీంతో తమ ఆశలు నెరవేరబోతున్నందుకు, అందులోనూ కవలలకు జన్మనివ్వబోతున్నామని తెలిసి ఫాతిమా జునైద్ జంట ఆనందానికి అవధుల్లేవు. కానీ సరిగ్గా మూడు నెలలైనా తిరగకుండానే ఆ సంతోషం కాస్తా ఆందోళనగా మారిపోయింది. పిల్లల ఎదుగుదల సరిగ్గా లేదు. అబార్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అంతేకాదు గర్భాన్ని కొనసాగిస్తే తల్లికి కూడా ప్రమాదమని హెచ్చరించారు. అయినా ఫాతిమా, జునైద్ పెద్దసాహసమే చేశారు. ఎలాగైనా బిడ్డల్ని కనాలనే నిర్ణయించుకున్నారు. మొత్తానికి అలా ఎనిమిదినెలలు గడిచాయి. ఒకరోజు విపరీతమైన కడుపునొప్పితో ఫాతిమా ఇబ్బంది పడింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా ఆందోళనగా భర్త. ‘‘ఏమైంది’’ అని అడిగింది విచారంగా ఫాతిమా..కవలబిడ్డల్ని తలుచుకుంటూ..‘‘థ్యాంక్ గాడ్..నీకు గండం గడిచింది ఆ దేవుడు దయ వల్ల అతికష్టంమీద నువ్వు ప్రాణాపాయం నుంచి బయటపడ్డావు. మనకి ఇద్దరు కొడుకులు ఫాతిమా’’ అని చెప్పాడు ఉబికివస్తున్న కనీళ్లను అదుముకుంటూ. ‘‘కానీ ఇద్దరు వెంటిలేటర్పై NICUలో ఉన్నారు.డాక్లర్లు ఇంకా ఏ విషయమూ చెప్పడం లేదు’’ అన్నాడు నీరు నిండిన కళ్లను తుడుచుకుంటూ. అలా దాదాపు నెల రోజులు గడిచిపోయింది. అయినా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. నెలలు నిండకుండా పుట్టడం వల్ల వచ్చిన సమస్యలతో పిల్లలు పూర్తిగా కోలుకోవాలంటే సుమారు 10 లక్షలు ($ 12506.89) ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్నదంతా ఖర్చుపెట్టారు. జునైద్ నెల సంపాదన కేవలం 5 వేల రూపాయలుమాత్రమే. అయినా దాదాపు రెండు లక్షల వరకు ఖర్చుపెట్టారు. ఒకవైపు సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. మరోవైపు వైద్య ఖర్చులు భరించే శక్తి లేదు. అందుకే తన కుమారులను కాపాడుకునేందుకు దాతలు స్పందించాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు ఫాతిమా జునైద్ దంపతులు. ఇన్ని రోజులైనా బిడ్డలు ఇంకా కోలుకోలేదు.వారిని మనసారా గుండెలకు హత్తుకుని తడిమి చూసుకోలేదంటూ ఫాతిమా తల్లడిల్లిపోతోంది. నా కవల పిల్లల్ని కాపాడుకునేందుకు మీ మద్దతు చాలా అవసరం! దయచేసి నా కుటుంబాన్ని, నా మాతృత్వాన్ని, నా పిల్లలను రక్షించండి! వారి జీవితాలు మీచేతుల్లోనే.. దయచేసి మీకు వీలైనంత సాయం చేయండి అని ఫాతిమా ప్రార్థిస్తోంది. (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా కూతురే పెద్ద దిక్కనుకున్నా... ఇంతలోనే..!
కష్టాలు,కన్నీళ్లతో జీవితాన్ని అతి జాగ్రత్తగా నెట్టుకొస్తున్న కుటుంబానికి వరుసగా దెబ్బ మీద దెబ్బ కోలుకోలేని మరో దెబ్బ పడితే! కష్టసమయంలో ఫ్యామిలీగా అండగా ఉన్నవారే ఉన్నట్టుండి ప్రమాదంలో పడితే! ఆ ఇంట్లోని వాళ్లు అనుభవించే బాధ ఊహించడానికే కష్టం. లలిత మనీషా కష్టం అలాంటిదే! జీవన్మరణ పోరాట చేస్తున్న కన్న కూతురిని కాపాడుకునేందుకు అష్టకష్టాలుపడుతూ..దాతలు స్పందించాలని వేడుకుంటున్న కన్నతల్లి గాథ ఇది!! 2008లో లలితషా భర్త బ్రెయిన్ హేమరేజ్తో చనిపోయారు. ఆర్థిక సంక్షోభానికి తోడు, చిన్నపిల్లలతో కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ఏళ్ల మనీషా(22) ఎంతో కష్టపడి పీజీ పూర్తి చేసి ఉద్యోగాన్ని సంపాదించుకుంది. కుటుంబం బాధ్యతలను తన భుజాలపై వేసుకుంది. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుని, అనేక కష్టాలుపడిన తనకు అంతకంటే చిన్నవయసులోనే పెద్దకుమార్తె చేతికి అందిరావడంతో పొంగిపోయింది. కానీ ఆ ఆనందం ఆమెకు ఎంతోకాలం నిలవలేదు ఈ ఏడాదిలో కొద్దిగా తలనొప్పి అనిపించింది మనీషాకు. పెద్దగా పట్టించుకోలేదు యథావిధిగాగా డ్యూటీకి వెళ్లిపోయింది. తర్వాత అదికాస్తా మరింత తీవ్రమై గత ఏప్రిల్లో స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెదడులో రక్తస్రావమై, గడ్డ కట్టినట్లు పరీక్షల్లో తేలింది. వైద్యులు ఎంఆర్ఐ, రక్తపరీక్షలు, సీటీ స్కాన్లు నిర్వహించి మనీషాకు మెదడుకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. తక్షణమే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో పక్షవాతానికి గురైన మనీషా మాట్లాడలేని, చూడలేని దీనస్థితికి చేరుకుంది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతోపాటు, నీరు కూడా చేరడంతో తలంతా ఉబ్బిపోయింది. చివరికి, మనీషా బతకాలంటే న్యూరో సర్జరీ అవసరమని వైద్యులు తేల్చేశారు. దీనికయ్యే ఖర్చు రూ. 7,41,200 ($ 9291.25)గా అంచనా వేశారు. అయితే మనీషా వైద్యం కోసం నగలు అమ్మేశారు లలిత షా. దొరికిన చోటల్లా శక్తికిమించి అప్పు చేసి ఇప్పటికే రూ. 10లక్షలు దాకా ఖర్చు చేశారు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన లలిత కుటుంబానికి ఇక వైద్య ఖర్చులు భరించే శక్తి లేదు. అందుకే దాతలే కరుణించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. "ప్రతి సెకనుకి నా బిడ్డ పరిస్థితి క్షీణిస్తోంది. సరిగ్గా చూడలేక నోరారా మాటకు నోచుకోకుండా పడివున్న నా కుమార్తెను చూస్తోంటే గుండె తరుక్కుపోతోంది. దయచేసిన నా పరిస్థితిని అర్థం చేసుకుని విరళాలివ్వండి! నా కుమార్తెను కాపాడండి’’ అంటూ కన్నీళ్లతో వేడుకుంటోంది. దయచేసి సాయం చేయండి,మనీషాకు ప్రాణభిక్ష పెట్టండి! అని ప్రార్థిస్తోంది. (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా బంగారాన్ని బతికించండి!
కేన్సర్ను, దాని చికిత్సను తట్టుకోవడం పెద్దవాళ్లకే చాలా కష్టం. అలాంటిది నాలుగేళ్ల వయసులోనే ప్రాణాంతక కేన్సర్బారిన పడితే ఊహించడమే కష్టం. థెరపీలు, ఇంజక్షన్లతో చిన్నారుల బాధను చూడలేక తల్లిదండ్రులు నరకం అనుభవిస్తారు. దీనికి తోడు వైద్య ఖర్చులు కలలో కూడా ఊహించనంతభారంగా మారితే...అటు డబ్బు సమకూర్చుకోలేక, ఇటు రోజు రోజుకూ మృత్యువుకు చేరువవుతున్న బిడ్డను చూడలేక వారి బాధ వర్ణించలేం. బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలనే తపన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. సరిగ్గా మనస్వి తల్లిదండ్రులు కూడా ఇదే మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. నాలుగేళ్ల పాప మనస్వికి న్యూరోబ్లాస్టోమా కేన్సర్ సోకింది. ప్రాణాంతకమైన న్యూరోబ్లాస్టోమాతో ఇబ్బంది పడుతున్న కుమార్తెను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు మనస్వి తల్లిదండ్రులు. సెలూన్లో పనిచేసే పాప తండ్రి సంపాదన రోజుకు కేవలం 400 మాత్రమే. దీంతో వైద్యానికి అవసరమైన మొత్తాన్ని సమకూర్చు కోవడం కష్టంగా మారింది. అయినా చేయాల్సిందంతా చేశారు. ఇప్పటికే పాప వైద్య కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టేశారు. స్తోమతకు మించి ఆస్తులు అమ్మి, అప్పులు చేసి,ప్రతీ చివరి పైసా చికిత్సకు ఖర్చు చేశారు. మరోవైపు మనస్వికి సోకిన కేన్సర్ ముదురుతోంది. తక్షణమే మెరుగైన వైద్యం అందించకపోతే పాప ప్రాణాలకే ముప్పు అందుకే దయచేసి విరాళాలందించమని వేడుకుంటున్నారు. మనస్వికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. ఇందుకోసం అయ్యే ఖర్చు రూ. 20 లక్షలు ($ 25769.54)గా అంచనా వేశారు. ‘‘మా తొలిచూలు బిడ్డ మనస్వి . పాపే మా ప్రపంచం.పాపే మాకు ప్రాణం. ముద్దుల మూటగట్టే ఆమె చిరునవ్వులు చూసి మురిసిపోయాం. కానీ విధి ఇంత క్రూరంగా ఉంటుందని ఊహించలేదు. గుండెలు బద్దలయ్యే వార్త తెలిసింది. నాలుగేళ్ల పసిప్రాయంలోనే మనస్వికి ప్రాణాంతకమైన న్యూరోబ్లాస్టోమా సోకింది. చికిత్సకు తట్టుకోలేక చిరునవ్వుకు దూరమై, పాప కష్టాన్ని చూడలేకపోతున్నాం. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి’’ అని మనస్వి తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు మీ మద్దతే మాకు రక్ష. దయచేసి విరాళం అందించండి! ఈ కష్టం నుంచి మా కుటుంబాన్ని గట్టెక్కించండి!! అని ప్రార్థిస్తున్నారు.(అడ్వెర్టోరియల్) మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా బిడ్డను కాపాడండి: దాతలూ ఆదుకోండి ప్లీజ్!
రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది. అందులోనూ కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా ఏమైనా జరిగితే వారి జీవితం అంధకారంలోకి కూరుకు పోతుంది. తన ప్రాణానికి ప్రాణం, కుటుంబానికి పెద్దదిక్కైన 28 ఏళ్ల కొడుకు రాహుల్ పనినుంచి తిరిగి వస్తాడని ఎదురుచూస్తూన్న తల్లికి అతనికి ప్రమాదం జరిగిందని తెలిస్తే గుండె పగిలి పోదూ! సరిగ్గా నిర్మల జీవితంలోనూ ఇదే జరిగింది. కొడుకు వస్తాడనే సంబురంతో రాత్రి భోజనానికి సిద్ధమవుతుండగా కుమారుడి స్నేహితుడి ఫోన్కాల్ పిడుగులా మారింది. రాహుల్ బైక్ను లారీ ఢీకొట్టిందనీ, తీవ్రంగా గాయపడిన రాహుల్ని ఆసుపత్రికి తరలించారని అతని స్నేహితుడు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈ వార్త వినేసరికి కుప్పకూలిపోయింది నిర్మల. వెంటనే ఆసుపత్రికి పరిగెత్తింది. అక్కడ రాహుల్ జాడ కనిపించలేదు. దీంతో బిడ్డ ఏమై పోయాడో అన్న భయంతో గుండె వేగం మరింత పెరిగింది. అయితే దెబ్బలు బాగా తగలడంతో మరో ఆసుపత్రికి తరలించినట్లు నర్సు చెప్పడంతో కాస్త ఊరట పడింది. దెబ్బలు తగిలినా పరవాలేదు. బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలు ఎలాగైనా కాపాడుకుంటా అంటూ ఆ తల్లి మనసు ఆరాట పడింది. ఆందోళనతో ఆ ఆసుపత్రి కెళ్లేసరికి అత్యవసర శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు తీసుకెళ్లారని తెలిసింది. దీంతో సాయం చేసిన వారందరికీ కన్నీళ్లతోనే ధన్యవాదాలు తెలుపుకొని, నా బిడ్డను ఎలాగైనా కాపాడు తండ్రీ అంటూ వేయి దేవుళ్లకు మొక్కుకుంది. మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రాహుల్ని కళ్లారా చూసేందుకు ఆరాటపడుతూ థియేటర్ బయట కూర్చొని ఎదురు చూస్తోంది. రాహుల్ చిన్నతనంలోనే తండ్రి కంటి చూపుకోల్పోయాడు. అప్పటినుంచి అన్నీ తానే అయ్యా కుటుంబ పోషణ బాధ్యత తీసుకున్నాడు. పగలూ రాత్రి కష్టపడి కూలిపని చేస్తూ, తల్లి దండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కొడుకు జ్ఞాపకాల్లో మునిగిపోయింది నిర్మల. ఇంతలో థియేటర్ నుంచి బైటికి వచ్చి వైద్యులు చెప్పిన మాట విని నిర్మలమ్మ కాళ్ల కింద భూమి కంపించిపోయింది. ‘‘రాహుల్కి అన్నిపరీక్షలు చేశాం అతని మెదడులో తీవ్రమైన ఇంటర్నల్ బ్లీడింగ్ను గుర్తించాం. మెదడులోని రక్తస్రావాన్ని ఆపి, అతడి ప్రాణాల్ని రక్షించేందుకు అత్యవసరంగా అతనికి పుర్రెలో ఒక భాగానికి శస్త్రచికిత్స చేశాం. కానీ శరీరంలో ఎడమ భాగం పక్షవాతానికి గురైంది. అయినా ఈ గండంనుంచి రాహుల్ గట్టెక్కాలంటే మరిన్ని ఆపరేషన్లు చేయాలి. సుమారు 10-15 రోజుల ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది. ఈ చికిత్సకు మొత్తం ఖర్చు రూ. 7 లక్షలు ($ 8878.46) అవుతుంది’’ ఇదీ డాక్టర్లు చెప్పిన మాట. చెట్టంత ఎదిగిన కొడుకు అచేతనంగా పడిపోవడంతో, బిడ్డను బతికించుకోవడానికి అవసరమైన డబ్బు లేక ఆ నిరుపేద కుటుంబం అల్లాడిపోతోంది. మరోవైపు ప్రమాదానికి ముందు, తరువాత సంగతులు కొడుకు మర్చిపోతాడేమోననే భయం నిర్మలను ఆవరించాయి. అయినా తన కొడుకును దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. దయగల దాతలు స్పందించి దయచేసి నా బిడ్డను రక్షించండి! అని నిర్మల దీనంగా వేడుకుంటోంది. సరిగ్గా కదలలేక, తిండిలేక, నిద్రలేక అల్లాడిపోతున్న కొడుకును ఈ స్థితిలో చూడలేపోతున్నాను. మా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేశాం అంటూ రాహుల్ ఆపరేషన్ ఖర్చులకు అవసరమైన సొమ్మును సమకూర్చాల్సిందిగా దాతలను కోరుతున్నారు ఆ నిర్మలమ్మ దంపతులు. రాహుల్ ప్రాణం కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి! దానం చేయండి!! (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా కొడుకు ప్రాణాలు దక్కాలంటే..
పిల్లాడికి పాలు పట్టడం కష్టంగా మారుతోంది సంగీతకు. ఎందుకుంటే ఆమె పొత్తిళ్లలో ఉన్న నాలుగు నెలల రిహాన్కు పుట్టుకతోనే గ్రహనమొర్రి ఉంది. దీంతో చనుబాలు తాగడం కష్టమయ్యేది. ఆకలితో గుక్కపట్టి ఏడ్చేవాడు. కానీ ఇటీవల మరో సమస్య వచ్చి పడింది. ఉన్నట్టుండి రిహాన్ ఆరోగ్యం మరింతగా చెడిపోవడం మొదలైంది. పొట్ట ఉబ్బిపోయింది. కళ్లు ఆకుపచ్చ రంగులోకి మారాయి. వెంటనే ఆలస్యం చేయకుండా రిహాన్ను ఆస్పత్రికి తీసుకుళ్లారు సంగీతా, సుబ్రదీప్లు. రిహాన్కు అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు చివరకు ప్రొగ్రసివ్ ఫ్యామిలియల్ ఇంట్రాహెపాటిక్ కొలెస్టాసిట్ (లివర్ వ్యాధి) ఉన్నట్టుగా తేల్చారు. అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో ఆ పసివాడి లివర్ పూర్తిగా చెడిపోయిందని చెప్పారు. అర్జంటుగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకుంటే పసివాడి ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. దీని కోసం అదనపు పరీక్షలు చేయగా సంగీత లివర్ మ్యాచ్ అయ్యింది. అయితే ఆపరేషన్కు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. రిహాన్ తల్లిదండ్రులైన సంగీత, సబ్రదీప్ ఇద్దరు వికలాంగులే. సుబ్రదీప్కు వినికిడి సమస్య ఉండగా సంగీతకు రెండు కాళ్లు సమానంగా లేవు. దీంతో అను నిత్యం వాళ్లు అనేక ఇబ్బందుల మధ్య జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. వారి జీవితాల్లో ఉన్న ఏకైక ఆశా కిరణం, వారి ముద్దుల బిడ్డ రిహాన్. కానీ ఇప్పుడు రిహాన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రోజులు గడిచే కొద్ది రిహాన్ మృత్యువుకు చేరువ అవుతున్నాడని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు దాతగా లివర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఆపరేషన్కి అవసరమైన సొమ్ము సమకూర్చుకోవడం ఆ దంపతులకు అసాధ్యంగా మారింది. దీంతో తమ కొడుక్కి జరిగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఖర్చులకు అవసరమైన సొమ్మును సమకూర్చాల్సిందిగా దాతలను కోరుతున్నారు. ఆ పిల్లాడి ప్రాణం కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి.(అడ్వెర్టోరియల్) మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
గాలిలో దీపాలు.. నా కవల పిల్లల ప్రాణాలు..
పెళ్లైన చాన్నాళ్లకు తల్లిని కాబోతున్నానే వార్త తెలియగానే గాలిలో తేలినట్టుగా అనిపించింది. శుభవార్త తెలిసన మరుక్షణం నుంచి క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళ్లూ పరీక్షలు చేయించుకునే దాన్ని. కడుపులో ఉన్నప్పటి నుంచే ఆ పిల్లలను అపురూపంగా చూసుకోవాలని నా భర్త కలలు కనేవాడు. ఒక్కరోజు పని మానేసేట్టుగా మా ఆర్థిక పరిస్థితి లేకపోయినా.. నా కోసం, రాబోయే పసివాళ్ల కోసం పనులు మానుకుని ఇంటి దగ్గర ఉన్న రోజులు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు నా బిడ్డ ఈ లోకంలోకి వస్తాడా అని కలలు కంటూ ఎదురు చూస్తున్న సమయంలో ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. క్షణాల్లోనే నిభాయించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కంగారు పడిన నా భర్త వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నా చుట్టూతా డాక్టర్లు, నర్సులు వచ్చి చేరారు. క్రమంగా కళ్లు మూతలు పడుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియడం లేదు. కళ్లు తెరిచి చూసే సరికి ఆస్పత్రి బెడ్పై ఉన్నాను. కవలలు పుట్టారని చెప్పారు. కానీ... నెలలు నిండకుండానే కవలలు జన్మించడంతో ఇద్దరి ఆరోగ్యం క్రిటికల్గా ఉందని డాక్టర్లు తెలిపారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన చిన్నారులను ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు. శ్వాస తీసుకోవడం మొదలు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. వారి ఆరోగ్యం సాధారణ స్థితికి రావాలంటే నెలల తరబడి ఆస్పత్రిలో చికిత్స అందివ్వాలని చెప్పారు. దీని కోసం రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం మాది. పిల్లల ఆస్పత్రి ఖర్చులకు సరిపడా డబ్బులు సమకూర్చుకోవడం మా వల్ల కాని పని. మరోవైపు వైద్య చికిత్స అందకపోతే కవలల ప్రాణాలకే ప్రమాదం. ఆలస్యం జరిగే కొద్ది వాళ్లు మృత్యు ఒడికి దగ్గరవుతున్నారనే ఆలోచనలతో నా తల్లిమనసు తల్లడిల్లుతోంది. దయచేసి నా పిల్లల ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం అందివ్వండి. నా బిడ్డలకు మరుజన్మ ప్రసాదించండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
చేతులు జోడించి వేడుకుంటున్నా...
మాకు పెళ్లైన ఎనిమిదేళ్లకు నేనే తల్లినయ్యారు. పుట్టబోయే బిడ్డను ఎలా చూసుకోవాలి, ఆ బిడ్డ బంగారు భవిష్యత్తు కోసం ఎలా కష్టపడాలి అనుకుంటూ నేను, నాభర్త రోజుల తరబడి గడిపాం. చివరకు నేను తల్లినయ్యాను. బిడ్డను పొదివి పట్టుకున్నప్పుడు నేను పొందిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఆ బిడ్డ కోసమే మా భవిష్యత్తు అనుకున్నాం. కానీ మా కలలు కల్లలయ్యాయి. పుట్టిన కొద్ది రోజులకే పాపకు కాన్జెనిటల్ హార్ట్ డిసీజ్ ఉందని తేలింది. దీంతో పాప ఆరోగ్యం బాగయ్యేందుకు అనేక ఆస్పత్రుల చుట్టూ తిరిగాం. ఇంట్లో ఉండటం కంటే ఆస్పత్రుల్లోనే ఎక్కువగా గడిపాం. తల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన బిడ్డ ఆస్పత్రి బెడ్పైనే ఎక్కువగా ఉంది. చివరకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే పాపకి ఆరోగ్యం నయం అవుతుందని చెప్పారు. దాని కోసం రూ. 3.80 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. నా భర్త రవీంద్ర రోజువారి కూలీగా పని చేస్తున్నాడు. తాను రోజంతా కష్టపడితే మాకు మూడు పూటల తిండికే సరిపోతుంది. పాప ఆరోగ్యం కోసం మందులు కొనడం సైతం ఎంతో కష్టంగా ఉంటోంది. గడిచిన ఐదు నెలలుగా ఆస్పత్రుల చుట్టూ తిరగడాకే మా దగ్గర డబ్బులు సరిపోలేదు. అప్పులు చేశాం. ఇక మాకు డబ్బులు ఇవ్వడానికి తెలిసిన వాళ్లెవరు మిగల్లేదు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి నా వేలు పట్టుకుని పాప ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతుంది. పసిపాపకి ఎంత నొప్పిగా ఉందో.. నా వైపు చూస్తూ ఏడుస్తుంటే .. ఏమీ చేయలని మా నిస్సహాయ స్థితి తలచుకుంటే మాకే నరకంగా ఉంది. దయచేసి నా బిడ్డకు ఓ జీవితం ఇచ్చేందుకు మీ వంతు సహకారం అందివ్వండి. ఆపరేషన్కు అవసరమైన ఆర్థిక సాయం చేయండి. మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో దుర్గా.. పదిహేనేళ్లకే నీకు ఇన్ని కష్టాలా?
నా భర్త వికలాంగుడు, నాకు ఇద్దరు పిల్లలు. నేను పని చేస్తేనే మేం నలుగురం బతికేది. ఆస్తులు లేకపోయినా, మంచి ఉద్యోగాలు లేకపోయినా ఉన్నదాంట్లో మేము బాగానే ఉండేవాళ్లం. కానీ మూడేళ్ల వయసు నుంచే నా కూతురు దుర్గా భవానికి తరచు జ్వరం వస్తుండేది. ఆస్పత్రికి తీసుకెళ్తే కొద్ది రోజుల్లో తగ్గిపోయేది. కానీ పెరిగి పెద్దవుతున్నా మిగిలిన పిల్లలా పనులు చేయలేపోయేది. చిన్నచిన్న పనులకే త్వరగా అలసిపోయేది. పెరుగుతున్న కొద్ది తరచుగా జ్వరం రావడం, అలిసిపోతుండటంతో బిడ్డ ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది. దుర్గ భవాని తరుచు అనారోగ్యం బారిన ఎందుకు పడుతుందో తెలియక పోయేది. ఎందరు డాక్టర్ల దగ్గరికి తిప్పినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. మరోపక్క ఇంట్లో పాప ఏడుపు ఆగడం లేదు. చివరకు తనకు పదిహేనేళ్లు వచ్చాక.. ఓ ఆస్పత్రిలో డాక్టరు అనేక రకాల పరీక్షలు చేసి.. చివరకు దుర్గకి కాంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉందని చెప్పారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే పాప ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించాడు. డాక్టర్లు చెప్పినట్టుగా దుర్గ భవానికి గుండె ఆపరేషన్ చేయించాలంటే రూ.4,50,000 లక్షలు అవసరం. ఏ ఆధారం లేని నేను అంత డబ్బును కలలో కూడా ఊహించలేదు. కానీ ఆలస్యం అవుతున్న కొద్ది నా బిడ్డ చావుకు దగ్గరవుతోంది. ఓవైపు వికలాంగుడైన భర్త, ఇద్దరు పిల్లలు, ఇంటి పని చూసుకుంటున్నాను. కుటుంబం గడవడం కోసం ఇంట్లో పని చేసేది నేను ఒక్కదాన్నే. ఎప్పుడైనా రూపాయో అర్థనో మిగిలితే అవి కూడా దుర్గ ఆస్పత్రి ఖర్చులకే సరిపోయేవి కావు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి నా నిస్సహాయస్థితి వల్ల నా కూతురు చావుకు దగ్గరవుతోంది. ఆమె ఆపరేషన్కు అవసరమైన నాలుగున్నర లక్షల రూపాయలు సర్థుబాటు చేసే పరిస్థితి నాకు లేదు. దయచేసి నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు మీ సహాయం కావాలి. ఆపరేషన్ జరిగేందుకు సాయం చేయండి. దుర్గకు మరో జన్మ ఇవ్వండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఇప్పటికే ఓ బిడ్డను పోగొట్టుకున్నా.. మళ్లీ ఆ బాధ తట్టుకోలేను..
కన్మణి నర్సుగా పని చేస్తోంది. తన చేతుల మీదుగా ఎన్నో కాన్పులు చేసింది. ఎంతో మంది చిన్నారులను ఈ లోకంలోకి తీసుకు వచ్చింది. కానీ విధి వక్రించి 2019 ఆమెకు పుట్టిన బిడ్డ నిమిషాల్లోనే చనిపోయాడు. ఆ బాధతో కన్మణి నర్సు ఉద్యోగం మానేసి నిరంతరం బాధతోనే ఉండిపోయేది. ఐవీఎఫ్ పద్దతులు పాటిస్తూ మరోసారి గర్భవతి అయ్యింది కన్మణి. 2022 ఫిబ్రవరిలో ఆరు నెలలు నిండగానే ఎప్పుడెప్పుడు బిడ్డ ఈ లోకంలోకి వస్తాడా అని ఎదురు చూడసాగింది. ఇంతలో ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. లోపల బిడ్డకు ఏం జరుగుతుందో అనే కంగారులో వెంటనే ఆస్పత్రికి వెళ్లారా దంపతులు. వెంటనే కాన్పు చేయకపోతే తల్లిబిడ్డలను ప్రమాదమని చెప్పారు డాక్టర్లు. నెలలు నిండకుండానే పుట్టడంతో బాబు ఆరోగ్యం విషమంగా మారింది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు నెలలుగా ఎన్ఐసీయూలోనే ఉన్నాడు. ఒక్కసారిగా కూడా తనివితీరా తమ చేతులతో బిడ్డను తాకింది లేదు, పట్టుకున్నది లేదు. సరైన వైద్యం అందివ్వకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి ఎన్ఐసీయూలో ఉంచి బాబుకు వైద్య చికిత్స అందించేందుకు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. కన్మణీ ప్రస్తుతం ఉద్యోగం చేయడం లేదు. ఆమె భర్త ప్రవీణ్ ప్రైవేటు ఉద్యోగి. చాలీచాలని జీతంతో బతుకుతున్న ఈ దంపతులకు రూ. 20 లక్షల డబ్బును సమకూర్చడం కష్టమైన పని. తొలికాన్పులో బిడ్డను కోల్పోయి జీవచ్ఛవంలా బతుకుతున్న కన్మణి, ఆమె బిడ్డను కాపాడేందుకు మీ వంతు సాయం అందివ్వండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా బిడ్డ బతకడానికి ఒక అవకాశం ఇవ్వండి !
అమ్మా.. నొప్పిగా ఉందమ్మా.. ఇంజెక్షన్లు వేయోద్దని చెప్పమ్మా.. అంటూ నా కొడుకు బాధతో అడుగుతుంటే నా గుండెలు తరుక్కు పోతున్నాయి. వాడి బాధ చూడలేక పోతున్నాను. ఎందుకమ్మా ఇన్ని ఇంజెక్షన్లు ఇస్తున్నారు? ఎప్పుడు ఇంటికి వెళ్దామని ప్రశ్నిస్తుంటే.. దగ్గర సమాధానం లేదు. మూడేళ్లుగా నేను, నా భర్త ఇద్దరం, సయాన్ చుట్టే మా ప్రపంచం నిర్మించుకున్నాం. వాడు పుట్టినప్పటి నుంచి వాడు చేసే ప్రతీ అల్లరి పని మాకు ఎంతో ముచ్చటగొలిపేది. ఒక రోజు వాడికి స్నానం చేపిస్తుంటే కిడ్నీల దగ్గర ఏదో తేడాగా అనిపించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు సయాన్కి అరుదైన కిడ్నీ సంబంధిత క్యాన్సర్ వ్యాధి (విల్మ్స్ ట్యూమర్) ఉందని తేల్చారు. డాక్టర్లు చెప్పిన మాట వినగానే మేమిద్దరం కుప్పకూలిపోయాం. చిన్నారి సయాన్కి అంత భయంకరమైన వ్యాధి ఎందుకు వచ్చిందా అని తల్లడిల్లిపోయాం. మమ్మల్ని ఓదార్చిన డాక్టర్లు సయాన్ వ్యాధి నయం చేసే అవకాశం ఉందన్నారు. కొన్ని సర్జరీలు చేసి మందులు వాడితే తిరిగి ఆరోగ్యవంతుడు అవుతారని భరోసా ఇచ్చారు. అయితే వాటి కోసం రూ. 7 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి నా భర్త కాయకష్టం చేసుకుని బతికే మనిషి. ఒక్కసారి అంత డబ్బు ఎలా సర్దుబాటు చేసే అవకాశం మాకు లేదు. మరోవైపు కళ్లముందే కొడుకు రోజురోజుకి మృత్యువుకి దగ్గరవుతున్నాడు. వాడికేమైనా జరగరానిది జరిగితే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. ఈ క్షణంలో చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా బిడ్డ బతికేందుకు మీ వంతు సాయం అందించండి. వాడికి కొత్త జీవితాన్ని ప్రసాదించండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా జీవితంలో పొందలేనివి నా బిడ్డకి అందివ్వాలనుకున్నా.. కానీ ఇప్పుడు?
నా జీవితంలో నేను సాధించలేనివి, పొందలేకపోయినవాటిని నా కూతురి అందివ్వాలనుకున్నాను. తాను బాగా చదువుకుని పెద్ద స్థాయికి చేరుకుంటుందని కలలు కన్నాను. అయితే మధ్యలోనే నా ఆశలు, నా కూతురి భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయాయి. అమ్మా... నాకు తలనొప్పిగా ఉందంటూ రోజుల తరబడి చెబుతుండటంతో పదకొండేళ్ల కార్తీకను విజయవాడలోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. తలనొప్పే కదా మాత్రలతో తగ్గిపోతుందని భావించాం. కానీ కార్తీకను పరీక్షించాకా ఆ వయస్సు పిల్లల్లో వచ్చే అరుదైన మెడుల్లాబ్లాస్టోమా అనే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. తల నొప్పితో విలవిలాడుతున్న పాప బాధను చూడలేక ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టి వైద్యం చేయించాం. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో హైదరాబాద్కి వచ్చాం. ఇక్కడ పాప సమస్య పూర్తిగా నయం కావాలంటే సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. దాని కోసం ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుందన్నారు. ఇప్పటికే ఉన్నదంతా అమ్మేశాం, అప్పులు కూడా చేశాం. కరోనా వల్ల ఉన్న ఆటోరిక్షా కూడా పోయి ప్రస్తుతం లారీ మెకానిక్గా నా భర్త పని చేస్తూ కష్టంగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆటపాటలతో ఉల్లాసంగా ఉండాల్సిన నా బిడ్డ ఆస్పత్రి మంచంపై నొప్పికి విలవిలాడుతూ నిస్సత్తువగా మారిపోయింది. మరోవైపు చిన్న కూతురు నిహారిక విజయవాడలో బంధువుల ఇళ్లలో వదిలేసి వచ్చాం. ఫోన్ చేసినప్పుడల్లా.. అమ్మా, నాన్నా అక్కను ఎప్పుడు తీసుకు వస్తారని నిహారిక అడుగుతోంది. సహాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి మా ఆర్థిక పరిస్థితి బిడ్డకు శాపంగా మారినందుకు బాధపడని రోజంటూ లేదు. మా పాపకు పునర్జన్మను ఇచ్చి ఆమె బంగారు భవిష్యత్తును అందించేందుకు మీ సాయాన్ని వేడుకుంటున్నాను. మా బిడ్డను బాధను తొలగించేందుకు ఆపరేషన్కి అవసరమైన రూ.6 లక్షలు సాయం చేయాలని కోరుతున్నాను సహాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అమ్మా..! నేను మళ్లీ ఆడుకోగలనా? వాడికి ఆ భయంకర నిజం ఎలా చెప్పను?
‘అమ్మా.. నేనింకా ఎన్నాళ్లు ఈ హాస్పిటల్లో ఉండాలి. ఇంటికెప్పుడు వెళ్దాం ? నా ఫ్రెండ్స్తో ఎప్పుడు ఆడుకోవాలి’ అంటూ నా కొడుకు అడుగుతుంటే జవాబు చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. పక్కకు తిరిగి వాడికి కనిపించకుండా కన్నీళ్లు రాల్చడం తప్ప మరో దారి కనిపించడం లేదు. సరైన సహాయం అందకుంటే నా కొడుకు మళ్లీ ఇంటికి వెళ్లడం అనేది జరగదు. ఎందుకంటే వాడి ఒంట్లో ప్రాణాలు తోడేసే భయంకరమైన వ్యాధి ఉంది. ఎనిమిది నెలల క్రితం జ్వరంగా ఉందనడంతో దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. మందులు వాడిన ఆరోగ్యం బాగు కాలేదు సరికదా.. రోజురోజుకి వాడి పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ పరీక్షించిన డాక్టర్లు సివియర్ ఎప్లాస్టిక్ అనీమియా అనే బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టుగా చెప్పారు. బిడ్డను కాపాడుకునేందుకు మా ఎమ్మెల్యే దగ్గరికి పోయాం, ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టాం, తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేశాం. అంతా కలిపి ఇప్పటి వరకు రూ. 10 లక్షల వరకు ఖర్చు చేశాం. బిడ్డ ఆరోగ్యం బాగు కావాలంటే ఇంకా కొన్ని థెరపీలు చేయాలని దానికి రూ.15 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. నా భర్త కూలి పని చేస్తే నెలకు వచ్చే సంపాదన రూ.7000. ఆ డబ్బులు మా తిండికే సరిపోతాయి. ఇప్పుడు బిడ్డ ఆస్పత్రి ఖర్చుల కోసం పదిహేను లక్షల రూపాయలు తెచ్చే దారి మాకు కనిపించడం లేదు. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి మరోవైపు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో ఉన్న నా కొడుకు, ఇంటికెప్పుడు వెళ్దామంటూ అడిగినప్పుడల్లా.. బదులు చెప్పలేక నేను, నా భర్త రోదిస్తూనే ఉన్నాం. మా నిస్సహాయ స్థితి వల్ల నా బిడ్డ రోజురోజుకు చావుకు దగ్గరవుతున్నాడు. ఇప్పుడు వాడిని కాపాడేందుకు మానవతామూర్తులు సాయం కావాలి. నా కొడుకు భవిష్యత్తు అందించేందుకు మీ వంతు సాయం చేయండి. చావుకు దగ్గరవుతున్న నా బిడ్డ ప్రాణాలకు కాపాడేందుకు అండగా నిలవండి. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
సొంత కాళ్లపై నిలబడేందుకు పోరాడుతున్నాడు.. సాయం అందించండి..
నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడంతో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా అనే కంగారు నాలో మొదలైంది. రోజులు గడుస్తున్నా బిడ్డ ఆరోగ్యంగా ఉండటం చిట్టిచేతులతో ఆడుకోవడం చూసి ముచ్చటపడేదాన్ని. అయితే నెలల వయసొచ్చినా తోటి వారితో పోల్చితే కదలడం, గొంతు నుంచి శబ్ధాలు రావడంలో తేడా కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. నేను భయపడినట్టే జరిగింది. అరుదగా వచ్చే జన్యు సంబంధమైన వ్యాధి కారణంగా నా బిడ్డ షాహిద్కి బ్రెయిన్, కండాలల్లో సమస్యలు తలెత్తుతున్నట్టు డాక్టర్లు చెప్పారు. ఉన్న ఆస్తులు అమ్ముకుని, అందిన కాడికి అప్పులు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగాము. బ్రెయిన్కి అనేక ఆపరేషన్లు జరిగాయి. చివరకు షాహిద్ మాట్లాడుతుండటంతో మా కష్టాలు తొలగినట్టే భావించాం. కానీ ఇక్కడే మరో సమస్య ఎదురైంది. మాటలయితే వచ్చాయి కానీ కాళ్లు కదపలేని స్థితిలోనే ఉండిపోయాడు షాహిద్. ఇప్పుడు వాడికి పదమూడేళ్లు. ఇన్నేళ్లుగా లేచి నడవడటానికి అందరిలా ఉండటానికి వాడు చేయని ప్రయత్నం లేదు. బాధపడని క్షణం లేదు. అలా చేసే ప్రయత్నంలో దెబ్బలు తగలడం నొప్పితో విలవిలాడటం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. బిడ్డ కష్టాలు చూడలేక మళ్లీ ఆస్పత్రుల బాట పట్టాం. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రకరకాల పరీక్షలు చేశారు డాక్టర్లు. వరుసగా కొన్ని సర్జరీలు చేయడం ద్వారా షాహిద్ను నడిపించే వీలుందని చెప్పారు. అయితే ఈ ఆపరేషన్లకు రూ.3.20 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు. పదమూడేళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరిగే చేతిలో చిల్లిగవ్వ లేని స్థితిలో ఉన్నాం. నా భర్త గఫూర్ రోజువారి పనులకు వెళ్లి తెస్తేనే ఇంట్లో పొయ్యి వెలిగించేది. నా కొడుక్కి వాడి కాళ్ల మీద వాడు నిలబడి, అందరిలా బతికేందుకు మీ సహకారం కావాలి. షాహిద్ సర్జరీకి అవసరమైన సొమ్ము సమకూర్చేందుకు మీ వంతు సాయం చేయండి. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
పెళ్లైన పదేళ్లకు పుట్టిన బిడ్డ.. పాలు తాగలేదు.. ఊపిరి తీసుకోలేదు
పెళ్లై పదేళ్లు గడిచినా మాకు పిల్లలు కలగలేదు. మా నిరీక్షణ ఫలించి మేము తల్లిదండ్రులయ్యాం. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. పాలు తాగేందుకు పాప ఇబ్బంది పడుతుండటంతో డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లాం. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు, అన్నవాహికలో వ్రణం ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో పాప తీసుకునే ఫీడ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నట్టుగా చెప్పారు. లేకలేక పుట్టిన బిడ్డను కాపాడుకునేందుకు ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఆపరేషన్ చేయించాం. ఇక బిడ్డ ఆరోగ్యానికి ఢోకా లేదనే నమ్మకంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నాం. అవే మా జీవితంలో ఆనందంగా ఉన్న గడియలు. ఇలా ఇంటికి వచ్చామో లేదో సమస్య మళ్లీ మొదలైంది. ఊపిరి తీసుకోవడం పాపకు కష్టంగా మారింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాం. అక్కడి నుంచి ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూఎంతో మంది డాక్టర్లను కలిశాం. చివరకు పాప ఆరోగ్యం కుదుటపడాలంటే మరో ఆపరేషన్ చేయక తప్పదని డాక్టర్లు తేల్చి చెప్పారు. పాప ఆపరేషన్కి 20 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారను. మొదటి ఆపరేషన్ చేయించేందుకే ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టేశాం. తెలిసివారందరి దగ్గరా అప్పులు చేశాం. ఆర్నెళ్లుగా ఆస్పత్రుల చుట్టూనే తిరుగుతూ ఉండటంతో ఆయన ఉద్యోగం కూడా చేయడం లేదు. ఇప్పుడు మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి పాలు తాగడానికి, ఊపిరి తీసుకోవడానికి నా పసి పాపాయి ప్రతీ క్షణం ఇబ్బంది పడుతోంది. ఆమె ఒళ్లంతా సూదులు గుచ్చే ఉన్నాయి. ట్రీట్మెంట్ ఆగిపోయినా.. త్వరగా ఆపరేషన్ జరగకపోయినా పాప మాకు దక్కదు. అందుకే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టోను సంప్రదించాం. పదేళ్ల తర్వాత పుట్టిన నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయగలరు. ఆమె ఆపరేషన్ అయ్యే ఖర్చుకు మీవంతు సహయం చేయగలరు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో కార్తీక్ ! చేయని తప్పుకి 34 ఏళ్లుగా శిక్ష
చేయని తప్పుకి 34 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు కార్తీక్. అవమానకరమైన ఆ శిక్షను తప్పించుకోవడానికి చిన్నప్పుడే బడి మానేశాడు, పెద్దయ్యాక పనికి వెళ్లడం కష్టంగా మారింది. చివరకు అతని జీవితమే ప్రమాదంలో పడింది. జన్యుపరమైన ఇబ్బందులతో పుట్టాడు కార్తీక్, చిన్నప్పటి నుంచే అతని ముఖంపై ట్యూమర్లు రావడం ప్రారంభమైంది. కూలి పని చేసుకునే తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. సర్జరీల కోసం తమ శక్తికి మించి ఖర్చు చేశారు. అయినా ట్యూమర్లు రావడం ఆగలేదు. చివరకు డబ్బుల్లేక ఆ ట్యూమర్లను అలానే వదిలేయాల్సిన దుస్థితి ఎదురైంది కార్తీక్కి అతని కుటుంబానికి ముఖంపై పెరిగిన ట్యూమర్లతో స్కూలుకి వెళ్లిన కార్తీక్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. తోటి విద్యార్థుల నుంచి అవమానాలు ఎదుర్కొలేక బడి మానేశాడు. ఆ తర్వాత అతనికి పని ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. చివరకు ఆ ట్యూమర్లు పెరిగి పెద్దవిగా మారి అతని చూపుకు ప్రమాదం తెచ్చాయి. ఎడమ కంటి నుంచి ధారాగా నీరు కారుతోంది. స్థానిక డాక్టర్లు అతన్ని పట్టించుకోవడం మానేశారు. నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నాడు కార్తీక్ సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి ముప్పై నాలుగేళ్లుగా చూస్తున్న దుర్భర జీవితం నుంచి కార్తీక్కి విముక్తి కలగాలంటే పలు సర్జరీలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆపరేషన్లకు రూ. 40 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అంత డబ్బు సర్థుబాటు చేసే స్థితిలో కార్తీక్ కుటుంబం లేదు. నిత్యం అవమానాలు, చీత్కరింపులు, అనారోగ్య సమస్యలతో క్షణక్షణం నరకం చూస్తున్న కార్తీక్కి ఇప్పుడీ ఆపరేషన్ ఒక్కటే దిక్కు. దీంతోనే అతను భవిష్యత్తులో అందరిలా సాధారణ జీవితం గడపగలడు. కార్తీక్కి చక్కని భవిష్యత్తు అందించేందుకు మీ వంతు సాయం చేయగలరు. (అడ్వెటోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
పెళ్లైన 20 ఏళ్లకు కాన్పు.. ప్రమాదంలో పసిబిడ్డ ప్రాణాలు
పెళ్లైన ఇరవై ఏళ్ల తర్వాత తల్లి కాబోతున్నాననే వార్త విని మేమిద్దరం ఎంతగానో సంతోషించాం. ఎప్పుడెప్పుడు మా ఇంట బోసినవ్వులు వినిపిస్తాయా అని ఎదురు చూస్తుండగానే కాన్పు జరిగింది. పుట్టిన బిడ్డ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దగ్గు, జలుబు చేయడం ఒళ్లంతా నీలి రంగులోకి మారిపోతుండటంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. నా చిన్నారికి అనేక పరీక్షలు చేశారు. చివరకు మా గుండెలు బద్దలయ్యే వార్త చెప్పారు డాక్టర్లు. కెనోటిక్ హార్ట్ డిఫెక్ట్, ఇంటర్వెంట్రిక్యూలమ్ సెప్టమ్ అనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పారు. బాబుకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుంటే ప్రాణాలకు ప్రమాదమంటూ వివరించారు. ఈ ఆపరేషన్ కోసం రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు డాక్టర్లు. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి నా భర్త ట్రాక్టర్ డ్రైవరుగా పని చేస్తాడు. అతను తెచ్చే సంపాదనే మాకు ఆధారం. కరోనాతో గత రెండేళ్లుగా ఆయనకు పెద్దగా పని లేదు. పైగా పిల్లల కోసం ఐవీఎఫ్కి చాలా ఖర్చు అయ్యింది. ఉన్న నగలన్నీ అమ్మేశాను. అధిక వడ్డీలకు అప్పు తెచ్చాం. ఇప్పుడు మా బిడ్డ ఆపరేషన్కు డబ్బులు సర్థుబాటు చేయలేని స్థితిలో ఉన్నాం. పెళ్లైన 20 ఏళ్లకు మా కలలు నెరవేరి మా ఇంట సంతాన భాగ్యం కలిగింది. కానీ ఆ సంతోషం లేకుండానే గుండె జబ్బు నా బాబు ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది. నా కొడుకు గుండె ఆపరేషన్కి మీ వంతు సాయం అందించండి. వాడి ప్రాణాలకు కాపాడండి. (అడ్వెటోరియల్) సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
లేకలేక పుట్టిన బిడ్డకి ఎంత కష్టం వచ్చింది
రమ్య, ప్రశాంత్లది చూడచక్కని జంట. పెళ్లై చాన్నాళ్లయినా పెద్దగా గొడవలు లేవు. భార్య మనసెరిగి ప్రవర్తించే భర్త. అతని సంపాదనకు తగ్గట్టుగా ఇంటిని గుట్టుగా నడిపించే ఆమె. అయితే వారికి తీరని లోటు సంతానలేమి. గతంలో రమ్యకి రెండు సార్లు గర్భస్రావం కూడా జరగడంతో ఇక పిల్లలు పుట్టరనే నిరాశ వారిని ఆవహించింది. ఆ సమయంలో వాళ్లిద్దరికి ఓ శుభవార్త తెలిసింది. మూడోసారి నెల తప్పింది మొదలు రమ్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ప్రశాంత్. అడినవి, అడగనివి అన్ని ఆమె చెంతకే తీసుకొస్తున్నాడు. పుట్టబోయే బిడ్డను తలచుకుని ప్రతీ క్షణం కలలు కంటున్నారు ఆ జంట. రమ్యకి ఆరో నెల ఉండగానే పొత్తి కడుపులో నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడే మగ కవలలకి జన్మనిచ్చింది రమ్య. నెలలు నిండకుండానే పుట్టడంతో ఇద్దరి పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ముఖ్యంగా రెండో కవల పిల్లాడు కిలో కంటే తక్కువ బరువుతో పుట్టాడు. అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు ఆ బిడ్డను వెంటాడుతూనే ఉన్నాయి. ఊపిరి పీల్చుకోవడానికి, ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రతీక్షణం అవస్థలు పడుతూనే ఉన్నాడు. రమ్య రెండో మగ బిడ్డకి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వైరల్ నిమోనియా సోకినట్టుగా గుర్తించారు. అంతేకాదు అప్పర్ లోబ్ కోలాప్స్ అయినట్టు కూడా వైద్య పరీక్షల్లో తేలింది. బాబు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉందని, ఆస్పత్రిలో అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందివ్వాలన్నారు. వైద్య చికిత్సకు రూ.25 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు డాక్టర్లు. ప్రశాంత్ నెలంతా కష్టపడి పని చేస్తే వచ్చే ఆదాయం రూ.10,000లు మించదు. అలాంటిది బిడ్డల వైద్య చికిత్స నిమిత్తం రూ. 25,00,000 నగదు తేవడం వారికి సాధ్యం కాని పని. ఈ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టోని సంప్రదించారు. ప్రశాంతి,రమ్యల బాబు ప్రాణాలు నిలిపేందుకు మీ వంతు సాయం చేయండి. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఐఏఎస్ కావడమే ఆమె లక్ష్యం.. కానీ ఇంతలోనే..
మా అమ్మాయి అనుప్రియకి పుస్తకాలే ప్రపంచం. చిన్నప్పటి నుంచి తను అంతే స్కూలు, కాలేజీ, హోంవర్క్, బుక్స్ ఇదే తన ప్రపంచం. ‘మీకేంటి అనుప్రియ ఉంది. పెద్దయ్యాక గొప్ప ఆఫీసరు అవుతుంది’ అంటూ చుట్టు పక్కల వారు అంటుంటూ ఆనందంతో కడుపు నిండిపోయేది. తిండితిప్పలు పక్కన పెట్టి పుస్తకాలతో కుస్తీ ఏందమ్మా అని ఎప్పుడైనా అడిగితే ‘నేను ఐఏఎస్ కావాలమ్మా.. ఈ దేశానికి సేవ చేయాలమ్మా’ అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతుండేది. చుట్టు పక్కల ఇళ్లలోనే కాదు బంధువుల్లోనే అనుప్రియ అందరికీ ఆదర్శం. అమ్మాయి బాగా చదువుకోవాలని, ఆమె చదువుకు ఏలాంటి ఆటంకం రాకుండా చూసుకోవాలని నేను, నా భర్త చర్చించుకోని రోజులేదు. ఎప్పటిలాగే పనిలో ఉండగా అనుప్రియ గదిలోంచి పెద్ద శబ్ధం వినిపించింది. లోపలికి వెళ్లి చూస్తే అచేతనంగా నేలపై పడిపోయి ఉంది. వెంటనే దగ్గరల్లోని డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాం.. ఆయన కొద్ది సేపే పరీక్షించి పెద్దాసుపత్రికి అర్జంటుగా తీసుకెళ్లమంటూ సూచించాడు. అందినకాడికి అప్పులు చేసి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ నర్సులు, డాక్టర్లు అనుప్రియ చుట్టూ చేరి శాంపిల్స్ తీసుకున్నారు, టెస్టులు చేశారు. చాలా సేపటి తర్వాత మమ్మల్ని డాక్టరు పిలిచారంటూ కబురు వచ్చింది. డాక్టరు గదిలోకి వెళ్లిన తర్వాత ఆయన చెప్పిన మాటలు వింటుంటూ కాళ్ల కింద భూమి కదిలిపోయింది. గుండె ఆగినంత పనైంది. ‘మీ అమ్మాయికి ఇలా జరిగిందని చెప్పడానికే బాధగా ఉంది. అక్యూట్ థ్రోంబోసిస్, బై ఫ్రంటల్ హేమరేజ్ ’ అంటూ డాక్టర్లు చెప్పారు.ఆ మాటలు ఆర్థం కాకపోయినా ఏదో పెద్ద ప్రమాదమే జరిగిందని అర్థమయ్యింది. అంతలోనే మరోసారి డాక్టర్లు మాట్లాడుతూ..తలకు గట్టిగా దెబ్బ తగలడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందని, సర్జరీ చేయాలంటూ మొత్తం విషయం అర్థం అయ్యేలా చెప్పారు. సర్జరీ, మెడిసిన్స్, టెస్టులు, బెడ్ ఛార్జెస్ ఇలా అన్నింటికీ కలిపి రూ.15,58,200 ఖర్చు వస్తుందన్నారు. ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అనుప్రియ అంత త్వరగా కోలుకుంటుదన్నారు. నా భర్త నెలంత కష్టపడితేనే పది వేలు వస్తాయి. అవి మా కుటుంబ అవసరాలకే సరిపోతాయి. పైగా పాప ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పటికే చాలా అప్పులు చేశాం. ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలగన్న నా బిడ్డ ఉలుకుపలుకు లేకుండా ఆస్పత్రి మంచంపై ఉండటం చూసి కన్నీరు ఇంకేలా ఏడుస్తూనే ఉన్నాం. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెటో గురించి తెలిసింది. మా అనుప్రియ ప్రాణాలను కాపాడటానికి మీవంతు సాయం అందించండి. తన కల నెరవేర్చుకునే అవకాశం కల్పించండి. సహాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
భూలక్ష్మీ, దుర్గ.. అయ్యో! వీళ్లకు ఎంత కష్టం వచ్చి పడింది
నా పేరు దుర్గ. చిన్న వయస్సులోనే పెళ్లి అయ్యింది. నా మొగుడు పచ్చి తాగుబోతు. ఏ పని చేయకుండా ఇంట్లో ఉండటమే కాదు, నేను పని చేస్తే వచ్చిన కొద్ది డబ్బులు కూడా తాగుడుకే తగలేసేవాడు. ఇంట్లో రోజు గొడవలే. పెళ్లి జరిగినప్పటి నుంచి ఇళ్లో నరకంలా మారింది. కానీ ఇన్ని కష్టాల్లో నాకు ఏ కొంత సంతోషమైనా ఉందంటే అది నా కూతురు భూలక్ష్మిని చూస్తే కలిగేది. తనకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎంత కష్టమైనా సరే భరించాలి అనిపించేంది. భూలక్ష్మీ చదువు కోసం పక్కన పెట్టిన డబ్బులు కూడా తాగడానికి వాడుకోవడంతో నా భర్తను గట్టిగా నిలదీశాను. మళ్లీ గొడవైంది. ‘నువ్వు వద్దు, నీ కూతురు వద్దూ’ అంటూ నా భర్త నన్ను వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి పాపే లోకంగా బతుకుతున్నాను. తను కూడా అంతే ఈ అమ్మ కష్టాలను అర్థం చేసుకుని మెలిగేది. తనని చూస్తే నాకు కొండంత ధైర్యం వచ్చేది. కొండంత కష్టాల మధ్య ఓదార్పు లభించేది. ఓ రోజు పని ముగించుకుని ఇంటికి వచ్చే సరికి ఇంట్లో స్పృహ లేకుండా భూలక్ష్మీ పడిపోయి ఉంది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇరుగుపొరుగు సాయంతో వెంటనే దగ్గర్లోని క్లినిక్కి తీసుకుపోయాను. వాళ్లు పెద్దాసుపత్రికి తీసుకెళ్లమన్నారు. భూలక్ష్మీ చదువు కోసం దాచుకున్న డబ్బంతా ఖర్చు చేశాను.. చివరకు అప్లాస్టిక్ ఎనిమీయా అనే ప్రాణాంతక క్యాన్సర్గా తేల్చారు. ఈ భయంకరమైన క్యాన్సర్ వల్ల భూలక్ష్మీకి ఎప్పటికప్పుడు రక్తం మార్పిడి చేయాల్సి వస్తోంది. ఏడాదిగా ఖర్చు గురించి ఆలోచించకుండా రక్తమార్పిడి చేయిస్తున్నాను, అయితే ఈ ఖర్చుల కోసం ఉన్న ఇంటిని, కొద్దొగొప్పొ ఉన్న పొలం అమ్మేశాను. అవి అమ్మగా వచ్చిన రూ.16 లక్షలు ఆస్పత్రి ఖర్చులకే సరిపోయాయి. ఇప్పటికీ నా కూతురు ఆరోగ్యం మెరుగుపడలేదు అప్లాస్టిక్ ఏనిమీయా క్యాన్సర్ చికిత్సకు బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ ఖర్చు రూ. 30 లక్షలు అవుతుందన్నారు. బాధ్యత లేని భర్తతో ఎన్నో కష్టాలు పడ్డాను. ఒకప్పుడు ఆసరాగా ఉన్న ఇళ్లు, పొలం కూడా ఇప్పుడు నా దగ్గర లేవు. భూలక్ష్మీ ఆస్పత్రిలో ఉంటే నేను బయట వరండాలో ఉంటున్నాను. నా కూతురిని ఎలాగైనా బతికించుకోవాలని, ఆపరేషన్ చేయించాలని తెలిసినవారందరినీ ప్రాథేయపడ్డాను. చివరకు మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. నా భూలక్ష్మీ ప్రాణాలు కాపాడేందుకు మీ సాయం కోరుతున్నాను. నా చిట్టి తల్లిని బతికించండి. సాయం చేయాలనుకునే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి -
ఈపీఎఫ్వో ఖాతాదారులకు గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: కరోనావైరస్ మహమ్మారి కాలంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) తన ఖాతాదారులకు ఊరటనిస్తోంది. కరోనా చికిత్స లేదా ఏదైనా ఇతర వైద్య అత్యవసర పరిస్థితుల్లో అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే సాయం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఆకస్మిక వైద్య అత్యవసరాల నిమిత్తం ఈపీఎఫ్వో సభ్యులు తమ పీఎఫ్ ఖాతానుంచి లక్ష రూపాయలను అడ్వాన్స్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకు ఎటువంటి బిల్లు లేదా అంచనా వ్యయం వివరాలను చూపించాల్సిన అవసరం లేదు, ఈ మేరకు ఈపీఎఫ్వో జూన్ 1న ఒక సర్క్యులర్ జారీ చేసింది. కరోనావైరస్ సహా ఏదైనా ప్రాణాంతక వ్యాధి చికిత్సకు అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరినట్లయితే ఒక లక్ష మెడికల్ అడ్వాన్స్ ఇవ్వనున్నామని తెలిపింది. ఇందుకు ఇపిఎఫ్ సభ్యుడు ఎటువంటి బిల్లు లేదా అంచనా వ్యయాన్ని చూపించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న గంటలోనే ఆ మొత్తం ఖాతాకు జమ చేస్తామని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ సభ్యులు ఈ అడ్వాన్స్ ఎలా తీసుకోవచ్చో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ♦ రోగిని చికిత్స కోసం ప్రభుత్వ / ప్రభుత్వ రంగ యూనిట్ / సీజీజహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చేర్చాలి. ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే, అపుడు ఒక అధికారి వివరాలను పరిశీలించిన అనంతరం దీన్ని మంజూరు చేస్తారు. ♦ ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులెవరైనా ఆసుపత్రి , రోగి వివరాలను తెలియజేస్తూ ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ♦ అతడు, లేదా కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసిన ఒక గంటలోపే లక్ష రూపాయల మొత్తాన్ని జమచేస్తారు. ♦ ఈపీఎఫ్వో బోర్డు మే నెలలో జారీ చేసిన కోవిడ్ -19 అడ్వాన్స్కు ఇది పూర్తిగా భిన్నం.. ఇందులో మొత్తం ఫండ్లో నాన్ రిఫండబుల్ గా 75శాతం పొందే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. -
ఛీ.. ఛీ: ప్లాస్మా కోసం సోషల్ మీడియాలో నంబర్ షేర్ చేస్తే..
ముంబై: మగవారిలో కొందరు మగానుభావులు ఉంటారు. వీరికి సమయం, సందర్భం ఇలాంటి ఏం పట్టవు. ఆడగాలి సోకితే చాలు.. చిత్తకార్తి కుక్కలా మారిపోతారు. అవతలి మనిషి పరిస్థితిని ఏ మాత్రం అర్థం చేసుకోకుండా వారిని వేధింపులకు గురి చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. ఓ మహిళా కరోనా బారిన పడిన తన కుటుంబ సభ్యుల కోసం ప్లాస్మా, వెంటిలేటర్స్ కావాలి.. దాతలు ఎవరైనా సాయం చేయండని కోరుతూ.. సోషల్ మీడియాలో తన పర్సనల్ మొబైల్ నంబర్ షేర్ చేసింది. ఇంకేముంది.. మహిళ సెల్ నంబర్ దొరికడంతో కొందరు మృగాళ్లు ఆమె పరిస్థితిని అర్థం చేసుకోకుండా.. లైంగిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. దాంతో సదరు మహిళ ‘‘సాయం కోసం నంబర్ షేర్ చేసాను.. ఇలాంటి సమయంలో కూడా ఆడవారిని ఏడిపించే ప్రబుద్ధులు.. మెడికల్ ఎమర్జెన్సీలో కూడా కేవలం జననేంద్రియాలతో ఆలోచించే దరిద్రులు ఉంటారని అస్సలు అనుకోలేదు.. ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళలు తమ నంబర్ను సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు’’ అంటుంది బాధితురాలు. ఆ వివరాలు.. ముంబైకి చెందిన శస్వతి శివ అనే యువతి కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడ్డారు. వారి చికిత్సలో భాగంగా ప్లాస్మా, వెంటిలేటర్స్ అవసరం అయ్యాయి. దాంతో తనకు తెలిసిన వారందరికి కాల్ చేసి సాయం చేయమని అడిగింది. కానీ లాభం లేకపోయింది. లేట్ చేసిన కొద్ది కోవిడ్ బారిన పడిన వారికి ప్రమాదం. దాంతో ఆమె తన పరిస్థితిని వివరిస్తూ.. ప్లాస్మా, వెంటిలేటర్స్ కోసం అర్థిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్ చేసింది. దాతలు తనను సంప్రదించేందుకు వీలుగా ఆమె పర్సనల్ సెల్ నంబర్ని షేర్ చేసింది. ఇక మొదలైంది టార్చర్. ఫోన్ మోగిన ప్రతి సారి ఆమె తనకు సాయం లభిస్తుందనే ఉద్దేశంతో ఆశగా కాల్ లిఫ్ట్ చేసేది. కానీ చాలా సార్లు ఆమెకు నిరాశే ఎదురయ్యింది. ఆమెకు కాల్ చేసిన వారు అందరూ మగవారు. వారిలో చాలా మంది ‘‘మీరు ఎక్కడ ఉంటున్నారు’’.. ‘‘మీరు సింగిలా’’.. ‘‘నేను మీకు సాయం చేస్తాను కానీ నాతో డేట్కి వస్తారా’’.. ‘‘మీ డీపీ చాలా బాగుంది’’ వంటి చెత్తంతా వాగేవారు. ఇక మరి కొందరు ప్రబుద్ధులు మరో అడుగు ముందుకు వేసి.. వీడియో కాల్ చేయడం.. మార్ఫడ్ ఫోటోలు పంపడం చేశారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆమె ఫోటో కొన్ని అశ్లీల వెబ్సైట్లలో ప్రత్యక్షం అయ్యింది. ఏడుగురు వ్యక్తులు అయితే ఒకరి ఒకరి తర్వాత ఒకరు ఆమెకు వీడియో కాల్ చేస్తూనే ఉన్నారు. జరిగిన సంఘటనలు చూసి ఆమెకు చిరాకెత్తింది. సాయం చేయమని కోరుతూ నంబర్ షేర్ చేస్తే.. ఇతంటి భయానక అనుభవం ఎదురయ్యింది అంటూ వాపోయింది. దాంతో శస్వతి శివ ట్విట్టర్ ద్వారా తన బాధను వెల్లడించారు. తను ఎదర్కొన్న అనుభవాలను చెప్తూ.. ‘‘మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో కూడా చాలా మంది మగవారు కేవలం తమ జననేంద్రియాలతో మాత్రమే ఆలోచిస్తారని.. పరిస్థితితో సంబంధం లేకుండా ఆడవారిని వేధిస్తారని ఈ ఘటనతో నాకు బాగా అర్థం అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ వ్యక్తిగత నంబర్ను సోషల్ మీడియాలో షేర్ చేయకండి’’ అంటూ ట్వీట్ చేశారు. I thought it wouldn't get worse, but since this morning, I've received (on whatsapp) 3 dick pics, and 7 men trying to video call me continuously. Even in a medical emergency, men think only with their genitals. Women: NEVER, EVER let your number out in public forums. https://t.co/CAJJKiQmR6 — Shasvathi Siva (@shasvathi) April 16, 2021 చదవండి: ‘మీ కాళ్లు మొక్కుతా.. నా భార్య చనిపోయేలా ఉంది’ -
ఆంధ్రాలోకి నోఎంట్రీ
ఒడిశా, పర్లాకిమిడి: లాక్డౌన్ 4.0 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులిచ్చినా.. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కాలేదు. అత్యవస వైద్య సేవల కోసం సరిహద్దు దాటి వెళ్లేందుకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు డిప్యూటేషన్పై ఇతర జిల్లాలకు వెళ్లిపోవడంతో ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు అందడం లేదు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు మెరుగైన వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చికిత్స నిమిత్తం వెళుతున్నారు. వారిని పర్లాకిమిడి చెక్ గేట్ వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆంధ్రాలోకి వెళ్లేందుకు అనుమతివ్వకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుణుపురానికి చెందిన బిజయ గొమాంగో కుమార్తె మొహిసినీ గొమాంగో(10) పది రోజుల కిందట ఇంటి వద్ద ఆడుకుంటూ చెవిలో గులకరాయి పెట్టుకుంది. చెవి, తలనొప్పి పెడుతోందని తండ్రికి చెప్పగా ఆమెను పర్లాకిమిడిలోని ఒక ప్రైవేటు క్లీనిక్లో చేర్చించి చికిత్స అందించారు. అయినా ఆమెకు నొప్పి తగ్గకపోవడంతో అక్కడి డాక్టర్ సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా సరిహద్దు జిల్లా శ్రీకాకుళం వెళ్లేందుకు బయలుదేరారు. పర్లాకిమిడి చెక్గేట్ వద్ద ఒడిశా పోలీసులు వారిని అడ్డుకున్నారు. చికిత్స కోసం శ్రీకాకుళం వెళ్తున్నామని, అనుమతివ్వాలని పర్లాకిమిడి పోలీసులను కోరారు. వారు స్పందించకపోవడంతో కలెక్టర్ను కలిసేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో అక్కడే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వైద్య పరీక్షల కోసం ప్రతి రోజు అనేక మంది రోగులు ఆంధ్రా సరిహద్దు జిల్లా శ్రీకాకుళం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. చెక్గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు పొందేందుకు వెళ్లే వారిని అనుమతించాలని పలువురు న్యాయవాదులు, సీనియర్ సిటిజన్స్ కోరుతున్నారు. -
ఆ ఘటన దురదృష్టకరం: ఏపీ డీజీపీ
సాక్షి, విజయవాడ: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశమంతా హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటోందని.. ఇలాంటి సమయంలో బాధ్యత గల పౌరులుగా వ్యవహరించడం మన కర్తవ్యం అని పేర్కొన్నారు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబం, దేశం కోసం అందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని చెప్పారు. అన్ని రాష్ట్రాల మధ్య సరిహద్దులు మూసివేయబడ్డాయని.. ఆదేశాలు ఉల్లంఘించి సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. (చేతులెత్తి నమస్కరిస్తున్నా.. అర్థం చేసుకోండి) ‘‘జిల్లా సరిహద్దులను ఛేదించుకుని బైక్లు, కార్లు, బస్సుల్లో వచ్చి చట్టాలను ఉల్లంఘించారు. అయినా మనవతా దృక్ఫథంతో రెండు ప్రభుత్వాలు చర్చించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రోటోకాల్ ప్రకారం వారి ఆరోగ్యాన్ని, కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెడికల్ పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలోకి అనుమతించేలా ఏర్పాటు చేశాం. అందులో భాగంగా వారి కోసం బస్సులు సమకూర్చాం. కానీ ఇవేం పట్టించుకోకుండా వారు బోర్డర్ దాటడానికి ప్రయత్నించారు. పోలీసులపై మూకుమ్మడి దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని’ డీజీపీ పేర్కొన్నారు. మూకుమ్మడి దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలని హైదరాబాద్లో ఉన్న ఏపీ ప్రజలకు డీజీపీ విజ్క్షప్తి చేశారు. రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయని..ఆ మేరకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా నిర్ణయం తీసుకున్నామని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. -
కరోనా వైరస్పై తెలంగాణ హై అలర్ట్..!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న పల్మోనాలజిస్ట్లు అందరూ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని టీచింగ్ హాస్పిటల్స్లో కరోనా వైరస్ అనుమానితులు వస్తే చికిత్స చేయడం కోసం ఏర్పాట్లు చేసినట్లు సూచించారు. రేపటి నుంచి గాంధీ మెడికల్ కాలేజ్లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి రోజు 30 మందికి కరోనా వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఒక్కొక్క పరీక్షకు 10 గంటల సమయం పడుతుందన్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా పాజిటివ్గా నమోదు కాలేదన్నారు. (భారత్లో రెండో కరోనా కేసు..!) ఈ సందర్భంగా చైనా నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫీవర్, గాంధీ, చెస్ట్ ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఈటల రాజేందర్ కోరారు. ఆసుపత్రుల్లో చేరిన వారికి చికిత్స అందించేందుకు అన్నివసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. మాస్క్లు, సానిటైజర్లు అదేవిధంగా సరిపోయేంత మంది సిబ్బందిని సిద్ధం చేశామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలను అమలుచేస్తున్నామని తెలిపారు. ఎంత ఎమర్జెన్సీ వచ్చినా వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, ప్రజలు ఎంత మాత్రం భయపడొద్దని ఈటల విజ్ఞప్తి చేశారు. (జీజీహెచ్లో కరోనా కలకలం) -
అత్యవసర వైద్యం.. అందనంత దూరం
సాక్షి, నర్వ: ప్రమాదాలు సంభవించినప్పుడు, అకస్మాత్తుగా గుండెనొప్పో, మరే ఇతర అనారోగ్య కారణాలు ఎదురై అత్యవసర వైద్యం అవసరమైన పరిస్థితుల్లో గుర్తొచ్చేది కుయ్..కుయ్ అంటూ వచ్చే వాహనం 108. ఈ వాహనాలను అత్యవసర చికిత్సల కోసం మెరుగైన వైద్యకోసం తీసుకవెళ్లేందుకు ప్రతి మండల కేంద్రానికి ఒక్కటి వైద్యా ఆరోగ్య శాఖ కేటాయించింది. ఈ నేపథ్యంలో నర్వ మండలానికి మాత్రం 108 సౌకర్యం అందనంత దూరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రక్కనున్న మండలాల నుంచే వాహనం రావల్సిన పరిస్థితిపై ‘సాక్షి ’అందిస్తున్న కథనం. మండలంలో పరిస్థితి మండలంలో 15 పంచాయతీలుండగా మరో నాలుగు కొత్తపంచాయతీల ఏర్పాటుతో మొత్తం 19 పంచాయతీలున్నాయి. ఇందులో దాదాపు 35వేలకు పైగా జనాభా ఉంది. ఈ గ్రామాల్లో ప్రమాదవశాత్తు ఏమైన ప్రమాదం సంభవించిన, అనారోగ్య కారణాలతో ఆస్పత్రికి వెళ్లాలన్నా ఇక్కడ 108 వాహనం అందుబాటులో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం వెళ్ళాలంటే ఇతర మండలాల నుంచి 108 వాహనం పిలుపించుకోవాలంటే సుమారు 25 కిలోమీటర్ల దూరం నుండి రావల్సిందే. ఈనేపథ్యంలో మండలంలో ఇలాంటి ఇబ్బందులు నిత్యాకృత్యం. గత ఏడాది మండల కేంద్రానికి హైదరాబాద్ నుండి వస్తున్న ఆర్టీసి బస్సు డ్రైవర్కు నర్వకు రావడంతో గుండె నొప్పి తీవ్రంగా వచ్చింది. దీంతో ఆయన బస్సును నర్వ చౌరస్తాలో నిలిపి నొప్పితో బాదపడుతుండగా సమయానికి అంబులెన్స్ కాని, 108 అందుబాటులో లేక పోవడంతో అక్కడే నొప్పి భరిస్తూ.. ప్రాణాలు విడిచాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నా పాలకులు, అధికారులు 108 వాహనాన్ని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాతలు ఇచ్చిన అంబులెన్స్ ఏది..? ఇలాంటి పరిస్థితులు రాకుడదని దాత లక్ష్మీకాంత్రెడ్డి అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసి ఆసుపత్రికి అందజేస్తే డ్రైవర్ పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేక మూలన పడేశారు. దీంతో కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా అందని ద్రాక్షగా మారింది. దూరంగా శివారు గ్రామాలు మండలంలోని శివారు గ్రామాలలో కొత్తపల్లి, జక్కన్నపల్లి, లక్కర్దొడ్డి, గ్రామాలకు రహదారి సరిగ్గా లేదు. దీంతో పాటు చివరి గ్రామాలకు ఎటు వైపు నుంచి 108 వాహనం రావాలన్నా సుమారు 25 కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో మండల కేంద్రానికి 108 వాహనం కేటాయిస్తే ఇలాంటి ఏ ప్రమాదాలు సంభవించిన వెంటనే మెరుగైన చికిత్స కోసం తీసుకవెళ్ళవచ్చని ఆయా గ్రామాలు ప్రజలు కోరుతున్నారు. వాహన సదుపాయం కల్పించాలి మండలంలో 108 వా హనం లేక అత్యవసర స మయంలో అనేక ఇబ్బందులు పడుతున్నాం. అవసరమైనప్పుడు ప్రవేటు వాహనాలలో తీసుకవెళ్లిన అందులో సరైన సౌకర్యాలు లేక పోవడంతో ప్రాణనష్టం సంభవించింది. సకాలంలో వైద్య సేవల అందలంటే 108 వాహనం సరైన పరిస్థితుల్లో అందులో అవసరమైతే అత్యవసర ప్రాథమిక చికిత్సకు అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు మండల కేంద్రానికి ఒక్క 108 వాహనం సమకూర్చాలి. – అన్సారి, లంకాల్ -
చమురు ధరలపై వైఎస్సార్సీపీ మండిపాటు
సాక్షి, శ్రీకాకుళం: చమురు ధరల పెరుగుదలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజల జేబులు కొడుతున్నాయని ఆ పార్టీ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చమురు ధరల పెరుగుదల వలన కొనుగోలు శక్తి తగ్గిపోతుందన్నారు. రెపోరేటుపై ప్రభావం చూపితే బ్యాంకింగ్ రంగం కుదేలైపోతుందని తెలిపారు. వెంటనే చమురు ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య వ్యవస్థ నిర్వీర్యం మరో వైపు రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. శ్రీకాకులం ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి జ్యోతిక మృతి చెందిందని వెల్లడించారు. బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. గుంటూరు ఆస్పత్రిలో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకుని ఉంటే.. మళ్లీ చిన్నారి మృతి ఘటన పునరావృతం అయ్యేది కాదన్నారు. పాముకాటుకు వైద్యం అందించ లేకుంటే మంత్రులు రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు. చంద్రబాబు పాలనలో వైద్య వ్యవస్థ నిర్వీర్యమై పోయిందన్నారు. -
వెంటనే చమురు ధరలు తగ్గించాలి
-
గర్భిణులకు 102 సేవలు
అలంపూర్ : గర్భిణులకు వైద్య సేవలే కాదు రవాణా కష్టాలు దూరమయ్యాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అమ్మఒడిలో భాగంగా 102 సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంత కాల ం బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఆపసోపాలతో ఆస్పత్రికి చేరిన గర్భిణులకు 102 వాహనసేవలు ఊరటనిస్తున్నాయి. 102 వాహనంలోనే ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షల అనంతరం అదే వాహనంలో ఇంటికి సురక్షింతంగా చేరుకుంటున్నారు. దీంతో బస్సులు, ప్రైవేటు వాహనాల కోసం నిరీక్షణ తప్పింది. అలంపూర్, ఉండవెల్లి మండలంలోని క్యాతూర్ పీహెచ్సీ పరిధిలోని గ్రామాలకు 102 ద్వారా సేవలందిస్తున్నారు. ప్రభుత్వం అమ్మఒడి పథకంలో భాగంగా 102 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగానే అలం పూర్, ఉండవెల్లి మండలాలకు సేవలం దించేలా ఒక వాహనం ఏర్పాటు చేశారు. ఇటివలే దాన్ని అలంపూర్ ఆస్పత్రిలో ఎమ్మెల్యే సంపత్కుమార్ ప్రారంభిం చారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చి న వాహనం ద్వారా ఆయా గ్రామాల్లోని గర్భిణులను 102 వాహనం ద్వారా క్యా తూర్ పీహెచ్సీకి చేరవేస్తున్నారు. అనంతరం అదే వాహనంలో తిరిగి వారి ఇం టి వద్ద వదిలేస్తున్నారు. దీంతో సులభతరంగా ఆస్పత్రికి వచ్చి ప్రభుత్వ వైద్యశాలలోనే గర్భిణులు మహిళలు వైద్య సేవలు అందుకునే అవకాశం కలిగింది. సబ్ సెంటర్ల వారీగా సేవలు.. క్యాతూర్ పీహెచ్సీలో సబ్సెంటర్ల వారీగా 102 ద్వారా సేవలందిస్తున్నారు. క్యాతూర్ పీహెచ్సీ పరిధిలో మొత్తం 7 సబ్సెంటర్లు ఉన్నాయి. క్యాతూర్ సబ్ సెంటర్లో క్యాతూర్, భీమవరం, యాపల్దేవిపాడు, అలంపూర్ సబ్ సెంటర్లో అలంపూర్, కాశీపురం సబ్ సెంట్లో కాశీపురం, ఇమాంపురం, బైరాపురం, బస్వాపురం, సింగవరం–1, సింగవరం–2, లింగనవాయి సబ్ సెంటర్లో లింగనవాయి, కోనేరు, ఉట్కూరు, తక్కశీల సబ్ సెంటర్లో తక్కశీల, ప్రాగటూరు, శేరుపల్లి, మారమునగాల–1, మారమునగాల–2, గొందిమల్ల సబ్ సెంటర్లో గొందిమల్ల, బుక్కాపురం, బైరన్పల్లి, సుల్తానాపురం సబ్సెంటర్లో సుల్తానాపురం, ర్యాలంపాడు, జిల్లెలపాడు గ్రామాలు ఉన్నాయి. ఈ సబ్ సెంటర్లలో ఒక్కో సబ్ సెంటర్కు ఒక్క రోజు కేటాయించి ఆ రోజు ఆయా గ్రామాల నుంచి ఆశ కార్యకర్తలు గర్భిణులను పీహెచ్సీకి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి వాళ్ల ఇళ్లకు చేర్చుతున్నారు. సంతోషంగా ఉంది... క్యాతూర్ పీహెచ్సీకి వైద్య పరీక్షల నిమిత్తం రా వడం ఇబ్బందిగా ఉండేది. సమయానికి బస్సులు, ఆటోలు రాక ఇబ్బందులు పడ్డాం. దీంతో సమయానికి చేరుకోలేక వైద్య పరీక్షలు చేయించుకోవడం కష్టంగా ఉండేది. 102 వాహనం రావడంతో ఆ కష్టాలు దూరమయ్యాయి. వైద్య పరీక్షలకు వెళ్లడానికి ఇబ్బందులు తొలగాయి. వాహనం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. – కృష్ణవేణి, గర్భిణి, ఉట్కూరు సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం 102 సేవలు అందుబాటులోకి తెచ్చింది. అందుకే ఒ క్కో సబ్ సెంటర్ పరిధిలోని గ్రా మానికి ఒక రోజు కేటాయించాం. గర్భిణులు 102 వాహనంలో వచ్చి వైద్య సేవల అనంతరం తిరిగి వెళ్లవచ్చు. ఈ అవకాశం ప్రతి గర్భిణి సద్వినియోగం చేసుకోవాలి. – అనురాధ, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, క్యాతూర్ -
అత్యవసరంగా దిగిన సిడ్నీ-దుబాయ్ విమానం
ముంబయి: ఆర్థిక రాజధాని ముంబయి విమానాశ్రయంలో దుబాయ్కు చెందిన విమానాన్ని అత్యవసరంగా దించివేశారు. ప్రయాణీకుల్లోని ఇద్దరికి అస్వస్థత తలెత్తడంతో ఉన్నపలంగా ల్యాండింగ్ చేశారు. సిడ్నీ నుంచి దుబాయ్కు ఎయిర్ బస్ 380 బయలు దేరి వెళుతుండగా ఇద్దరు వ్యక్తుల తమకు ఛాతిలో నొప్పి ఉందని చెప్పడంతో అప్పటికప్పుడు ముంబయి విమానాశ్రయ అధికారులను సంప్రదించి అనుమతులు పొంది దించేశారు. అనంతరం ఆ ప్రయాణీకులనిద్దరినీ ముంబయిలోని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అటెండెంట్స్... అటెన్షన్ ప్లీజ్!
ఎమర్జెన్సీలో ఏమేం చేయాలి? వైద్యపరమైన అత్యవసర పరిస్థితి (మెడికల్ ఎమర్జెన్సీ) ఎవ్వరికీ రాకూడదుగానీ... ఎవరి ఇంట్లోనైనా సదరు కుటుంబ సభ్యులకు ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్ ఎదురైతే కాళ్లూ చేతులు ఆడవు. ఎదుటివారిలో ఎలాగైనా పేషెంట్ను కాపాడాలనే తపన. కానీ ఏం చేయాలో తోచదు. ఎవరైనా పేషెంట్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు అతడితో పాటు... అతడి తోడున్నవాళ్ల మనఃస్థితి ఇది. కానీ నిజంగా ఒక పేషెంట్ ఏదైనా వైద్యపరమైన అవసరంతో మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉంటే... ఆయా లక్షణాలను బట్టి అతడికి ఏం చేయాలో తెలిస్తే రోగికి తోడుండే సహాయకుడికి (అటెండెంట్కు) కాస్త కాళ్లూ చేతులూ కదులుతాయి. వాటిని ఉపయోగించి రోగిని రక్షించడానికి ఏమేం చేయాలో తెలుస్తుంది. అనేక మెడికల్ ఎమర్జెన్సీ కేసుల్లో రోగిగానీ... లేదా ఆ సమయంలో అతడికి తోడున్న వ్యక్తిగానీ ఏం చేయాలన్న అంశంపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. గుండెపోటు వచ్చినప్పుడు లేదా గుండె అకస్మాత్తుగా ఆగినప్పుడు... ఈ లక్షణాలు గుర్తెరగండి... అప్రమత్తం కండి... గుండెపోటు లక్షణాలను తెలుసుకుంటే... రోగి గానీ లేదా అతడికి తోడుగా ఉన్న వ్యక్తి (అటెండెంట్)గానీ అప్రమత్తమై రోగిని రక్షించవచ్చు ఛాతీకి ఎడమవైపున పట్టినొక్కుతున్నట్లుగా నొప్పి ఛాతీభాగమంతా మంట ఛాతీపై వచ్చిన నొప్పి దవడ లేదా కడుపు పైభాగానికి లేదా మెడవైపునకు లేదా భుజంవైపునకు పాకుతున్నట్లుగా అనిపించడం గుండెదడ (పాల్పిటేషన్స్) విపరీతంగా చెమటలు పట్టడం వికారం లేదా వాంతి కావడం చిన్నపనికీ తీవ్రంగా అలసట చెందడం అకస్మాత్తుగా తలతిరిగినట్లుగా అనిపించడం శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే వెంటనే రోగి గానీ లేదా రోగి వెంట ఉండే సహాయకులు (అటెండెంట్)గానీ అప్రమత్తం కావాలి. కాలాతీతం చేయవద్దు... చాలా సందర్భాల్లో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అది పొట్టలో గ్యాస్ నిండటం వల్ల అసౌకర్యంగా ఉంటుందంటూ కొందరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. యాంటాసిడ్ వంటివి తీసుకుని ఆసుపత్రికి రాకుండా సొంత చికిత్స చేసుకుంటుంటారు. కానీ ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో వెంటనే ఆసుపత్రికి తరలించడం మంచిది. సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనిపించిన రోగుల్లో సగానికి పైగా ఆసుపత్రికి చేరడంలో ఆలస్యం చేసిన కారణం వల్లనే మరణిస్తుంటారు. వారు సకాలంలో గనక ఆసుపత్రికి చేరితే బతికే అవకాశాలు చాలా ఎక్కువ. ఇదీ విండో పీరియడ్... లక్షణాలు కనిపించగానే రోగి ప్రాణరక్షణకు అవకాశం ఉన్న బంగారు ఘడియలను విండో పీరియడ్గా పరిగణిస్తారు. లక్షణాలు కనిపించగానే రోగిని కనీసం 12 గంటల లోపు దగ్గర్లో ఉన్న అన్ని వసతులు గల పెద్ద ఆసుపత్రికి తరలించాలి. ఆసుపత్రికి చేరగానే అక్కడ రక్తనాళంలో ఏర్పడిన అడ్డంకిని తొలగించడానికి చికిత్స చేస్తారు. ఈ చికిత్సను ‘రీ-పెర్ఫ్యూజన్ థెరపీ’గా పేర్కొంటారు. ఆసుపత్రికి చేరగానే రక్తనాళాల్లో ఏర్పడ్డ అడ్డంకిని పేల్చివేసేందుకు అవసరమైన ‘ఫిబ్రినోలైటిక్ థెరపీ’ ఇంజెక్షన్లను అరగంటలోపే ఇస్తారు. లేదా రక్తనాళాలను వెడల్పు చేసే ప్రైమరీ యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలను చేసి రక్తనాళంలోని అడ్డంకులను 90 నిమిషాలలోపే తొలగిస్తారు. రోగి లేదా రోగి సహాయకులు ఈలోపే చేయాల్సిందిదే... రోగికి గుండెపోటు వచ్చినప్పుడు దాని స్పందనలు సక్రమంగా లేకపోవడం (రిథమ్ తప్పడం జరుగుతాయి కాబట్టి ఈ పరిస్థితిని అరిథ్మియా అంటారు), లేదా అకస్మాత్తుగా ఆగిపోవడం జరగవచ్చు. ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఆసుపత్రికి వచ్చే లోపు రోగికి ఆస్పిరిన్ వంటి రక్తాన్ని పలుచబార్చే టాబ్లెట్లను వెంటనే ఇవ్వాలి. దీనివల్ల ఆసుపత్రిలో జరిగే అసలు చికిత్స ప్రక్రియకు ముందే... రక్తం పలుచబారిపోయి గుండెకండరానికి కలిగే నష్టం చాలా తగ్గుతుంది. ప్రాణాపాయం తప్పుతుంది. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సీపీఆర్ అనే ప్రథమ చికిత్స చేయాలి. ఈ ప్రథమ చికిత్స ప్రక్రియను అందరూ నేర్చుకోవడం అవసరం. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ) ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్. ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే వాయునాళాలు బిగుసుకుపోవడం గానీ లేదా వాటిలో ఏవైనా అడ్డంకులు కలగడం వల్ల ఈ మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడవచ్చు. ఈ లక్షణాలు గుర్తిస్తే తక్షణం అప్రమత్తం కావాల్సిందే... ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది దగ్గు కఫం ఎక్కువగా ఉత్పత్తి అవుతూ దగ్గినప్పుడల్లా కఫం పడుతూ ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం అప్రమత్తమై రోగిని ఆసుపత్రికి తరలించాలి. సాధారణంగా పొగతాగేవాళ్లలోనూ, లేదా వాయుకాలుష్యంలో ఎక్కువసేపు గడిపేవాళ్లు, దుమ్ము ధూళిలో ఎక్కువగా సంచరించేవారు, చాలా తక్కువ గాలివచ్చే ప్రదేశాలలో వంట చేసేవారు ఈ కండిషన్కు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. దాంతో వారిలో ఆక్సిజన్ పాళ్లు తగ్గి, కార్బన్డైఆక్సైడ్ పాళ్లు పెరిగి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. తక్షణఉపశమన చర్యలివే... రోగికి పై లక్షణాలు కనిపించినప్పుడు ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే కొంత ప్రథమ చికిత్స చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఉదాహరణకు రోగి వంటగదిలో పొగ మధ్యన ఉంటే అతడిని/ఆమెను పొగలోంచి ధారాళంగా మంచి గాలి వీచే ప్రదేశంలోకి తీసుకురావాలి. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మాన్పించాలి. మందుల షాపులో లభించే వాయునాళాలను వెడల్పు చేసే మందులు (బ్రాంకోడయలేటర్స్)ను పీల్చేలా చేయాలి. ఇది మొదటి దశ చికిత్స (ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) గా ఇవ్వాలి. ఇక అప్పటికీ ఆయాసం తగ్గకపోతే ఆసుపత్రికి తరలించాలి. అక్కడ డాక్టర్లు పరీక్షించి వారికి అవసరమైతే ఆక్సిజన్ పెట్టడం లేదా బై-పాప్, సీ-పాప్ వంటి చికిత్సలు అందించడం వంటివి చేస్తారు. ఫిట్స్ (సీజర్స్) ఎపిలెప్సీ అని పిలిచే ఫిట్స్ అనే కండిషన్ పట్ల రోగుల్లోనూ సాధారణ ప్రజల్లోనూ చాలా అపోహలు ఉన్నాయి. ఫిట్స్నే వైద్యపరిభాషలో సీజర్స్ అని కూడా అంటారు. మెదడులో ఉత్పన్నమయ్యే సంకేతాలలో మార్పులు రావడం వల్ల ఫిట్స్ వస్తాయి. కానీ ఈ పరిస్థితిలో కనిపించే భయంకరమైన పరిణామాల వల్ల ఈ వ్యాధి పట్ల ఈ ఆధునిక యుగంలోనూ దీని పట్ల అనేక భయాలూ, అపోహలూ, దురభిప్రాయాలూ ఉన్నాయి. ఈ రోగుల పట్ల వివక్ష ఉంది. ముఖ్యంగా పల్లెల్లో వీరిపట్ల చాలా వివక్షతో వ్యవహరిస్తారు. మహిళలకు ఫిట్స్ ఉంటే ఇక వారి పట్ల వివక్షకు అంతం ఉండదు. ఫిట్స్ వచ్చే మహిళలకు పిల్లలు కలగరనే అపోహ ఉంది. ఒకవేళ పిల్లలు కలిగితే వారికీ ఫిట్స్ వస్తాయనే ఇంకో అపోహ కూడా ఉంది. కానీ ఇవన్నీ అపోహలే/దురభిప్రాయాలే. లక్షణాలతోనే ఇబ్బంది... ఫిట్స్ వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా కింద పడి గిలగిలా కాళ్లూ, చేతులూ, కనుగుడ్లూ, తలను కదిలిస్తూ కొట్టుకుంటాడు పూర్తిగా గానీ, పాక్షికంగాగానీ స్పృహ కోల్పోతాడు ఒక్కోసారి పళ్లు బిగుసుకుపోవడం వల్ల నాలుక పళ్ల మధ్య చిక్కుకునిపోయి నోట్లోంచి రక్తం వస్తుంది. ఇది నాలుక తెగడం వల్ల కలిగే పరిణామమే తప్ప నిజానికి నోట్లోంచి రక్తస్రావం కాదు ఒక్కోసారి తనకు తెలియకుండానే మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోయి మూత్రం పోస్తాడు ఇలాంటి లక్షణాల నుంచి బయటపడ్డ తర్వాత కూడా రోగి చాలా సేపు అయోమయంగా, మత్తుగా బలహీనంగా ఉంటాడు. లక్షణాలు కనిపించగానే సహాయకులు చేయాల్సిందివే రోగి తల ఒక పక్కకు ఓరగా ఉండేట్లుగా పడుకోబెట్టాలి. దీనివల్ల అతడి నోట్లోంచి వచ్చే స్రావాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా జాగ్రత్త తీసుకున్నట్లు అవుతుంది. దాంతో రోగి యదాతథంగా ఊపిరి తీసుకుంటూ ఉంటాడు. వీలైతే దువ్వెన లేదా స్కేల్ వంటిదాన్ని రోగి పళ్ల మధ్య ఉంచడం వల్ల రోగి నాలుక కొరుక్కోకుండా ఉంటాడు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే... మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం వల్ల అకస్మాత్తుగా మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు అందులో రక్తం కనిపించడం వంటి లక్షణాలతో రోగి ఆందోళనతో భయభ్రాంతులకు లోనుకావచ్చు. లేదా అకస్మాత్తుగా పొత్తికడుపులో నొప్పితో విలవిలలాడిపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రోగిని ఆందోళన పడకుండా చూడాలి. చికిత్సతో ఆ పరిస్థితి తగ్గుతుందని రోగికి భరోసా కల్పించడం వంటి సాంత్వన వాక్యాలు పలకాలి. ఇక మూత్రంలో రక్తం కనిపించడం, పొత్తికడుపులో నొప్పి కిందివైపునకు పాకుతున్నట్లుగా రావడం, వికారం, వాంతులు, జ్వరం, మూత్రం పరిమాణం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే రోగిలో మూత్రపిండంలో గానీ లేదా మూత్రపిండం నుంచి మూత్రాశయానికి మూత్రాన్ని తీసుకువచ్చే నాళాల్లో (యురేటర్స్లో)గానీ రాయి వంటిది ఉండవచ్చు. ఒకవేళ ఆ రాయి పరిమాణం పెద్దదిగా ఉండి అది మూత్రప్రవాహానికి అడ్డుపడితే మూత్రపిండాల వైఫల్యానికి దారితీయవచ్చు. అందుకే ఇలాంటి సందర్భాల్లో రోగిని ఆసుపత్రికి తీసుకురావాలి. అక్కడ ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ఇంట్రావీనస్ పైలోగ్రామ్, అబ్డామినల్ సీటీ స్కాన్ వంటి పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స చేస్తారు. పక్షవాతం మన శరీర అవయవాల్లో అన్నింటినీ నియంత్రించే కీలకమైన భాగం మెదడు. ఏ కారణం వల్లనైనా మెదడుకు తగినంత రక్తసరఫరా జరగకపోతే మెదడుకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందక అది పక్షవాతానికి దారితీయవచ్చు. పక్షవాతంలో రెండు రకాలుంటాయి... ఇస్కిమిక్ స్ట్రోక్ : మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడి మెదడుకు తగినంత రక్తం అందకపోవడం వల్ల వచ్చే పక్షవాతం హేమరేజిక్ స్ట్రోక్ : మెదడులోని ఏదైనా రక్తనాళం అకస్మాత్తుగా చిట్లిపోవడం వల్ల మెదడు కణజాలానికి రక్తం అందక వచ్చే పక్షవాతం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాల్సిందే... ముఖంలో గానీ లేదా చేయి/కాలులో ఒకవైపున అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం అకస్మాత్తుగా అయోమయానికి లోనుకావడం మాట్లాడటంలో గానీ లేదా ఎవరైనా చెప్పేది అర్థం చేసుకోవడంలో ఇబ్బంది చూడటంలో ఇబ్బంది నడవడం కష్టమైపోవడం నిలబడి ఉన్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడం అకస్మాత్తుగా తలనొప్పి పక్షవాతంలో విండో పీరియడ్ ఇలా... పై లక్షణాలు కనిపించిన వెంటనే రోగిని కనీసం మూడు నుంచి నలుగున్నర గంటలలోపు ఆసుపత్రికి తరలించాలి. అంటే గుండెపోటుతో పోలిస్తే పక్షవాతంలో విండో పీరియడ్ చాలా తక్కువ. విషం తీసుకున్నప్పుడు... ఎవరైనా విషం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఇతరుల సూచనలకు స్పందించకపోయినా, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా, కండరాలు బిగుసుకుపోతున్నా వెంటనే ఆంబులెన్స్కు ఫోన్ చేయాలి. ఈలోపు డాక్టర్కు ఫోన్ చేసి సలహా అడగాలి. అంతేగానీ విషాన్ని కక్కించడానికి వెంటనే ప్రయత్నించకూడదు. ఎందుకంటే కొన్ని రకాల విషాలు కక్కించే సమయంలో మరింతగా హాని చేస్తాయి. అగ్నిప్రమాదాల్లో... అగ్నిప్రమాదంతో ఎవరికైనా నిప్పు అంటుకున్నప్పుడు అది మరింత విస్తరించకుండా చూడాలి. కాలిన ప్రదేశాన్ని పై నుంచి ధారగా పడే చల్లటి నీళ్లతో 10- 15 నిమిషాల పాటు కడగాలి. ఆ తర్వాత కాలిన చోట యాంటీసెప్టిక్ లోషన్ రాసి ఆసుపత్రికి తీసుకెళ్లాలి. మధుమేహ రోగుల్లో హైపోగ్లైసీమియా మధుమేహ రోగుల్లోని చాలా మందిలో కనిపించే ఎమర్జెన్సీ ఇది. సాధారణంగా చక్కెర రోగుల్లో తగిన అవగాహన లేకపోవడం వల్ల తాము తక్కువగా తిన్నప్పుడూ లేదా ఏమీ తిననప్పుడు కూడా యథావిధిగా రక్తంలో చక్కెరను నియంత్రించే మాత్రలు వేసుకుంటూ ఉంటారు. దీని వల్ల రోగి రక్తంలోని చక్కెర పాళ్లు 70 ఎంజీ/డీఎల్కు తగ్గినప్పుడు రోగిలో తీవ్రంగా ఆకలివేసినట్లుగా అనిపించడం, శరీరమంతా వణికిపోవడం, తీవ్రంగా చెమటలు పట్టడం, గుండెదడ, బలహీనత, అలసట, అయోమయం, మగతగా అనిపించడం ఒక్కోసారి స్పృహతప్పడం, సీజర్స్ (ఫిట్స్) రావడం, కొన్నిసార్లు కోమాలోకి వెళ్లిపోవడం కూడా జరగవచ్చు. పై లక్షణాలు కనిపిస్తే వెంటనే 3-4 టీ స్పూన్ల చక్కెర గానీ లేదా 5-6 చాక్లెట్ క్యాండీలు ఇవ్వాలి. ఇక కప్పు పాలలో ఒక స్పూను తేనె వేసి గానీ లేదా చక్కెరతో అరకప్పు పళ్లరసం ఏదైనా తాగించాలి. స్పృహ తప్పిన వారికి ద్రవపదార్థాలు తాగించకూడదు. చక్కెర/గ్లూకోజ్ పౌడర్ నోట్లో వేయవచ్చు. రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డప్పుడు రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారిని రక్షించే క్రమంలో కొందరు వాహనంలో చిక్కుబడ్డ వారిని బలవంతంగా బయటకు లాగుతుంటారు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా బయటకు రాగలిగే పరిస్థితి ఉంటేనే ఈ పని చేయాలి. లేకపోతే ఈ క్రమంలో వారికి మరిన్ని గాయాలు అయ్యే అవకాశాలున్నాయి. ఒక్కోసారి రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ ద్విచక్రవాహనదారులు బైక్ కింద ఇరుక్కుని ఉంటే వారిని అకస్మాత్తుగా లాగడం సరికాదు. ఇందువల్ల వారి మెడ దగ్గర ఉండే వెన్నుపూసలు కదలిపోయి రోగి పూర్తిగా అచేతనం (పారలైజ్) అయ్యే అవకాశాలుంటాయి. అంతేకాదు... రోగికి గుచ్చుకుపోయిన వస్తువులు ఏవైనా ఉంటే వాటిని బలవంతంగా లాగడం కూడా సరికాదు. ఇక రోగికి రక్తస్రావం అవుతూ ఉంటే అక్కడ బలంగా అద్ది ఉంచి రక్తస్రావాన్ని నిలిపేందుకు ప్రయత్నించాలి. ఈ ప్రక్రియను ‘టార్నిక్వెట్’ అంటారు. మీ సేవాభావం... కావాలి ఇతరులకు ఆదర్శం! మీ సేవాభావం ఇతరులకు ఆదర్శం కావాలని ‘సాక్షి’భావిస్తోంది. దాంతో మరింత మంది స్ఫూర్తి పొందాలని ‘సాక్షి’ ఆశిస్తోంది. తద్వారా సమాజానికి హితం చేకూరాలన్నది సాక్షి ఆకాంక్ష. అందుకే వైద్య రంగంలో విశేష సేవలు అందించిన వారికి ‘సాక్షి ఎక్స్లెన్సీ అవార్డు’లు ఇవ్వాలని సంకల్పించింది. వ్యక్తిగతంగా గానీ లేదా ఏదైనా సంస్థాగతంగా గానీ మీరు అందించిన వైద్య సేవలను తెలియజేస్తూ పంపే ఎంట్రీలను సాక్షి ఆహ్వానిస్తోంది. ఈ వైద్యసేవలు కేవలం ఉచిత వైద్య శిబిరాల వంటి సంప్రదాయ పద్ధతుల్లాంటివే కాకుండా... వైద్యపరిశోధన ద్వారా ఏదైనా ఒక పరికరం రూపకల్పన... తద్వారా ఒక సమూహానికే లబ్ధి చేకూరడం వంటివైనవి కూడా కావచ్చు. ఇందుకు 2014 సంవత్సరానికి గాను మీరందరించిన సేవలను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఆ ఏడాది వైద్యపరంగా సమాజానికి మీరందరించిన సేవలను తెలుపుతూ మీ ఎంట్రీలను పంపండి. మీ సేవాకార్యకలాపాలందించిన దృష్టాంతాలకు తగిన ధ్రువీకరణ పత్రాలను జతచేస్తూ ఏప్రిల్ 7 లోపు మీ ఎంట్రీలను ఈ కింది చిరునామాకు పంపండి. సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్, సాక్షి టవర్స్, 6-3-249, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500 034. కేవలం వైద్యపరమైన సేవా విభాగంలోనే గాక... ఈ ఏటి తెలుగు ఎన్నారై, రైతు, పారిశ్రామికవేత్త, విశేష ప్రతిభ కనబరచిన విద్యార్థి, విశేష సేవలందించిన స్వచ్ఛంద సేవాసంస్థ, యంగ్ అఛీవర్స్, నాటకరంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన స్త్రీ, పురుషులకూ సాక్షి ఎక్స్లెన్స్ అవార్డులు ప్రకటిస్తారు.