Rashmi Gautham
-
యాంకర్ రష్మీతో రాజమౌళి లవ్!.. ఇదెప్పుడు జరిగింది?
యాంకర్ రష్మీ గౌతమ్ (Anchor Rashmi Gautam), దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ప్రేమలో పడ్డారు. రష్మీ అయితే ఓ అడుగు ముందుకేసి తనతో కలిసి డ్యుయెట్ కూడా పాడేసింది. కాకపోతే అది కలలో! ఇదంతా రీల్ లైఫ్లో జరిగింది. వీరిద్దరి ప్రేమకహానీకి సంబంధించిన సన్నివేశం క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రష్మీ గౌతమ్ యాంకర్ అవడానికి ముందు సీరియల్స్ చేసింది. యువ సీరియల్ (Yuva Serial)లో ప్రధాన పాత్రలో నటించింది. ఇదే ధారావాహికలో రాజమౌళి కూడా అతిథి పాత్ర చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన క్లిప్ను నెట్టింట వదిలారు.రాజమౌళితో డ్యుయెట్అందులో ఏముందంటే.. రష్మీ తన స్నేహితురాలితో కలిసి ఓ కెఫెలో కూర్చుంది. ఇంతలో రాజమౌళి అక్కడకు వస్తాడు. అది చూసిన రష్మీ ఫ్రెండ్.. ఇన్నిరోజులు నీకు ఫోన్ చేస్తోంది రాజమౌళియా? అని అడుగుతుంది. అటు రష్మీ మాత్రం తనతో ఇన్నాళ్లూ కబుర్లాడింది రాజమౌళి అని తెలిసేసరికి గాల్లో తేలుతుంది. జింతాత జితా జితా పాటకు తనతో కలిసి స్టెప్పులేస్తున్నట్లు కలగంటుంది. వెంటనే తేరుకుని తన ఫ్రెండ్ను అక్కడినుంచి పంపించేస్తుంది.(చదవండి: సింపుల్గా ఈ టిప్స్ పాటించి బరువు తగ్గాను: హన్సిక)అంకుల్ అయ్యుంటే..ఇంతలో జక్కన్న.. రష్మీ దగ్గరకు వస్తాడు. ఆమె సంతోషంతో.. నేనిదంతా నమ్మలేకపోతున్నాను. ఇన్నిరోజులు నాతో మాట్లాడుతుంది మీరా? అని అడుగుతుంది. అందుకు జక్కన్న రోజులు కాదు గంటలు.. అరగంటకోసారైనా మాట్లాడాలిగా అని డైలాగ్ వదులుతాడు. నేను అంకుల్ అయ్యుంటే ఏం చేసేవాడివని ప్రశ్నించగా పర్లేదు, నేను ఆంటీనయ్యేదాన్ని అని రష్మీ రిప్లై ఇచ్చింది. త్వరగా వెళ్లిపోవాలని రాజమౌళి అంటే అప్పుడే వెళ్లాలా అని అతడి చేయి నిమురుతుంది. రాజమౌళికి ప్రపోజ్ చేసిన రష్మీఏంటో చెప్పమని ఆరా తీస్తే రష్మి కనురెప్పలు టపాటపా కొడుతుంది. అది అర్థం చేసుకోలేని రాజమౌళి కళ్లు మండుతున్నాయా? అని అడుగుతాడు. దీంతో హీరోయిన్ కోపంతో ఊగిపోతూ షటప్.. దానర్థం ఐ లవ్యూ... నీక్కూడా తెలీదా? అని అరిచేస్తుంది. ఇది చూసిన జనాలు ఇదెప్పుడు జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి కళాకారుడే.. రష్మిది చిన్న వయసు కాదన్నమాట.. ఇదెక్కడి కాంబినేషన్రా మావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కింగ్ నాగార్జున.. 2007లో యువ సీరియల్ నిర్మించారు. ఇందులో రష్మీ ప్రధాన పాత్రలో నటించింది. Whatttt!!! Rajamouli and rashmi ideppudu jarigindi 😭 pic.twitter.com/nHM2LwyuCI— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) February 18, 2025చదవండి: ఆర్థిక ఇబ్బందుల్లో సమంత వెబ్ సిరీస్.. వెలుగులోకి భారీ స్కామ్ -
ఆస్పత్రిపాలైన యాంకర్ రష్మీ.. ఎందుకంటే?
యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఆస్పత్రిపాలైంది. భుజం నొప్పికి సర్జరీ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆస్పత్రి బెడ్పై ఉన్న ఫోటోను రష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. భుజం నొప్పి నుంచి విముక్తి పొందేందుకు సిద్ధమయ్యాను. ఇప్పటికే డ్యాన్స్ చేయడాన్ని చాలా మిస్ అవుతున్నాను. మళ్లీ ఎప్పటిలా మీముందుకు రావాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.యాంకర్గా, హీరోయిన్గా..రష్మీ గౌతమ్ రెండు దశాబ్దాల నుంచి బుల్లితెర యాంకర్ (TV Anchor)గా రాణిస్తోంది. కామెడీ షోలకు వ్యాఖ్యాతగా, డ్యాన్స్ షోలలో అతిథిగా, టీమ్ లీడర్గా వ్యవహరిస్తోంది. మధ్యమధ్యలో సినిమాలు కూడా చేస్తూ వస్తోంది. మొదట్లో గుర్తింపు లేని చిన్నాచితక పాత్రలు చేసింది. తర్వాత హీరోయిన్గా మారింది. తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది. తెలుగులో.. గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్బస్టర్, నెక్స్ట్ నువ్వే, అంతకుమించి.. ఇలా పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది.చదవండి: ఇలాంటి సినిమా ఇక్కడ మాత్రం వద్దన్నారు: దర్శకుడు -
ఒక్క ఫోటో చాలు…. సొల్లు కారుస్తారు రష్మీ ట్వీట్ వైరల్
-
రష్మి తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన సుధీర్
-
నాకు తెలుగు రాక జబర్దస్త్ లో చాలా కష్టాలు పడ్డ
-
అలా నటిస్తే పెళ్లి చేసుకోవాలా..?
-
నిజంగా చెప్తున్నా సినిమాలో కంటే జబర్దస్త్ బెస్ట్
-
నా జీవితంలో చాలా టార్చర్ చూసాను..!
-
నా కర్మ ఇంతే అనుకుంటా: రష్మీ గౌతమ్
-
మళ్ళీ రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ స్టార్ట్..ఈ సారి పెళ్లేనా..
-
Soicial Halchal: ఒకే ఫ్రేమ్లో సమంత, విజయ్.. ఇది ఎలా ఉందో చెప్పమంటూ కామెంట్
► బాలీ టూర్లో ఎంజాయ్ చేస్తున్న సమంత ► జైలర్ ఆడియో లాంచ్లో రెడ్ డ్రెస్లో తమన్నా ► సమంతతో విజయ్ దేవరకొండ ఓ వీడియో షేర్ చేస్తూ ఎలా ఉందో చెప్పండి అనే క్యాప్షన్ ఇచ్చారు ► నీతోనే డ్యాన్స్ కోసం ఎల్లో కలర్ డ్రెస్సుల్లో శ్రీముఖి.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్పై స్పందించిన యాంకర్ రష్మీ
ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే!అప్పులబాధ తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఢీ షో వల్ల మంచి పేరు వచ్చింది, కానీ తగినంత సంపాదన రాలేదని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. చదవండి: ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు స్వయంగా వెల్లడించాడు. ఇక చైతన్య మాస్టర్ మరణంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ క్రమంలో అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా తాజాగా ఆయన మరణంపై ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ స్పందించింది. నీ సమస్యకు ఇది పరిష్కారం కాదు చైతన్య. నీ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఇన్స్టా స్టోరీలో పేర్కొంది. చదవండి: వెక్కి వెక్కి ఏడ్చా.. చైతన్య మాస్టర్ మరణంపై శ్రద్ధాదాస్ ఎమోషనల్ పోస్ట్ -
తెలియక ఆ తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు అవి తెలుసుకున్నా: రష్మీ
బుల్లితెర బ్యూటీ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్టార్ యాంకర్ రాణిస్తున్న రష్మీ తరచూ తన కామెంట్స్ వార్తల్లోకి ఎక్కుతుంది. జంతు ప్రేమికురాలైన ఆమె జంతువులపై ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన స్పందిస్తుంది. సోషల్ మీడియా సదరు సంఘటనలకు వ్యతిరేకంగా తన గొంతును వినిపిస్తుంది. ఇటీవల జరిగిన అంబర్పేట్ వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై ఆమె స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. అనంతరం కుక్కలు కూడా మనలాగే ప్రాణులని వాటికి సపరేటు వసతి కల్పించాలంది. దీంతో అంతా ఆమెపై అసహనం వ్యక్తం చేశారు. తాజాగా రష్మీ మరో ఘటనపై స్పందించింది. పాల ఉత్పత్తుల కోసం పలు సంస్థలు జంతువులను హింసిస్తున్న తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పాల ఉత్పత్తుల తయారి విధానంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని ఎవరు వినియోగించద్దోని, పాల ఉత్త్పత్తులను బ్యాన్ చేయాలంటూ రష్మీ వివాదస్పద ట్వీట్ చేసింది. ఇక దీనిపై స్పందించిన ఓ నెటజన్ గతంలో ఆమె ప్రమోట్ చేస్తూ ఒపెన్ చేసిన ఐస్క్రిం పార్లర్ ఫొటోలను షేర్ చేసి రష్మీకి చురక అట్టించాడు. ‘ఈ సెలబ్రిటీలందరూ ఇంతే.. డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. ఆ తర్వాత ఇలా పోస్టులు పెడతారు’ అని కామెంట్స్ చేశాడు. అతడిపై పోస్ట్పై రష్మీ స్పందిస్తూ.. ‘‘అవును.. గతంలో తెలియక కొన్ని తప్పులు చేశాను. అయితే అవి తెలుసుకున్నాను. కొన్నాళ్ల నుంచి నేను పాలు తాగడం మానేశా. పాలు తాగడం వలన నా చర్మంపై అనారోగ్య ప్రభావం పడటం నేను గమనించాను. అయితే.. ఫ్యాక్టరీలలో పాల ఉత్పత్తుల తయారీ విధానం గురించి తెలుసుకున్న తర్వాత పూర్తిగా వాటిని ప్రమోట్ చేయడం కూడా ఆపేశాను’’ అని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. And how long ago was this yes I have made my mistakes as I was unaware I stopped drinking milk by default long ago as it gave me acne flare up But now I have given up on milk products too after in person witnessing the horror or dairy industry https://t.co/0jTgzyv3e2 — rashmi gautam (@rashmigautam27) March 2, 2023 చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. ఏ జన్మ పుణ్యమో.. అమిగోస్ ఓటీటీ డేట్ ఫిక్స్? ఎప్పుడు.. ఎక్కడంటే! -
వీధి కుక్కల ఘటన: రష్మీని కుక్కతో పోల్చిన నెటిజన్, యాంకర్ ఘాటు రిప్లై..
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ అయింది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. చదవండి: పెద్దగా ఆఫర్స్ లేవు.. అయినా ఆ స్టార్ హీరోలకు నో చెప్పిన సాయి పల్లవి తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలను షేర్ చేయడమే కాదుసమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ ఉంటుంది. బెసిగ్గా రష్మీ జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. మూగ జీవాలను హింసించిన సంఘటనలపై తరచూ ఆమె సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల హైదరబాద్లో జరిగిన వీధి కుక్కల దాడి ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూనే కుక్కలు కూడా మనలాగే ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలంటూ ట్వీట్ చేసింది. ఇక ఆమె ట్వీట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చదవండి: బడా వ్యాపారవేత్త కూతురితో హీరో శింబు పెళ్లి? గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు! కొందరు ఆమె అభిప్రాయానికి మద్దతు ఇస్తుంటే మరికొందరు తప్పు బడుతున్నారు. ఈ క్రమంలో రష్మీని దారుణంగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా ఓ నెటిజన్ అయితే రష్మీని కుక్కతో పోల్చాడు. ‘ఈ కుక్క రష్మీని.. కుక్కను కొట్టినట్టు కొట్టాలి’ అని ఆమె ట్వీట్పై కామెంట్ చేశాడు. దీంతో అసహనానికి గురైన రష్మీ అతడితో వార్కు దిగింది. ‘‘తప్పకుండా.. నీ అడ్రెస్ చెప్పు. నేనే వచ్చి నిన్ను కలుస్తా. ఎలా కొడతావో నేను చూస్తా. నీకు ఇదే నా చాలెంజ్’’ అంటూ అతడికి సవాలు విసిరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Sure Pls share your address I'll come personally Let's see how you can handle the situation then It's an open challenge https://t.co/SMhAIhWWY4 — rashmi gautam (@rashmigautam27) February 24, 2023 -
బిగ్బాస్ 7లో రష్మీ.. స్పందించిన యాంకర్!
బిగ్బాస్ షోను అభిమానించేవాళ్లు, ఆరాధించేవాళ్లతోపాటు అసహ్యించుకునేవాళ్లు కూడా ఉన్నారు. అంతే కాదు, అసహ్యించుకుంటూనే షోను చూసి ఎంజాయ్ చేసేవాళ్లు కూడా ఉన్నారు.. అది వేరే విషయం. ఇకపోతే షో మొదలు కావడానికి కొన్ని నెలల ముందు నుంచే ఫలానావారు పార్టిసిపేట్ చేయనున్నారంటూ పలువురి పేర్లు బయటకు వస్తుంటాయి. అలా ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు వినిపించే అతి కొద్ది మంది పేర్లలో యాంకర్ రష్మీ కూడా ఉంటుంది. ప్రతి సారి బిగ్బాస్ షోలో యాంకర్ రష్మీ ఉండబోతుందట అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. తీరా చూస్తే ఆమె షోలో ఉండదు. తాజాగా బిగ్బాస్ 7వ సీజన్లో రష్మీ భాగమైందంటూ ప్రచారం ఊపందుకుంది. దీనిపై యాంకర్ స్పందిస్తూ అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. బిగ్బాస్కు వెళ్లడం లేదంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీతో క్లారిటీ ఇచ్చేసింది. కాగా గతంలోనూ ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు రష్మీ స్పందిస్తూ ప్రతి సీజన్కు తనను పిలుస్తారని, కానీ ఇతర టీవీ షోలు ఉన్నందున బిగ్బాస్కు వెళ్లలేను అని చెప్పింది. కుటుంబం, స్నేహితులు, పెంపుడు కుక్కను విడిచి ఉండలేనని, అయినా ఆ షోకి సరిపోయే వ్యక్తిని తాను కాదని పేర్కొంది. చదవండి: నాతో మజాక్లొద్దు: వెంకీ మామ వార్నింగ్ చులకనగా చూశారు, వారం రోజులు తిండి పెట్టలేదు: జగ్గూ భాయ్ -
యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం
యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండె బరువెక్కిందంటూ రష్మి సోషల్ మీడియా వేదికగా ఈ చేదు వార్తను పంచుకుంది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. తన గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా శుక్రవారం కన్నుమూసినట్లు రష్మి తన పోస్ట్లో వెల్లడించింది. ఈ సందర్భంగా తన గ్రాండ్ మదర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఈ రోజు మా గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా కన్నుమూశారు. బరువెక్కిన గుండెతో కుటుంబ సభ్యులమంత ఆమెకు చివరి సారిగా విడ్కోలు పలికాం. ఆమె ఎంతో స్ట్రాంగ్ ఉమెన్. మాపై తన ప్రభావం ఎంతో ఉంది. ఆమె దూరమైనా.. తన జ్ఞాపకాలు ఎల్లప్పుడు మాతోనే ఉంటాయి. ఓం శాంతి’ అంటూ రష్మీ రాసుకొచ్చింది. కాగా రష్మీ బుల్లితెరపై యాంకర్ సందడి చేస్తూనే వెండితెరపై నటిగా రాణిస్తోంది. ప్రస్తుతం పలు షోలకు యాంకర్గా వ్యవహరిస్తోంది. అలాగే వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్గా ఆమె బొమ్మ బ్లాక్బస్టర్ మూవీతో వెండితెరపై సందడి చేసింది. చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు నాతో షూటింగ్ చేసి చివరికి వేరే హీరోయిన్ను తీసుకున్నారు: రకుల్ -
బీచ్లో ఎంజాయ్ చేస్తున్న లైగర్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్లో రష్మీ
► కూతురితో ట్విన్నింగ్ అంటున్న హీరోయిన్ ప్రణీత ► పట్టు పరికిణిలో సాంప్రదాయబద్దంగా రీతూ చౌదరి ► సెజ్లింగ్ లుక్లో యాంకర్ రష్మీ ► పెళ్లికూతురి గెటప్లో మురిసిపోతున్న వర్ష ► బీచ్లో ఎంజాయ్ చేస్తున్న అనన్య పాండే ► దుబాయ్లో న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకున్న మెహ్రీన్ View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Dhanvika (@dhanvikashasha) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
మాల్దీవుల్లో యాంకర్ రష్మీ రచ్చ.. వీడియో వైరల్
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె మాల్దీవుల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
అందుకే రష్మితో కెమిస్ట్రీ కుదిరింది: సుడిగాలి సుధీర్
హీరోగా కంటే నేను ఎంటర్టైనర్ అని అనిపించుకునే దానిలో నాకు ఎక్కువ సంతోషం ఉంటుంది. కమెడియన్, హీరో.. ఇలా ఒక ఇమేజ్కి పరిమితం కావాలని లేదు. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుంటే స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అని తేడా ఉంటుంది. కానీ నాకు అలా లేదు. ఇప్పటికీ మ్యాజిక్ షోలు చేయమని అడిగినా చేస్తాను. మార్కెట్ రేంజ్ గురించి నాకు తెలియదు. నా వల్ల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదని కోరుకుంటాను. దాని కోసం నేను ఎంతైనా కష్టపడతాను’అని సుడిగాలీ సుధీర్ అన్నారు. సుధీర్ హీరోగా నటిస్తోన్న మాస్అండ్యాక్షన్ ఎంటర్టైనర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్గా నటిస్తోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా హీరో సుధీర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►గాలోడు కథ నాకు చాలా నచ్చింది. నా పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా బాగుంటుంది. అందుకే సినిమాను ఒప్పుకున్నాను. ఊర్లో పనీ పాట లేకుండా తిరిగే వ్యక్తి సమస్యల్లో పడి సిటీకి రావడం, మళ్లీ సిటీలో ఇంకో సమస్యలో చిక్కుకోవడం, ఈ మధ్యలో ప్రేమ కథ ఉంటుంది.. చిన్న చిన్న టిస్టులతో మంచి మాస్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమా నడుస్తుంది. ► గాలోడు కొత్త కథ అని చెప్పను గానీ.. మంచి మాస్ కమర్షియల్ అంశాలన్నీ ఉంటాయి. చిన్నతనం నుంచి మాస్ సినిమాలంటే ఇష్టం, చిరంజీవి, రజనీకాంత్ గారి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. మా మాస్ ఆడియెన్స్ని మెప్పించేందుకు ఈ సినిమాను చేశాను. ► కథకు తగ్గట్టుగానే ఈ సినిమా టైటిల్ను పెట్టాం. కాలేజ్లో గాలోడు చేష్టలు చేస్తుంటాడు. ఈ పాత్రను చూస్తేనే గాలోడులా అనిపిస్తుంది. కొన్ని సీన్లు నేను సుధీర్లా ఆలోచించి.. వద్దని అనేవాడ్ని. కానీ గాలోడు అలానే చేస్తాడు అని మా డైరెక్టర్ చెప్పేవారు. ► సుధీర్ అంటే కామెడీ ఇమేజ్ ఉంది. మాస్ ఆడియెన్స్కి కూడా సుధీర్ అంటే ఇష్టమే. పూర్తి కమర్షియల్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే గాలోడు చేశాను. ప్రయోగాలు చేస్తుండాలని అందరూ చెబుతుంటారు. ఇమేజ్ మార్చే సినిమా వస్తే ప్రయత్నం చేయాలి. జనాలు చూస్తారా? లేదా? అన్నది తరువాత. కానీ మనం మాత్రం ప్రయత్నం చేయాలి. ► మార్కెట్ రేంజ్ గురించి నాకు తెలీదు. కానీ ఏ నిర్మాతకు కూడా డబ్బులు పోకూడదని నేను కోరుకుంటున్నాను. సినిమాను కొన్న ప్రతీ ఒక్కరికీ నష్టం రాకూడదని అనుకుంటాను. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటే చాలు. ఈ సినిమాను ఎంతలో తీశారు..ఎంత పెట్టారు అనే విషయాలు నాకు తెలీదు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తే చాలు. ► ఢీ షో తరువాతే సినిమా అవకాశాలు వచ్చాయి. అక్కడ డ్యాన్సులు, మ్యాజిక్, కామెడీ చేయడంతో సినిమా ఆఫర్లు వచ్చాయి. ట్రై చేద్దామని కొంత మంది వచ్చారు. ఎదుటివాళ్ళు నన్ను నమ్మినప్పుడు.. నాపై నాకు కూడా నమ్మకం ఉండాలి కదా? అని సినిమాలను అంగీకరించాను. అలా అని సినిమాలే కాదు.. బుల్లితెరపై కూడా షోలు చేస్తుంటాను. ► ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుంటే స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అని తేడా ఉంటుంది. కానీ నాకు అలా లేదు. మ్యాజిక్ షో చేయమని అడిగారు. చేస్తాను అని అన్నాను. అలానే షోలు అడిగితే కూడా చేస్తాను. ►ముందుగా గాలోడు కథను రష్మీ గౌతమ్ గారికే చెప్పారు. ఆమె డేట్స్ కుదరలేదు. మేం ఇద్దరం కలిసి చేయాలని అనుకుంటున్నాం. మంచి కథ దొరికితే మాత్రం కచ్చితంగా చేస్తాం. ► ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఉన్నన్నీ రోజులు నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని అనుకుంటాను. అది వెండితెర అయినా, బుల్లితెర అయినా పర్లేదు. అందర్నీ నేను నవ్విస్తూ ఉండాలని భావిస్తాను. ► ఇండస్ట్రీలో అందరూ నన్ను ఫ్యామిలీలా చూస్తారు. టీవీ ఆర్టిస్ట్ అన్న కోణంలో నన్ను చూడలేదు. వారిలో ఒకరిలానే నన్ను చూస్తుంటారు. ► ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. రష్మీ గారికి నాకు ఎందుకు అలా కుదిరిందంటే.. మేం ఇద్దరం పట్టుకోం.. ముట్టుకోం. కళ్లతోనే మా భావాలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం. ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ మాత్రం వద్దని చెబుతాను. కానీ డైరెక్టర్కు నేను చెప్పే పొజిషన్లో లేను. ఆ స్థాయికి వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా అలాంటివి వద్దని చెబుతాను. ► జబర్దస్త్ స్టేజ్ను మిస్ అవుతుంటాను. కానీ నేను ఆ గ్యాప్ అడిగి తీసుకున్నదే. ఆరు నెలలు బ్రేక్ తీసుకుంటాను అని చెప్పా. ఇప్పుడు వచ్చేందుకు రెడీగా ఉన్నాను అని చెప్పా. ► గాలోడు టీజర్, ట్రైలర్ వచ్చిన తర్వాత.. చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఇన్నాళ్లకు ఓ సినిమా చేసినట్టు ఉంది.. హీరోగా అనిపించింది అని చాలామంది అన్నారు. అదే నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. రాం ప్రసాద్ గారి కెమెరా పనితనం, భీమ్ గారి సంగీతం, మా దర్శక నిర్మాత రాజశేఖర్ రెడ్డి వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ రక్తం ధారపోసి పని చేశారు. ► ఇప్పటి వరకు రకరకాల సినిమాలు చూశాం. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు చూశాం. కానీ ఇలాంటి మాస్ ఆడియన్స్ పక్కా మాస్ చిత్రాలను మిస్ అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ గాలోడు చిత్రం. ఈ చిత్రం కచ్చితంగా మాస్ ఆడియెన్స్ను నిరాశపర్చదు. -
తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్
తన స్థానంలో సౌమ్య రావు అనే కొత్త యాంకర్ను తీసుకురావడంపై రష్మీ గౌతమ్ స్పందించింది. కాగా గతంలో జబర్దస్థ్కి అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్కి రష్మీ గౌతమ్ యాంకర్స్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లో బిజీగా కారణంగా అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చంది. దీంతో అప్పటి నుంచి రెండు షోలకు రష్మీ యాంకర్గా చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో సడెన్గా షో సౌమ్య రావు కనిపించడంతో రష్మీని తీసేశారని, ఈ కామెడీ షో నుంచి రష్మీ జౌట్ అంటూ రకరకాల పుకార్లు వచ్చాయి. చదవండి: బిగ్బాస్ 6: ఆసక్తిగా గీతూ రాయల్ పారితోషికం.. 9 వారాలకు ఎంత ముట్టిందంటే! అంతేకాదు ఈ విషయంలో రష్మీ సీరియస్గా ఉందంటూ వదంతులు కూడా వినిపించాయి. తాజాగా దీనిపై రష్మీ స్పష్టత ఇచ్చింది. ఆమె నటించిన బొమ్మ బ్లాక్బస్టర్ చిత్రం రీసెంట్గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా రష్మీకి దీనిపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. ‘సౌమ్య రావుపై నాకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు. తను రావడాన్ని స్వాగతిస్తున్నా. ఆమె వస్తుందని మల్లెమాల వారు ముందుగానే నాకు చెప్పారు. చదవండి: విక్రమ్కు అరుదైన గౌరవం, పూర్ణ భర్త చేతుల మీదుగా ‘చియాన్’కు గోల్డెన్ వీసా అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడంతో కొద్ది రోజుల వరకు మాత్రమే నన్ను జబర్దస్త్ షో చేయమని చెప్పారు. ఆ తర్వాత వేరే యాంకర్ వస్తుందని ముందుగానే వారు నాకు చెప్పారు. మల్లెమాల సంస్థ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది’ అని చెప్పింది. అయితే ఒకవేళ సౌమ్య వేరే షోస్తో బిజీగా ఉండి జబర్దస్త్ షోలు స్కిప్ చేసినా, క్విట్ చేసినా మళ్ళీ వెళ్తానని, హ్యాపీగా షో చేసుకుంటానని రష్మీ పేర్కొంది. ఈ విషయంలో సౌమ్య యాంకర్ కావడం వల్ల తనకు ఇబ్బందేం లేదని, మల్లెమాల సంస్థ ఎప్పుడు పిలిచినా తాను సిద్ధమేనని రష్మీ చెప్పుకొచ్చింది. -
‘బొమ్మ బ్లాక్ బస్టర్’ రివ్యూ
టైటిల్ : బొమ్మ బ్లాక్బస్టర్ నటీనటులు: నందు, రష్మీ గౌతమ్, కిరీటి, దామరాజు, రఘు కుంచె తదితరులు నిర్మాణ సంస్థ: విజయీభవ ఆర్ట్స్ నిర్మాతలు: ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ దర్శకత్వం : రాజ్ విరాట్ సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్ ఎడిటర్ : బి. సుభాష్కర్ కథేంటంటే... పోతురాజు(నందు) ఒక మత్స్యకారుడు. పూరీ జగన్నాథ్కి వీరాభిమాని. తాను కూడా పూరీ లాగా పెద్ద దర్శకుడు కావాలని కలలు కంటాడు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో సినిమా తీసి హిట్ కొట్టాలనుకుంటాడు. సినిమాలపై పిచ్చితో ఏ పని చేయకుండా ఊర్లో అల్లర చిల్లరగా తిరుగుతూ.. వాణి(రష్మీ గౌతమ్)తో ప్రేమలో పడతాడు. ఆమె కోసం అందరితో గొడవలు కూడా పడుతుంటాడు. కట్ చేస్తే.. అనూహ్యంగా పోతురాజు తండ్రి హత్య చేయబడతాడు. ఆ తర్వాత పోతురాజ్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? పోతురాజు తండ్రిని హత్య చేసిందెవరు? వాణితో లవ్ స్టోరీ ఏమైంది? చివరికి తన సినిమా లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా?అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన దర్శకుడు రాజ్ విరాట్. గతంలో తాను చేసిన షార్ట్ఫిలిమ్స్ హిట్ కావడంతో.. ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ ఆఫర్ వచ్చింది. ఎక్కువగా యాక్షన్ జానర్ లో షార్ట్ ఫిలిమ్స్ చేయడంతో ఇప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీని కూడా అదే జానర్ లో చేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ.. తెరపై చూపించడంతో కాస్త తడబడ్డాడు. పోతరాజు పాత్ర నేపథ్యం, ఫ్యామిలీ.. సినిమాల పిచ్చి తదితర విషయాలను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. కాసేపటికే కథలోకి వాణి పాత్ర వచ్చేస్తుంది. ఆమెతో పోతురాజు ప్రేమలో పడటం..వాణిని ఇంప్రెస్ చేయడానికి గొడవలు చేయడం..ఇలా సింపుల్గా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తిని పెంచుతుంది. పోతరాజు ఫ్యామిలీ గురించి కొన్ని నిజాలు తెలియడంతో సెకండాఫ్పై ఆసక్తి పెరుగుతుంది. అయితే సెకండాఫ్లో కూడా కథ ఆసక్తికరంగా సాగదు. కొన్ని సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. పలు ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్ తో దర్శకుడు మంచి కథనే రాసుకున్నాడు. స్క్రీన్ ప్లేని ఇంకా బిగువుగా రాసుకోని ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. గతంలో అనేక సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసి మెప్పించాడు నందు. హీరోగా మారి ‘సవారీ’ చేశాడు. ఆ సినిమాలో నందు నటనకు అంతా ఫిదా అయ్యారు. హీరో పీస్ అని మెచ్చుకున్నారు. ‘బొమ్మ బ్లాకబస్టర్’లో కూడా నందు మంచి నటనను కనబరిచాడు. పోతురాజు పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ లో కూడా బాగానే నటించాడు. వాణి పాత్రకి రష్మీ గౌతమ్ న్యాయం చేసింది. కీరీటీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ప్రశాంత్ విహారి పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ తో మంచి విజువల్స్ చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
నా మీద నమ్మకంతో రష్మి ఆ పని చేసింది: నందు
‘‘మంచి కథతో తీసిన ‘బొమ్మ బ్లాక్బస్టర్’ ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమా చూడాలనిపిస్తోంది. నందు, రష్మీ బాగా నటించారు. ఈ సినిమా టైటిల్లాగానే బ్లాక్ బస్టర్ కావాలి’’ అని హీరో నాగశౌర్య అన్నారు. నందు విజయ్కృష్ణ, రష్మి గౌతమ్ జంటగా రాజ్ విరాట్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బొమ్మ బ్లాక్బస్టర్’. ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి హీరో నాగశౌర్య, డైరెక్టర్ విమల్ కృష్ణ, నిర్మాత ‘సెవెన్ హిల్స్’ సతీష్ అతిథులుగా హాజరయ్యారు. నందు విజయ్కృష్ణ మాట్లాడుతూ– ‘‘నాపై నమ్మకంతో ఈ చిత్రకథ వినకుండా నటించారు రష్మి. ఈ చిత్రాన్ని నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు నిర్మాతలు. ‘‘నాది, నందూది 14 ఏళ్ల జర్నీ. రాజ్ విరాట్ కథను నందు నమ్మితే, నేను నందును నమ్మి ఈ సినిమా చేశా’’ అన్నారు రష్మి. ‘‘మంచి కంటెంట్తో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రాజ్ విరాట్. చదవండి: కెరీర్లో మొదటిసారి అలాంటి పాత్ర చేశాను : సంతోష్ శోభన్ -
ఇండియాలో ఇది పరిస్థితి, ఓసారి ఆలోచించండి: రష్మీ పోస్ట్ వైరల్
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ అయింది. కెరీర్ పరంగా ఎంత బిజీ ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు సమాజంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా జంతువులపై దాడి చేసే ఘటనలపై.. వాటికి హాని కలిగించే విషయాలపై ఎప్పటికప్పుడు రష్మీ స్పందిస్తుంటుంది. అలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే వాటిని సోషల్ మీడియా వేదికగా ఖండిస్తుంది. తాజాగా మరోసారి అలాంటి ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అయింది రష్మి. ఓ ఆవును తాడుతో కట్టి ఈడ్చుకెళ్తున్న వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మీ. ‘ఆవును గోమాత అని పిలిచే ఇండియాలో ఇంతకంటే దరిద్రం ఉండదు. జంతు చర్మంతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసేముందు ఒక్కసారి కూడా ఆలోచించము. అలాంటి వస్తువులకు దూరంగా ఉందాం. మీకు పాలు ఎక్కడ నుండి వస్తున్నాయో మర్చిపోకండి’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మీ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది. కొందరూ ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు రష్మీకి మద్దతుగా స్పందిస్తున్నారు. -
యాంకర్ రష్మీపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు, ఆమె కాల్ రికార్డు ఇంకా ఉంది
Producer Balaji Sensational Comments On Rashmi Gautam: యాంకర్ రష్మి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్గా దూసుకుపోతోంది. మొదట సినిమాల్లో సహానటి పాత్రలతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన రష్మీ.. ఆ తర్వాత యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలో ప్రముఖ కామెడీ షోతో యాంకర్గా మారిన ఆమె సుడిగాలి సుధీర్తో లవ్ట్రాక్తో మరింత పాపులర్ అయ్యింది. ఈ నేపథ్యంలో సినిమాల్లో హీరోయిన్గా కూడా చేస్తోంది. ఇప్పటికే ఆమె గుంటూర్ టాకీస్, అంతం వంటి చిత్రాల్లో మహిళ లీడ్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రష్మీపై సీనియర్ నిర్మాత బాలజీ నాగలింగం షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: Radhe Shyam OTT Release: అప్పుడే ఓటీటీకి రాధేశ్యామ్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ఓ సినిమా విషయంలో రష్మి తనను ఇబ్బంది పెట్టిందంటూ ఆరోపణలు చేశాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన.. ‘‘రాణి గారి బంగ్లా మూవీ సమయంలో తాను రష్మీని బెదిరించానని, అలా ఎందుకు చెయాల్సి వచ్చిందో వివరించాడు. ఈ మేరకు ఆయన మట్లాడుతూ.. ‘రాణి వారి బంగ్లా మూవీ రష్మీ సంతకం చేసింది. అయితే ఈ మూవీ షూటింగ్ నేపథ్యంలో ఓ పాట డబ్బింగ్కు వచ్చేసరికి తాను చేయనంటూ ఇబ్బంది పెట్టింది. అంతేకాదు హీరోని మార్చాలంటూ డిమాండ్ చేసింది. ఇదే విషయంపై తనని ఒప్పించేందుకు ప్రయత్నిస్తుండగా చాలా దురుసుగా వ్యవహరించింది. అ క్రమంలో ‘నాకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు’ అంటూ నన్ను బెదిరించింది’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ అసహనం ఆ తర్వాత తాను కూడా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నానని, తనకు కూడా నాగబాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి ఎంతొమంది తెలుసు అన్నానని పేర్కొన్నాడు. ఎక్కడికైనా వచ్చి మాట్లాడేందుకు సిద్ధమేనని రష్మీతో అన్నట్లు చెప్పాడు. మూవీ మధ్యలో వదిలిస్తే తనపై న్యాయపరమైన చర్యలు దిగుతానని, అలాగే ఫిల్మ్ చాంబర్ గేటుకు కట్టివేస్తానని బెదిరించడంతో రష్మీ దిగొచ్చి మిగతా షూటింగ్ పూర్తి చేసిందని ఆయన తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన ‘నా వయస్సు ఎంత.. ఆమె వయస్సు ఎంత.. ఇలా మాట్లాడొచ్చా’ అని మండిపడ్డాడు. అంతేకాదు రష్మీ తనతో మాట్లాడిన రికార్డింగ్ ఇప్పటికీ తన దగ్గర ఉందని చెప్పాడు. న్యాయం కోసమే ఆమెను ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టివేస్తానని బెదిరించానని, ఉద్దేశపూర్వంగా చేసిన వ్యాఖ్యలు కాదన్నాడు. అయితే రష్మీ మంచి ఆర్టిస్ట్ అని, సినిమా చేస్తున్నంత సేపు తను సెకండ్ టెక్ తీసుకోలేదంటూ చివరగా ప్రశంసించాడు. -
ఆ వీడియో చూసి యాంకర్ రష్మీ ఆగ్రహం.. సిబ్బందిపై ఫైర్
Anchor Rashmi Gautam Fires On Delhi Zoo Employee : బుల్లితెర యాంకర్గా దూసుకుపోతున్న రష్మీ అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మీ మూగజీవీలపై ఎంతో ప్రేమ చూపిస్తుంటుంది. తాజాగా జూ సిబ్బందిపై రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ప్రముఖ జూలో ఎన్నో సంవత్సరాలుగా ఓ భారీ నీటి ఏనుగు ఉంది. దాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ఈ క్రమంలో కేజ్ నుంచి నీటి ఏనుగు తల బయటకు పెట్టి చూస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దాని తలపై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయగా అది చూసి రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జూ సిబ్బంది ప్రవర్తించిన తీరు బాధాకరమని పేర్కింది. లాక్డౌన్లో మూడు నెలలు ఇంట్లో బందిస్తేనే మనం ఎంతో అల్లాడిపోయాం. అలాంటిది జీవితాంతం బంధిస్తే అవి ఎంతలా బాధపడతాయో ఆలోచించండి. బ్యాన్ జూ అంటూ రష్మీ తన ఇన్స్టాగ్రామ్లో ఆవేదన వ్యక్తం చేసింది. -
రహస్యంగా పెళ్లి చేసుకున్న యాంకర్ రష్మీ? అబ్బాయి ఎవరంటే..
Is Anchor Rashmi Gautam Secretly Married, Details Here: యాంకర్ రష్మీ గౌతమ్.. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ యాంకర్గా దూసుకుపోతుంది. తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్ చేస్తున్న రష్మీ సుడిగాలి సుధీర్తో లవ్ట్రాక్తో మరింత ఫేమస్ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్ కాలేదు. అయితే తాజాగా రష్మీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. గతేడాది లాక్డౌన్లోనే రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. గతంలో సుడిగాలి సుధీర్తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలను ఆమె ఖండించిన సంగతి తెలిసిందే. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని పలుమార్లు చెప్పుకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం రష్మీ.. ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధం లేని ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందట. అతను ఓ ప్రైవేట్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్లోనే ఉంటుందట. అయితే ఈ విషయం గురించి బయటకు లీకైతే కెరీర్ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించి పెళ్లి మ్యాటర్ను దాచేసిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై రష్మీ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో యాంకర్ రవి సైతం పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక రష్మీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ మరిప్పుడు సుధీర్ పరిస్థితేంటి అంటూ పోస్టులు పెడుతున్నారు. -
మెగాస్టార్ మూవీ.. బంఫర్ ఆఫర్ కొట్టేసిన రష్మీ?
Rashmi Gautham Special Song In Chiranjeevi Movie: జబర్ధస్త్ షో తో మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు బుల్లితెరపైన దూసుకుపోతూ టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరిగా నిలిచింది. కెరీర్ మొదట్లో వెండితెరపై చిన్న పాత్రలతో ప్రేక్షకులకి పరిచయమైనప్పటికీ జబర్ధస్త్ షో ద్వారా టాలీవుడ్లో తనకంటూ నేమ్, ఫేమ్ని సంపాదించుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై అడపాదడపా సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం. (చదవండి: బాడీలో ఆ పార్ట్కి రూ.13 కోట్లు బీమా చేయించుకున్న మోడల్ ) మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. చిరు సినిమాలంటే పాటలకి ఉండే ప్రత్యేకతే వేరు. అందులో మెగాస్టార్ ఆ పాటలకు కాలు కదిపితే ఆ రచ్చ మామూలుగా ఉండదనే విషయం ఆయన అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. అంత క్రేజ్ ఉన్న చిరు సినిమాలో రష్మీ గౌతమ్ ఓ సాంగ్ చేయబోతున్నట్లు టాలీవుడ్లో టాక్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కుతున్న మాస్ సాంగ్లో రష్మికి అవకాశం రావడం నిజంగా అదృష్టమేనని సినీ జనాలు అంటున్నారు. మరో వైపు ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఇప్పటికే చిరు ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. (చదవండి: Chiranjeevi Upcoming Movies: చిరు స్పీడ్ మాములుగా లేదుగా.. 2022లో బిగ్గెస్ట్ మెగా ఫెస్టివల్! ) -
క్యూట్ పప్పీతో చెర్రీ.. విలువైన పిక్ ఇదేనంటున్న ఉపాసన
క్యూట్ పప్పీతో చెర్రీ దర్శనమిచ్చాడు మెగా పవర్స్టార్ రామ్చరణ్ తనకు ఎంతో విలువైన, ఇష్టమైన పిక్ అంటూ తన అత్తమామలు, తల్లిదండ్రుల ఫోటోను షేర్ చేసింది మెగా కోడలు ఉపాసన. అందులో మెగాస్టార్ చిరంజీవి కూర్చుని ఉండగా.. మిగతా వారంతా కూడా నిల్చుని ఉన్నారు. కుక్కపిల్లని పట్టుకుని కనిపించింది బాలీవుడ్ నటి అనన్య పాండే. ఆరేంజ్ కలర్ డ్రెస్లో అదరగొడుతున్నచిత్రలహరి బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Simrat Kaur (@simratkaur_16) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
పాట పాడిన దీప్తి సునైనా.. స్టెప్పులతో రచ్చ చేసిన విష్ణుప్రియ
యూట్యూబ్ స్టార్ దీప్తి సునైనా పాట పాడుతూ అలరించింది సాయంకాలానా.. అందమైన ఫోటోలు షేర్ చేసింది బిగ్బాస్ బ్యూటీ దివి ఫిల్టర్లో సారంగ దరియా సాంగ్కు పెదవులు కలిపి నవ్వులు పూయించింది యాంకర్ రష్మీ జిమ్ ఫోటోలను షేర్ చేసింది జాన్వీకపూర్ View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) -
లంగా ఓణిలో నభా ,చీరకట్టులో రష్మీ.. తారల అందాలు చూడతరమా!
ఫ్యామిలీతో వినాయక చవితి పూజలు జరుపుకుంది భాలీవుడ్ భామ కరీనా కపూర్. దానికి సంబంధించిన ఫోటోని అభిమానులతో పంచుకుంది యాంకర్ లాస్య తన తండ్రికి ట్రాక్టర్ను బహుమతిగా అందించింది లంగా ఓణి ధరించి కొలను వద్ద సందడి చేసింది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ చీరకట్టులో నిండు జాబిలిగా దర్శనమిచ్చింది యాంకర్ రష్మీ View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Allu Arha❤️ (@alluarhaaa) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
హల్చల్ : మూడీగా బుట్టబొమ్మ..క్యాప్షన్ అడిగిన మెహ్రీన్
► హ్యాపీ వీకెండ్ అంటున్న జూనియర్ శ్రీదేవి ► క్యాప్షన్ ఇవ్వమని అడిగిన మెహ్రీన్ ► తండ్రి బర్త్డేకు ఉపాసన లవ్లీ విషెస్ ► చీరలో రష్మీ అందాల పరువాలు ► మూడీ అంటూ ఫోటో షేర్ చేసిన బుట్టబొమ్మ ► ఘని షూటింగ్ స్టిల్ను షేర్ చేసిన వరుణ్తేజ్ ► బ్లాక్ అండ్ వైట్లో టిక్టాక్ స్టార్ భాను ► క్యూట్ లుక్స్తో అలరిస్తున్న కొత్త పెళ్లికూతురు దిశ View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by DPV (@dishaparmar) -
హల్చల్ : వింటేజ్ లుక్లో సదా..షూట్ మూడ్లో రాశీ
♦ ఎర్రటి చీరలో మెరిసిపోతున్న కొత్త పెళ్లికూతురు దిశ ♦ ట్రెండింగ్ రీల్స్ చేస్తున్న టిక్టాక్ స్టార్ భాను ♦ రష్మీకి ఎవరైనా అబ్బాయినా వెతుకుదాం అంటున్న టిక్టాక్ స్టార్ ♦ వింటేజ్ లుక్లో సదా ♦ వీకెండ్ జోష్లో బిగ్బాస్ ఫేం హారిక ♦ జర్నీ ఎలా ఎండ్ అవుతుందో చెబుతున్న నేహా కక్కర్ ♦ పెట్ లవ్ అంటున్న మెహ్రీన్ ♦ తల్లి సురేఖవాణితో సుప్రీత చిరునవ్వులు ♦ షూట్ లైఫ్ అంటున్న రాశీ ఖన్నా ♦ పచ్చని చీరలో చూడముచ్చటగా ముస్తాబైన హిమజ View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by BANDARU SUPRITHA NAIDU✨ (@_supritha_9) View this post on Instagram A post shared by Ivana_Designers (@ivana_designers) View this post on Instagram A post shared by DPV (@dishaparmar) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
హల్చల్ : బీచ్ లుక్స్లో ఆలియా...పాజిటివ్ అంటున్న మోనాల్
♦ భర్తకు ముద్దుతో విషెస్ చెప్పిన నిహారిక ♦ బీచ్ లుక్స్లో ఆలియా ♦ పాజిటివ్ వైబ్స్ అంటున్న మోనాల్ గజ్జర్ ♦ చీరలో చక్కగా ముస్తాబైన శ్యామల ♦ పసుపు రంగు లెహంగాలో మెరిసిపోతున్న రష్మీ ♦ ఫ్రెండ్స్తో వీకెండ్ పార్టీ చేసుకున్న మధుమిత ♦ పరికిణిలో చిరునవ్వులు చిందిస్తున్న జూ. శ్రీదేవీ View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by DPV (@dishaparmar) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Madhumitha (@madhumithasivabalaji) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) -
హల్చల్ : అద్దం ముందు ఆలియా.. వీకెండ్ ఫీల్తో మలైకా
♦ 40 డేస్ ఛాలెంజ్ను మొదలుపెట్టిన ఆలియా భట్ ♦ ఫస్ట్ టైం కోవిడ్ టెస్ట్ చేయించుకున్న అంఖితా లోఖండే ♦ షర్ట్తో అద్దం ముందు రకుల్ ♦ పవర్ఫుల్ కొటేషన్లు చెప్తున్న బోల్డ్ బ్యూటీ ♦ రాఖీ కట్టొచ్చా అని అడిగిన అషూ ♦ యంగ్గా మారడానికి చాలా టైం పడుతుందన్న సోనమ్ ♦ సన్ కిస్డ్ ఫోటోను షేర్ చేసిన శ్యామల ♦ వీకెండ్ ఫీల్స్ అంటున్న మలైకా అరోరా View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Rithu chowdhary_official (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
హల్చల్ : వెయిటింగ్ అంటోన్న బుట్టబొమ్మ..విలేజ్ లుక్లో శిల్పా
♦ ఏం జరిగినా ఒక కారణం ఉంటందున్న నేహా ♦దానికోసం వెయిటింగ్ అంటున్న బుట్టబొమ్మ ♦ వెడ్డింగ్ యానివర్సిరీ వేడుకల్లో అష్మిత ♦ కవ్విస్తోన్న బిగ్బాస్ బ్యూటీ హారిక ♦ సాఫ్ట్ హార్ట్ ఉండాలంటున్న హీనా ఖాన్ ♦ గుర్రపు స్వారీలో కౌశల్ మండా ♦ బాధలో ఉన్న యాంకర్ రష్మీ..ఆన్సర్ ఇదేనట ♦ వర్కవుట్ గ్లో అంటోన్న నటి షెఫాలి ♦ విలేజ్ లుక్లో టీవీ నటి శిల్పా ♦ ఫన్ వీకెండ్ అంటోన్న అదితి View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Sekhar Master (@sekharmaster) View this post on Instagram A post shared by Anchor Shilpa Chakravarthy (@tvshilpa) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) -
అది ఏం అన్యాయం చేసింది, ఇలా చేశారు: రష్మీ ఆవేదన
యాంకర్ రష్మీ సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మూగ జీవాలకు హానీ కలిగిన, ఎవరైనా గాయపరిచిన వారిపై ఆమె అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే ఆమె జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనపై రష్మీ తనదైన శైలిలో స్పందించింది. ఇటీవల తిరువనంతపురం బీచ్ సమీపంలో బ్రూనో అనే కుక్కపై ముగ్గురు వ్యక్తులు అతి దారుణంగా దాడి చేసి, చంపిన ఘటన ఇటీవల వెలుగు చూసింది. ఆ కుక్కను కర్రలతో బాది, ఆపై చేపల గాలానికి వేలాడాదీసినట్లుగా వేలాడదీసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో జస్టిస్ ఫర్ బ్రూనో అనే పేరుతో హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖలు స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ సైతం ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా రష్మీ కూడా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేస్తూ.. ‘ఇలాంటి ఘటనలు వింటే మనుషులు, మానవత్వం అనే వాటిపైనే సిగ్గేస్తోంది. ఇలాంటివి చూసినప్పుడు కరోనా లాంటి మహమ్మారి ఇంకా రావడం సమంజసమే అనిపిస్తుంది. బ్రూనో ఏం పాపం చేసింది. మీకేం అన్యాయం చేసింది. అంత దారుణంగా చంపేశారు’ అంటూ రష్మీ తీవ్రంగా మండిపడింది. కాగా బ్రూనో అనే లాబోడర్ కుక్కను కర్రలతో బాది, ఆపై చేపల గాలానికి వేలాడాదీసినట్లుగా వేలాడదీసి హత్య చేశారు. ఈ ఘటనకు పాల్పడిన సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. ఆ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. -
హల్చల్ : కొంటెగా చూస్తున్న దివి.. కవ్విస్తోన్న రష్మీ
♦ ఫోజులతో కవ్విస్తోన్న యాంకర్ రష్మీ ♦ ఇంక వెయిట్ చేయలేనంటున్న రకుల్ ♦ తన పవర్ ఏంటో చూపించిన మంచు లక్ష్మీ ♦ ఏం చేయాలో తెలియడం లేదంట తమన్నాకి ♦ చీరకట్టులో నాయని పావని ♦ గిరగిర తిప్పమంటున్న హీనా ఖాన్ ♦ ఎంతో అందంగా ముస్తాబైన మాధురీ దీక్షిత్ ♦ రీల్స్తో అదరగొడుతున్న నిధి అగర్వాల్ ♦ బరువులు ఎత్తుతున్న పరిణితీ చోప్రా ♦ లేట్ నైట్ పోస్టును షేర్ చేసిన కోమల్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by DP (@dishaparmar) View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
అమలాపాల్ సొగసులు, షనయా అందాలు..వణికిపోతున్న హీనా
♦ వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న పూర్ణ ♦ సన్ఫ్లవర్ నేనే అంటున్న ఈషా రెబ్బ ♦ సన్ కిస్సింగ్ అంటున్న శివాత్మిక ♦ మంచులో వణికిపోతున్న హీనా ఖాన్ ♦ చూపులతో కవ్విస్తోన్న షనయా కపూర్ ♦ యోగా నేర్పుతానంటున్న శిల్పా శెట్టి ♦ గుడ్ల గూబల్ని చీరలో బంధించిన రష్మీ ♦ న్యూలుక్లో మతి పోగొడుతున్న అమలాపాల్ ♦ త్రోబ్యాక్ పిక్చర్ షేర్ చేసిన హన్సిక View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shamna Kasim | Poorna (@shamnakasim) View this post on Instagram A post shared by Shanaya Kapoor 🤎 (@shanayakapoor02) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
నాగబాబు అరుదైన ఫోటో.. ఆర్జీవీ ఫన్నీ వీడియో
మథర్స్డే సందర్భంగా అమ్మ, నాన్నతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసుకున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. ఈ ఫోటో చిరంజీవి, పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. ఓ ఫన్నీ వీడియోని షేర్ చేస్తూ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మథర్స్డే సందర్భంగా తల్లితో దిగిన ఫోటోలను షేర్ చేసుకుంది హీరోయిన్ లక్ష్మీరాయ్. నల్ల చీర అందాలతో రెచ్చగొడుతున్న యాంకర్ రష్మీ View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
కొంటె చూపుతో చంపేస్తున్న అనసూయ.. కవ్విస్తున్న రష్మి
కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే క్వారంటైన్లో ఉన్నానంటూ ధ్యానం చేస్తున్న ఫోటోని షేర్ చేసింది కంగానా రనౌత్. ప్రియమైన వారికి సేవ చేయడంలోనే ప్రేమ ఎక్కువ అంటున్న అరియానా గ్లోరీ తను పెంచుకుంటున్న కుక్కతో దిగిన ఫొటోని షేర్ చేసింది హీరోయిన్ శివాత్మిక. నటి ఈషా రెబ్బా ఈ ఫొటో తీసిందని తెలిపింది. కొంటె చూపులు, హాట్ ఫోటోలతో కుర్రకారుల మతులను పొగడుతుంది యాంకర్ అనసూయ బెడ్ రూమ్ వీడియోని షేర్ చేసిన లక్ష్మీరాయ్ వకీల్సాబ్ సినిమా చూడమని అందరికి రిక్వెస్ట్ చేస్తున్న యాంకర్ వర్షిణి View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Divi Vadthya (@divi.vadthya) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Iswarya Menon (@iswarya.menon) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Nandini Reddy (@nandureddyy) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
సోషల్ హల్చల్ : రష్మీ కొంటె చూపులు.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆర్జీవీ
కొన్ని విషయాలు ప్రయత్నించకుండా మీ హృదయాన్ని నింపుతాయంటూ ఒ అరుదైన వీడియోని అభిమానులతో పంచుకుంది యాంకర్ అనసూయ కొంటె చూపులతో చంపేస్తున్న యాంకర్ రష్మీ కలలు వాస్తవికత కంటే మెరుగ్గా ఉన్నప్పుడు ఇలా ఉంటుందటూ పార్క్లో నిద్రిస్తున్న ఫోటోని షేర్ చేసింది బ్యూటీ రాశిఖన్నా పాపకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలుతూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది హీరోయిన్ నజ్రీయా నజీమ్ హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లోని 8 సింహాలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఓ జాతియ చానల్లో వచ్చిన వీడియోని షేర్ చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు దర్శకుడు రామ్గోపాల్ వర్మ View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) ] View this post on Instagram A post shared by Y A S H ⭐️🌛🧿 (@yashikaaannand) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) -
సోషల్ హల్చల్: చంపేస్తున్న రష్మీ.. మైండ్ బ్లాక్ చేస్తున్న కాజల్
►రెడ్ ఫ్లేమింగ్ సారీలో అదిరిపోయిన రష్మీ.. ఓర చూపుతో యూత్కు నిద్రలేకుండా చేస్తుంది ► చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న కాజల్ ►శక్తి మనకు ఏమి ఇవ్వదు.. మనమే తీసుకోవాలంటున్న లక్ష్మిరాయ్ ►ఎడారిలో చక్కర్లు కొడుతున్నమెహ్రీన్ ►గొల్డెన్ అవర్ పిక్ అంటూ తన ఫోటోని ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేసిన హెబ్బా పటేల్ View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) Thank you @AlwaysRamCharan for hosting a great party ❤️❤️❤️ pic.twitter.com/jJf03cRMp0 — Sharwanand (@ImSharwanand) March 6, 2021 View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
టిక్టాక్ వీడియోపై రష్మి ఆగ్రహం
-
అలాంటి నిర్మాతలు అవసరం
‘‘శివరంజని’ టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. ఇప్పుడు వస్తోన్న హారర్ చిత్రాలకు భిన్నమైన కంటెంట్ ఈ సినిమాలో కనిపిస్తోంది. ఈ మూవీ మంచి విజయం సాధించాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. రష్మి గౌతమ్, నందు జంటగా నందినీరాయ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శివరంజని’. నాగ ప్రభాకరన్ దర్శకత్వంలో యూ అండ్ ఐ ఎంటరై్టన్మెంట్స్ బ్యానర్లో ఎ. పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్ననాయుడు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేసిన వినాయక్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి చిన్న చిత్రాలకు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. వీరికి మంచి విజయాలు వస్తే ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఇంకా ఎక్కువగా షైన్ అవుతాయి’’ అన్నారు. నాగ ప్రభాకరన్ మాట్లాడుతూ–‘‘హారర్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే అంశాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది. ట్రయాంగిల్ లవ్స్టోరీ మధ్య నడిచే హారర్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఊహించని కథ, కథనాలు ఆశ్చర్యపరుస్తాయి. ఈ చిత్రాన్ని జూన్ మొదటి వారంలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘శివరంజని’ తప్పకుండా నేటి ట్రెండ్ లో వస్తోన్న హారర్ చిత్రాల్లో భిన్నమైన సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను. మా బ్యానర్ లో మంచి కాన్సెప్ట్స్ ఉన్న చిత్రాలు ఈ యేడాది మరిన్ని రాబోతున్నాయి’’ అని చెప్పారు. -
రష్మీ ఫైట్ చేస్తే...
జై, రష్మీ గౌతమ్ జంటగా జానీ దర్శకత్వంలో యూ అండ్ ఐ సమర్పణలో ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన సినిమా ‘అంతకు మించి’. సతీష్, ఎ. పద్మనాభరెడ్డి, జై నిర్మించారు. భాను, కన్నా సహ నిర్మాతలు. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు ‘ఆర్ఎక్స్ 100’ మూవీ దర్శకుడు అజయ్ భూపతితో ఎనౌన్స్మెంట్ చేయించారు చిత్రబృందం. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లా డుతూ– ‘‘ట్రైలర్, రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. ఈ సినిమా నిర్మాత కమ్ హీరో జై చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘దర్శకుడు సుకుమార్గారు విడుదల చేసిన మా సినిమా ట్రైలర్కు మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. రష్మిగారు చాలా బాగా నటించారు. జై అనుభవం ఉన్న నటుడిలా యాక్ట్ చేశాడు’’ అన్నారు జానీ. ‘‘అంతకుమించి’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూశాక ఆడియన్స్కు అర్థం అవుతుంది’’ అన్నారు జై. ‘‘అందరి ఎఫర్ట్ ఈ ‘అంతకు మించి’ సినిమా. నిర్మాతల ముఖాల్లో నవ్వు కనబడితే తృప్తిగా ఉంటుంది. ఈ చిత్రం నిర్మాతల ముఖాల్లో ఆ నవ్వు చూశా. హీరో జైకి మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ఈ సినిమాలో నేను డూప్స్ లేకుండా స్టంట్స్ చేశా’’ అన్నారు రష్మీ గౌతమ్. అజయ్ ఘోష్, టిఎన్ఆర్, మధునందన్, హర్ష నటించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. -
‘దెయ్యాలున్నాయని నిరూపిస్తే 5కోట్లు’
జబర్దస్త్ యాంకర్ రష్మీ హీరోయిన్గా సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. జబర్తస్త్లో ఫేమస్ కాకముందు నుంచే సిల్వర్ స్క్రిన్పై చిన్న చిన్న పాత్రలు చేసిన రష్మి ‘గుంటూరు టాకీస్’ సినిమాలో నటించి మెప్పించారు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపును తీసుకురాలేదు. అయితే మళ్లీ రష్మి హీరోయిన్గా ‘అంతకు మించి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ను ఈరోజు (జూలై 9) విడుదల చేశారు. దెయ్యాలున్నాయని నిరూపిస్తే ఐదు కోట్లు ఇస్తారన్న ప్రకటన చూసిన హీరో.. ఆ ప్రయత్నంలో ఉండగా హీరోయిన్తో పరిచయం.. నిజంగా దెయ్యాలున్నాయా? ఆ హీరోకు ఎదురైన పరిస్థితులు ఏంటి అన్న ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్ను కట్ చేశారు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు జానీదర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. -
‘అంతకుమించి’ విజయం సాధిస్తుంది
తూర్పుగోదావరి, కడియం : అంతకుమించి.. సినిమా ఘన విజయం సాధిస్తుందని, వచ్చేనెలలో విడుదలకు సిద్ధమైందని హీరో సతీష్ జై తెలిపారు. సంక్రాంతి వేడుకలకు స్వగ్రామమైన కడియం మండలం దామిరెడ్డిపల్లికి విచ్చేసిన సతీష్, ఆదివారం పల్ల వెంకన్న నర్సరీలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. రేష్మి కథానాయికగా ఈ చిత్రంలో నటిస్తోందని, రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కిందని వివరించారు. జానీ దర్శకత్వంలో సునీల్కృష్ణ అద్భుతమైన సంగీతాన్నందించారన్నారు. బాలారెడ్డి కెమెరామెన్గా ఉన్న ఈ సినిమాలో సూర్య, మధునందన్, అజయ్ఘోష్, రవిప్రకాష్ ఇతర తారాగణమన్నారు. గతంలో చార్మి హీరోయిన్గా విడుదలైన రొమాన్స్ విత్ ఫైనాన్స్ సినిమాలో కూడా సతీష్ హీరోగా నటించారు. బాల్యస్నేహితులు, బంధువుల మధ్య పచ్చని వాతావరణంలో ఈ సంక్రాంతి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. సమావేశంలో ఐఎన్ఏ అధ్యక్షులు పల్ల సుబ్రహ్మణ్యం, నర్సరీ రైతులు సత్తిబాబు పాల్గొన్నారు. -
సంసారం.. సేమియా ఉప్మా
‘‘యామిరిక్క భయమేన్’ తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని రెండేళ్ల క్రితం నా మనసులో అనుకున్నా. రీమేక్ హక్కులు ‘బన్నీ’ వాసుగారి వద్ద ఉన్నాయని తెలిసి, నేను కామ్ అయిపోయా. అయితే, ఆ సినిమా చివరకు నా దగ్గరకే వచ్చింది’’ అని హీరో ఆది అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా యాంకర్, నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’. వి4 క్రియేషన్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆది పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు. ► గతేడాది ప్రభాకర్గారిని కలిస్తే ఇరవై నిమిషాలు ‘నెక్ట్స్ నువ్వే’ కథ చెప్పారు. ‘యామిరిక్క భయమేన్’ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయడంతో బాగా నచ్చింది. ప్రభాకర్గారు ఏంటో నాకు తెలుసు. బాగా డైరెక్ట్ చేస్తారని సినిమా చేయడానికి అంగీకరించా. ► గీతా ఆర్ట్స్ బేనర్ ఈ సినిమా నిర్మిస్తుందని ప్రభాకర్గారు చెప్పగానే ఎగ్జయిటింగ్గా అనిపించింది. అంతా ఓకే అని ‘బన్నీ’ వాసుగారితో మాట్లాడిన తర్వాత జ్ఞానవేల్రాజాగారు, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ కూడా నిర్మాణంలో భాగమయ్యారు. క్యారెక్టరైజేషన్స్, కథ, మంచి నిర్మాతలు ఉండటంతో మరో ఆలోచనకు అవకాశం కూడా ఇవ్వలేదు. సింగిల్ షెడ్యూల్లో.. 36 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. ► సినిమాలో నా పాత్ర పేరు కిరణ్. సీరియల్స్ తీస్తుంటాను. రాజమౌళి అంత పేరు తెచ్చుకోవాలనే కోరిక. ‘సంసారం.. సేమియా ఉప్మా’ అనే సీరియల్ తీస్తుంటాడు. నిర్మాతగా ఓ సీరియల్ తీసి, అప్పుల పాలవుతాడు. ఆ అప్పుల నుంచి తప్పించుకోవడానికి రిసార్ట్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ హాస్యంతో సాగే ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఇది. ► ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’లో బ్రహ్మాజీగారి పాత్ర చూసి, నేనూ ఈయనతో ఓ సినిమా చేస్తే బావుంటుందనుకున్నా. ‘నెక్ట్స్ నువ్వే’తో లక్కీగా ఆయనతో పనిచేసే అవకాశం కలిగింది. ► జ్ఞానవేల్ రాజాగారి స్టూడియో గ్రీన్ బ్యానర్లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న మూడు సినిమాలు చేయబోతున్నా. అలాగే, జ్ఞానవేల్ రాజాగారు తెలుగులో చేసే స్ట్రయిట్ మూవీలో కూడా నటిస్తున్నా. -
అల్లు అర్జున్ రికార్డ్ బ్రేక్ చేసిన రష్మీ
-
అల్లు అర్జున్ రికార్డ్ బ్రేక్ చేసిన రష్మీ
స్టార్ హీరో అల్లు అర్జున్ సాధించిన ఓ రికార్డ్ను హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ బ్రేక్ చేసింది. ఇటీవల విడుదలైన గుంటూరు టాకీస్ సినిమాతో రష్మీ, ఈ ఫీట్ సాధించింది. ఈ సినిమాలో హాట్ హాట్ సీన్స్తో అలరించిన రష్మీ, అదే రేంజ్లో ఓ పాట కూడా చేసింది. సిద్ధూ అనే కొత్త కుర్రాడితో కలిసి రష్మీ చేసిన రొమాన్స్ సినిమా సక్సెస్లో కీ రోల్ ప్లే చేసింది. వెండితెర మీదే కాదు.. యూట్యూబ్లో కూడా ఈ పాట సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గతంలో పాటల విషయంలో యూట్యూబ్లో అత్యధిక మంది వీక్షించిన రికార్డ్ అల్లు అర్జున్ పేరిట ఉండేది. అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన రేసుగుర్రం సినిమాలోని సినిమా చూపిస్త మామ పాటను ఇప్పటి వరకు కోటీ 90 లక్షల మంది యూట్యూబ్లో చూశారు. అయితే బన్నీ రికార్డ్ను బ్రేక్ చేస్తూ రష్మీ నటించిన హాట్కు రెండు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అది కూడా కేవలం మూడు నెలల కాలంలోనే కావటం మరో విశేషం. -
రేష్మీగౌతమ్ సరసన నటిస్తున్న విలన్
లోఫర్ సినిమాలో విలన్గా చేసిన చరణ్దీప్ గుర్తున్నాడా? ఇంతకుముందు జిల్లాలో కూడా చేసిన ఇతడికి ప్రస్తుతం మంచి డిమాండు కనిపిస్తోంది. ఒకేసారి ఏకంగా ఆరు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఒక తెలుగు సినిమాలో మాత్రం పాజిటివ్ పాత్ర చేస్తూ.. రేష్మీగౌతమ్ సరసన కూడా నటిస్తున్నాడు. ఈ సంవత్సరం తనకు చాలా బిజీగా ఉందని, అయితే విజయాలు కూడా అలాగే వస్తున్నాయని చరణ్ దీప్ అంటున్నాడు. విశాల్ చేస్తున్న కత్తి సందై, సునీల్ హీరోగా వస్తున్న ఈడు గోల్డ్ ఎహ, ఇంకా వీరా, శరబ, నాను మత్తు వరలక్ష్మి, అంతమ్, మొట్ట శివ కెట్ట శివ.. వీటన్నింటిలోనూ చరణ్దీపే విలన్ పాత్రలు పోషిస్తున్నాడు. వీటన్నింటిలో ఈడు గోల్డ్ ఎహ సినిమాలో పాత్ర చాలా బాగుంటుందని, అందులో తండ్రికి బాగా దగ్గరగా ఉండే ఎమోషనల్ విలన్గా చేస్తున్నానని అన్నాడు. ఇక శరభ సినిమాలో అయితే.. ఇంతకుముందు అరుంధతిలో సోనుసూద్ చేసిన తరహా పాత్ర చేస్తున్నాడట. ఇది సోషియో ఫాంటసీ సినిమా అని, ఈ పాత్ర కోసం తాను పూర్తిగా మేకోవర్ చేయాల్సి వచ్చిందని అన్నాడు. కేవలం మేకప్ కోసమే రోజూ మూడుగంటలు పట్టిందని, ఇది తన కెరీర్లోనే చాలా ఛాలెంజింగ్ రోల్ అని తెలిపాడు. ఇక తెలుగులో వస్తున్న థ్రిల్లర్ మూవీ 'అంతం'లో వెరైటీగా పాజిటివ్ పాత్రలో చేస్తున్నాడు. ప్రతిసారీ విలన్ పాత్రల్లో కనపడే తనను పాజిటివ్ పాత్రలో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుమానంగానే ఉందని చెప్పాడు. ఈ సినిమాలో అతడు రేష్మి గౌతమ్ సరసన నటిస్తున్నాడు. -
ఐ లవ్ యు చెప్పలేదు!
బుల్లితెర ప్రేక్షకులకు రేష్మీ గౌతమ్ సుపరిచితురాలే. అడపాదడపా సినిమాలు కూడా చేస్తూ, తన ప్రతిభ నిరూపించుకుంటున్నారామె. తెలుగులో చకాచకా మాట్లాడే రేష్మి ఒరిస్సా అమ్మాయి. యాంకర్గా రాణించాలని పట్టుదలగా తెలుగు నేర్చుకున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆమె నటించిన ‘గుంటూరు టాకీస్’ మార్చి 4న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రేష్మి చెప్పిన ముచ్చట్లు... ♦ ‘ప్రస్థానం’లో సిస్టర్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత అదే తరహా పాత్రలే రావడంతో, అంగీకరించలేదు. నటిగా నాకు నేను మహరాణి అని నా ఫీలింగ్. ఏ పాత్ర పడితే అది చేసి, నాలోని మహరాణిని తగ్గించుకోలేను. ప్రవీణ్ సత్తారు ‘గుంటూరు టాకీస్’కి అడిగినప్పుడు హ్యాపీగా ఒప్పుకున్నాను. ఎందుకంటే దర్శకుడిగా ఆయన స్టామినా ఏమిటో నాకు తెలుసు. ఈ చిత్రంలో నేను పొగరుబోతు పల్లెటూరి అమ్మాయిగా నటించాను. తక్కువ మేకప్, ఎక్కువ నటనకు అవకాశం ఉన్న పాత్ర ఇది. ♦ ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్లో కూడా నటించాను. పరిచయం లేని వ్యక్తులతో అలాంటి పాట చేయడం కష్టం. అందుకే, ఈ పాటను చివర్లో తీశారు. ఈలోపు నేను, హీరో సిద్ధు ఫ్రెండ్స్ అయిపోయాం. ఆ రొమాంటిక్ సాంగ్ బాగా రావడానికి కారణం అదే. నాకు ఇలాంటి పాటలు చేయడానికి అభ్యంతరం లేదు. నా తదుపరి చిత్రం ‘తను వచ్చెనంట’. అందులోనూ మంచి పాత్ర చేస్తున్నా. ♦ చిన్నితెర తారలంటే చిన్నచూపు లేదని నా ఉద్దేశం. నిహారిక (నటుడు నాగబాబు కుమార్తె) సినిమా చేస్తోంది. అనసూయ కూడా సినిమాలు చేస్తూ, మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రేమ, పెళ్లి గురించి నేను ఇప్పుడు ఆలోచించడం లేదు. ♦ నేను కొంచెం టామ్బాయ్ టైప్. అందుకే ‘ఐ లవ్ యు’ చెప్పడానికి అబ్బాయిలు సాహసించరు. నాకు బాయ్ఫ్రెండ్స్ లేరు. తమిళ హీరో సూర్య అంటే ఇష్టం. వేరే ఎవరి మీదా క్రష్ లాంటివి ఏవీ లేవు.