Twitter Video
-
సిగరేట్ పీక ఇష్టానుసారంగా పడేస్తే ఏం జరుగుతుంది?
-
వైరల్ వీడియో: అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మజాకా?
-
Viral Video: భళీ..భళీరా..భళీ
-
Viral Video: ఉడుత పళ్లకు ఇంత ట్రీట్మెంటా?
-
'నేను ఆత్మహత్య చేసుకోను'.. ఫార్మా కంపెనీపై ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను హరించింది. ప్రపంచం మొత్తం భయం గుప్పెట్లో ఇరుక్కున్న సమయంలో అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్స్ తయారుచేసి అందించడం మొదలుపెట్టాయి. ఇలా వ్యాక్సిన్స్ తయారు చేసిన కంపెనీల జాబితాలో ఒకటి ఫార్మా దిగ్గజం 'ఫైజర్'.కరోనా రక్కసి నుంచి రతప్పించుకోవడానికి ఉపయోగించిన వ్యాక్సిన్స్.. ఆ తరువాత అనేక దుష్ప్రభావాలను చూపించింది. దీంతో చాలామంది కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవల ఫైజర్ ఫార్మా కంపెనీలో పనిచేసే మహిళ 'మెలిస్సా మెక్టీ'.. ఆ కంపెనీ గురించి సంచనల విషయాలు బయటపెట్టింది.అమెరికాకు చెందిన ఫైజర్ ఫార్మా కంపెనీ ప్రపంచంలోని దాదాపు 150 కంటే ఎక్కువ దేశాలకు తన వ్యాక్సిన్ సరఫరా చేసింది. ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి పక్కన పెడితే.. అందులో మానవ పిండం కణజాలం-ఉత్పన్నమైన సెల్ లైన్లను ఉపయోగించినట్లు ఆరోపిస్తూ కంపెనీ ఈమెయిల్లను మెలిస్సా మెక్టీ లీక్ చేశారు.మెలిస్సా మెక్టీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో తాను ఫైజర్ విజిల్బ్లోయర్ని అని పేర్కొంది. కంపెనీలో సుమారు పదేళ్లు పని చేసినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో లీక్ చేస్తూ.. తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యం లేదని, తనకు భర్త, కొడుకు ఉన్నట్లు పేర్కొంది. తన కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేస్తూ.. తన ప్రాణానికి హాని కలిగితే అది, కంపెనీ పనే అంటూ వెల్లడించింది.గతంలో 737 మ్యాక్స్ బోయింగ్ విమానంలో లోపాలను గురించి వెల్లడించిన వ్యక్తి, కొన్ని రోజుల తరువాత ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి నా ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగితే అది కంపెనీ పన్నిన కుట్ర అని మెలిస్సా మెక్టీ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.I AM A PFIZER WHISTLEBLOWERTHE ONLY ONE ACTUALLY EMPLOYED AS A LONG TERM PFIZER EMPLOYEEI AM TIRED.I am tired of feeling like an imposter.I am tired of feeling like I have no hope. I am tired of fighting, debating, posting, researching.. But I am NOT suicidal. I have a… pic.twitter.com/NcSy9R2Hho— Melissa McAtee (@MelissaMcAtee92) May 8, 2024 -
Viral Video: తెలుసుకోకుండా ఎక్కితే అలాగే ఉంటుంది మరి
-
Viral Video: ఆడుదామా.. ఆట.?
-
Viral Video: అష్టాచమ్మా ఆడుతుంటే పామే వచ్చింది
-
కత్తిరిస్తేనే.. అందం.!
-
శభాష్.. నిజంగా గొప్ప మహిళ.!
-
ఆ మొసలిని ఎలా పట్టేశాడంటే..?
-
మంటలు ఆర్పడంలోనూ కొత్త టెక్నాలజీ.!
-
అసలు స్టైల్ ఎలా కొనసాగిందంటే..
-
నవ్వు తెప్పిస్తున్న'ఆనంద్ మహీంద్రా' ఎక్స్(ట్విటర్) వీడియో
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ.. ఆసక్తికరమైన చాలా విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా తన ట్విటర్ ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక ఎలుగుబంటి తనను తాను అద్దంలో చూసుకుని ఒక్కసారిగా కంగారుపడిపోయింది. వెంటనే దాని ముందు తనలాంటిదే ఇంకొకటుందని అద్దం వెనుకకు వెళ్లి చూసింది. అక్కడ కనిపించకపోయేసరికి అద్దాన్ని పట్టుకుని బలంగా కిందకు లాగింది. ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కడుపుబ్బా నవ్వుకుంటుంటారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ ఆదివారాల్లో మరీ ఉదయాన్నే లేచినపుడు తన రియాక్షన్ కూడా ఇలానే ఉంటుందని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. That’s a bear startled by looking into a mirror for the first time. Frankly that’s my reaction to my reflection every time I get up too early on a sunday morning…. pic.twitter.com/TKm3WUWVGD — anand mahindra (@anandmahindra) November 5, 2023 -
ఇదిగో సారూ... నా మేక టికెటు
గ్రామీణ ప్రాంతాల్లో పెంపుడు జంతువులను కుటుంబసభ్యులుగా చూసుకుంటారు. పేర్లు పెట్టి ప్రేమగా పిలుచుకుంటారు. ఛత్తీస్గఢ్కు చెందిన ఒక మహిళ మేకను పెంచుకుంటుంది. ఒకరోజు ఆమె వేరే ఊరికి పోవాల్సి వచ్చింది. మేకను ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక తనతో పాటు తీసుకెళ్లింది. విశేషం ఏమిటంటే మేకకు కూడా ట్రైన్ టికెట్ తీసుకుంది. ఐఏఎస్ అధికారి అవినాష్ శరణ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది. ‘తన మేకకు కూడా టికెట్ తీసుకున్న విషయాన్ని టీటీయితో ఎంత గర్వంగా చెబుతుందో చూడండి’ అని రాశారు అవినాష్. ఇక వీడియో క్లిప్ విషయానికి వస్తే... టికెట్ చూపించమని ఆమెను టీటీయి అడుగుతాడు. ‘ఇదిగో’ అంటూ చూపిస్తుంది. ‘నీ సంగతి సరే, మరి మేకకు టికెట్ తీసుకున్నావా?’ అని సరదాగా అడుగుతాడు టీటీయి. ‘అమ్మో...తీసుకోకుండా ఎలా ఉంటాను. ఇదిగో టిక్కెట్టు’ అని చూపిస్తుంది. ‘నేను తరచుగా రైల్లో ప్రయాణిస్తుంటాను. టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణించి టీటీయికి దొరికి పోయేవారిని చాలామందిని చూస్తుంటాను. వారిని గుర్తు తెచ్చుకున్నప్పుడు ఈమె చాలా గొప్పగా అనిపిస్తుంది’ అని ఒక యూజర్ స్పందించాడు. -
విండోస్ బర్త్డే.. బిల్ గేట్స్ స్పెషల్ గిఫ్ట్ ఇదే!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' (Bill Gates) ఇటీవల తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ బిల్ గేట్స్ ఈ వీడియో ఎందుకు షేర్ చేశారు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో కొనసాగుతున్నామన్న విషయం అందరికి తెలుసు. అయితే కంప్యూటర్ అనగానే ముందుగా అందరికి విండోస్ గుర్తుకు వస్తాయి. ఆధునిక కాలంలో ఎన్ని ఓఎస్లు పుట్టుకొచ్చిన ఒకప్పటి విండోస్95 మాత్రం ఇప్పటికే ప్రత్యేకమే. దీనిని ప్రారంభించి ఇప్పటికి 28 సంవత్సరాలు పూర్తయినట్లు సమాచారం. ఇదీ చదవండి: చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఇలాంటి మోడల్ ఇప్పటి వరకు చూసుండరు..! విండోస్95 విడుదలైన సుమారు మూడు దశాబ్దాలు కావొస్తున్న సందర్భంగా బిల్ గేట్స్ దానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ... తన పాత జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఇందులో బిల్ గేట్స్ డ్యాన్స్ వేయడం చూడవచ్చు. మైక్రోసాఫ్ట్ మొదటి సారి 1995 ఆగష్టు 24న విండోస్95ను 32 బిట్ సిస్టంతో విడుదల చేసింది. ఆ తరువాత కాలంలో ఇందులో చాలా మార్పులు వచ్చాయి. Some memories stick with you forever. Others follow you around the internet for 28 years. Happy birthday, @Windows. pic.twitter.com/CUqLN2fqlW — Bill Gates (@BillGates) August 24, 2023 -
మానవాద్భుత సృష్టి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు!
Anand Mahindra Twitter Video: ప్రముఖ పారిశ్రామిక వేత్త & మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన మనసును దోచిన ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక వీడియో ట్విటర్ వేదికగా షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కారు రయ్ అంటూ వచ్చి, కొన్ని క్షణాల్లోనే రోబోగా మారిన సందర్భాలు చాలానే చూసి ఉంటారు. అయితే నిజ జీవితం ఇలాంటి సన్నివేశం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారు బీఎండబ్ల్యూ ఒక రోబో మాదిరిగా మారింది. టర్కీ దేశానికీ చెందిన కంపెనీ 2016లో ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రాను ఎంతో ఫిదా చేసింది. వీడియో షేర్ చేస్తూ.. టర్కిష్ R&D కంపెనీ అభివృద్ధి చేసి ప్రదర్శించిన 'ట్రాన్స్ఫార్మర్', మన ఆర్ అండ్ డీలో కూడా ఇలాంటి ఫన్ ఉండాలంటూ మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీ ప్రెసిడెంట్ 'వేలు మహీంద్రా'ను ట్యాగ్ చేశారు. ఇదీ చదవండి: ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోని లక్షల సంఖ్యలో వీక్షించగా.. వేలమంది తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీదే ఇలాంటి ఉత్పత్తుల మీద కూడా ద్రుష్టి పెడితే బాగుంటుందని ఆనంద్ మహీంద్రా పరోక్షంగా వెల్లడించినట్లు స్పష్టమవుతోంది. A real-life ‘transformer’ developed & showcased by a Turkish R&D company. We should be having such fun at our R&D too! @Velu_Mahindra ? pic.twitter.com/Ru1uK01RaA — anand mahindra (@anandmahindra) August 7, 2023 -
ఇదేం మ్యాజిక్ రా బాబు
-
ఈ ప్రేమ అనిర్వచనీయం
-
బుజ్జి పిట్ట జీవితంలో ఇంజినీరింగ్ + ఎమోషన్
-
వైరల్ వీడియో: ఇది కదా.. జపాన్ మెట్రో ట్రైన్ బ్యూటీ
-
వైరల్ వీడియో: సంగీతం అంటే ఈ పిల్లి చెవి కోసుకుంటుంది
-
ఇలాంటి ట్రైపాడ్ చేపను ఎప్పుడయినా చూశారా?
-
ఇదేం డాన్స్ రా బాబు.. రోబోలు కూడా ఆశ్చర్యపోతాయి
-
పెంచుకున్న సింహం పిల్ల.. ఇల్లు వదిలి పారిపోతే ఎలా?
-
కొండ ప్రాంతాల్లో జర్నీ ఎందుకు డేంజర్ అంటే?
-
రంగులతో ఎంత మాయో.?
-
ఇదిరా డాన్స్ అంటే
-
వీడికి నోబెల్ ఇవ్వాల్సిందే
-
ఇదేం మేఘంరా బాబు, ఇక్కడ మాత్రమే వర్షమా?
-
ఇలా షార్క్ లు వెళ్లడం ఎప్పుడైనా చూశారా?
-
చిరుజల్లుల్లో చిన్నారి.. నెట్టింట్లో వైరల్ వీడియో!
Anand Mahindra Twitter Video: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) గురించి అందరికి తెలుసు. ఈయన తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ.. అప్పుడప్పుడు కొంతమంది ప్రశ్నలకు రిప్లై ఇస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ఒక వీడియో తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసాడు. ఆరు సెకన్ల వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఋతుపవనాలు మొదలయ్యాయి, ఇప్పటికే భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భానుడి భగభగలకు అల్లాడిపోయిన జనం ఇప్పుడు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ చిన్నారి చిరు జల్లులలో తడుస్తూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తోంది. ఈ సంఘటన ముంబైలో జరిగినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: అదరగొట్టిన 'నెక్సాన్ ఈవీ'.. టాటా ఆంటే మినిమమ్ ఉంటది!) ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొంత మంది తమ కామెంట్లను కూడా షేర్ చేశారు. వర్షాకాలంలో ముంబై ఒక అట స్థలంగా మారుతుందని, చిన్న నాటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొచ్చాయని రకరాలుగా కామెంట్స్ చేస్తున్నారు. That just about sums up how it feels to come home to Mumbai to see that the monsoon has finally arrived… (the inner child in every Indian will never tire of finding joy in the first showers…) pic.twitter.com/0TaBHfAy3v — anand mahindra (@anandmahindra) June 27, 2023 -
నాకు గానీ.. దొరికితే..
-
పైకి వెళ్లిన తర్వాత కరెంటు పోతే..
-
విద్యార్థులకు రూ. 20కోట్లు నగదు బహుమతి.. వైరల్ అవుతున్న వీడియో
Robert Hale: అమెరికాకు చెందిన బిలినియర్ 'రాబర్ట్ హేల్స్' 2500 మంది విద్యార్థులకు వారి గ్రాడ్యుయేషన్ రోజున ఒక్కరికి 1000 డాలర్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 20 కోట్లకంటే ఎక్కువే. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. 'రాబర్ట్ హేల్స్' అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరు మాత్రమే కాదు, గ్రానైట్ టెలీకమ్యూనికేషన్స్ కో-ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఐదు బిలియన్ డాలర్స్ సంపద కలిగి ఉన్న ఈయన రూ. 20 కోట్లు ఇవ్వడం పెద్ద గొప్ప కాకపోవచ్చు, కానీ 2500 మంది విద్యార్థులకు ఇవ్వడం చాలా గొప్ప విషయం అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రాబర్ట్ హేల్స్ యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్లో విద్యార్థులకు ఈ నగదు బహుమతి అందించారు. 2023 యూమాస్ బోస్టన్ అండర్ గ్రాడ్యుయేట్ క్లాస్ విద్యార్థులు ఆయన పంపిణీ చేసిన గిఫ్ట్స్ క్యూలైన్లో నిలబడి తీసుకున్నారు. అయితే వారికి రెండు ఎన్వలప్ కవర్లను అందించారు. ఒక కవర్ మీద గిఫ్ట్ అని 500 డాలర్స్ ఉన్నాయి. మరో కవర్ మీద గివ్ అని 500 డాలర్స్ ఉంచారు. అంటే తీసుకోవడంలో కంటే ఇవ్వడంలో ఎక్కువ ఆనందం పొందండని తెలిపారు. ఈ కార్యక్రమం షేరింగ్, కేరింగ్, గివింగ్ ప్రాముఖ్యతలను గురించి తెలియజేస్తుంది. (ఇదీ చదవండి: అవమానానికి గుణపాఠం.. తలపాగా రంగుకు తగ్గ రోల్స్ రాయిస్ కొన్న 'రూబిన్ సింగ్') ఈ విధంగా డబ్బులు పంచడం ఇదే మొదటి సారి కాదు, గతంలో కూడా ఇలాంటివి చాలానే చేశారు. 2022లో రాక్స్బరీ కమ్యూనిటీ కళాశాలలో విద్యార్థులకు ఇలాంటి నగదు బహుమతి ఇచ్చారు. ఎదుటి వారికి ఇచ్చే గుణాన్ని విద్యార్ధి దశ నుంచి అలవాటు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల విద్యార్థులకు నగదు బహుమతి అందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. At @UMassBoston commencement, billionaire commencement speaker Robert Hale just told 2,500 stunned graduates he is giving them each $1,000 — half to keep, he said, and half to give. pic.twitter.com/oCq3XThdoE — sonel cutler (@cutler_sonel) May 25, 2023 -
జీవితంలో ఎదగాలంటే? ఓయో ఫౌండర్ 'రితేశ్ అగర్వాల్' మాటల్లో..
'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు' అన్న మాటలు అక్షర సత్యం. అయితే జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలంటే తప్పకుండా కొంత మంది అనుభవాలు చాలా అవసరం. అవి తప్పకుండా మనిషిలో మంచి స్ఫూర్తిని నింపుతాయి. దీనికి నిదర్శనం మా అమ్మ చెప్పిన మాటలు అంటూ ఓయో సంస్థ సీఈఓ 'రితేశ్ అగర్వాల్' ఇటీవల వెల్లడించారు. ఇటీవల ఐఐటీ నాగ్పూర్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో కూడా ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో నా అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలను విద్యార్థులతో పంచుకునే అవకాశం ఇప్పుడు దక్కిందని ''మీరు గొప్పస్థాయికి చేరుకునే క్రమంలో, ఉన్నత శిఖరాలను అధిరోహించే మార్గంలో మీరు మీ మూలాలు ఎప్పటికీ మర్చిపోవద్దని, జీవితంలో ఎంత పైకి ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే మాటను మా అమ్మ దగ్గర విన్నానని'' చెప్పాడు. మీరు ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ, ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారనే సంగతి మర్చిపోకూడదని అన్నారు. జీవితంలో గొప్ప వ్యాపారాలను సాధించాలనే తపనను విడనాడకుండా ఉన్న మాదిరిగానే మీ మూలాలను ఎప్పటికి విడిచిపెట్టకూడదన్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది మీ మాటలతో ఏకీభవిస్తున్నామని.. మీ కథ అందరికీ ఆదర్శమని కామెంట్స్ పెటుతున్నారు. (ఇదీ చదవండి: వైద్య వృత్తిలో వెయ్యికోట్లకంటే ఎక్కువ సంపాదిస్తున్న డాక్టర్ - ఈమె) సుమారు రూ. 7,253 కోట్లకు అధిపతి అయిన ఓయో ఫౌండర్ రితేశ్ ఒడిశాలోని రాయ్గఢ్లో జన్మించాడు. కేవలం 19 సంవత్సరాల వయసులోనే హోటల్ వసతి కల్పించే ఓయో రూమ్స్ ప్రారభించి అతి తక్కువ కాలంలోనే విజయవంతమయ్యాడు. ప్రస్తుతం 'ఓయో'కున్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “Jo ped sabse bade hote hain, woh sabse zyada jhuke huye hote hain.” (The more successful you become in life, the more rooted you should be.) I recently got the opportunity to share some of my stories, experiences and lessons with the amazing students of @IIMNagpurIndia. This… pic.twitter.com/Dhs6BsD5Y7 — Ritesh Agarwal (@riteshagar) April 18, 2023 తక్కువ వ్యవధిలోనే భారతదేశంలో బిలియనీర్గా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన రితేశ్ అగర్వాల్ ఓయో సంస్థను 800 నరగరాలకు పైగా విస్తరించాడు. అంతే కాకుండా ఇప్పుడు ఆయన ఈ సంస్థను ఇతర దేశాలలో కూడా విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లు. -
48 గంటల్లోనే హైవే కింద సొరంగం నిర్మాణం
-
పరిస్థితి ఇంత దారుణమా!.. చలికి ఏకంగా బట్టలే గడ్డకట్టిపోయాయి
-
నడి సముద్రంలో ఆటలు.. జాగ్రత్త బ్రో.. కొంచెం చూసుకోండి!
-
హేయ్ నా దారికే అడ్డొస్తావా.. పక్కకు జరుగు.. చూడటానికి ఎంత ముద్దుగుందో!
-
ప్లీజ్ మమ్మీ నాకు ఈ డ్రెస్ వద్దు..వైరలవుతోన్న క్యూట్ వీడియో
-
వైరల్ వీడియో: ఎవడ్రా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావ్!
-
లగ్జరీ బైక్పై హీరోయిన్ సందడి, లుక్స్లో ఎక్కడా తగ్గేదెలే!
గత నెలలో టూ వీలర్ లైసెన్స్ టెస్టుకు హాజరై వార్తల్లో నిలిచిన మంజు వారియర్, తాజాగా రూ. 21 లక్షల బైక్ కొనుగోలు చేసి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అయ్యాయి. తునివు సినిమాలో అజిత్ సరసన నటించిన ఈ మలయాళీ భామ ఆయన స్ఫూర్తితోనే ఖరీదైన 'బిఎండబ్ల్యు ఆర్ 1250 జిఎస్' బైక్ కొనుకోలు చేసింది. ఈ విషయాన్ని మంజు వారియర్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఇందులో బైక్ డెలివరీ తీసుకోవడం, రైడింగ్ చేయడం వంటి దృష్ట్యాలు చూడవచ్చు. బిఎండబ్ల్యు ఆర్ 1250 జిఎస్ బైక్ భారతీయ మార్కెట్లో లభిస్తున్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఒకటి. అజిత్ వంటి సెలబ్రిటీలు ఈ బైక్ కొనుగోలు చేశారు. బహుశా ఇంతటి ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన మొదటి సినీ నటి మంజు వారియర్ కావచ్చు. ఇప్పటికే ఈమె వద్ద ల్యాండ్ రోవర్, మారుతి బాలెనొ కార్లతో పాటు మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు కూడా ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు రైడింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఈ బైక్స్ రూపొందించబడ్డాయి. ఈ బైక్ ట్విన్-సిలిండర్ 1254సిసి ఇంజన్ 134 బిహెచ్పి పవర్ 143 ఎన్ఎమ్ టార్క్ని జనరేట్ చేస్తుంది. ఇది 20 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జతచేయబడి ఉంటుంది. డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ పరంగా ఈ బైక్ తనకు తానే సాటిగా ఉంటుంది. A tiny step of courage is always a good place ❤️ P.S : Got to go a looooong way before I become a good rider, so if you see me fumbling on the roads, please be patient with me 😊🙏 Thank you for being an inspiration to many like me #AK #AjithKumar sir ❤️🙏#bmw #gs1250 #bmwkochi pic.twitter.com/XoiB9vZUVO — Manju Warrier (@ManjuWarrier4) February 17, 2023 -
భాయ్ సాహెబ్ ప్రజల గోడు పట్టదా.. తేజస్వీపై ప్రశాంత్ కిషోర్ సెటైర్లు!
బీహార్ రాజకీయాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్పై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. భాయ్ సాహెబ్కు ప్రజల గోడు వినే సమయం కూడా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసి నితీశ్ కుమార్ సర్కార్ను టార్గెట్ చేశారు. వివరాల ప్రకారం.. బీహార్లోని రాఘోపూర్ ప్రజలు తమ ప్రాంతానికి రోడ్డు నిర్మాణం చేయాలని నిరసనలకు దిగారు. తమ నివాస ప్రాంతాల నుంచి ప్రధాన రహదారి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. కాగా, తమ గ్రామం మీదుగా డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వెళ్తున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు తమ గోడు తెలిపేందుకు రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో తేజస్వీ కాన్వాయ్కి లైన్ క్లియర్ చేసే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డుపై నిరసనలు తెలుపుతున్న గ్రామస్తులను బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దీంతో, తేజస్వీ యాదవ్కు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో తన వాహనాన్ని ఆపిన తేజ్వసీ.. వారితో కొద్దిసేపు మాట్లాడారు. కానీ, రోడ్డు నిర్మాణం గురించి ఎలాంటి హామీ ఇవ్వకుండానే వెళ్లిపోయారు అంటూ ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ చేశారు. మరోవైపు.. గ్రామస్తుల నిరసనలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు నిర్మాణం కోసం రాఘోపూర్ ప్రజలు గత 30 ఏళ్లుగా పోరాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వారికి రోడ్డు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా స్థానికులు మీడియాతో మాట్లాడుతూ.. మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో పిల్లలు స్కూల్స్కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురద, వరద నీరు నిండిన రోడ్డు మీదుగా బడికి వెళ్లాల్సి వస్తోందన్నారుఉ. రోడ్డు విషయంపై మేమంతా స్థానిక నేతలకు ఎన్నో సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాము. కానీ, ఫలితం మాత్రం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. बिहार के CM के बाद अब उनके Deputy की बारी। महोदय के अपने क्षेत्र राघोपुर में पिछले 34 वर्षों से सड़क नहीं बनने से नाराज़ लोग उनके क़ाफ़िले के सामने सड़कों पर लेट गए! काम की बात तो छोड़ दीजिए, भाई साहेब ने गाड़ी से उतर कर लोगों से मिलना तक ज़रूरी नहीं समझा। pic.twitter.com/eyVmlprcHV — Prashant Kishor (@PrashantKishor) January 26, 2023 -
విమానంలో అందరిముందే ప్రియురాలికి లవ్ ప్రపోజ్
-
పూనకం వచ్చినట్లుగా పూజారి మాస్ డ్యాన్స్
-
ఆందోళనతో బాధపడుతున్న కూతురు కోసం ఆ తల్లి ఏం చేసిందో తెలుసా!
-
వైరల్ వీడియో: పెళ్లిలో వధువు చర్య.. గర్వంగా ఆ తండ్రి..
-
విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు.. చేయి దించి మాట్లాడంటూ..
-
వైరల్ వీడియో: కోబ్రాకే గురిపెట్టి.. పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్పులు ఆ తర్వాత..
-
బటర్ఫ్లై.. భలేగా
-
కర్మ సిద్ధాంతం అంటే ఇదేనేమో!
-
నా కారునే కొడతావా అంటూ..
-
అరరె.. అలా ఎలా చేశాడబ్బా? మీరూ ఓ లుక్కేయండి
-
ఫుట్బాల్ మ్యాచ్కే హైలైట్.. ఈ బుడ్డోడు మామూలోడు కాదురా అయ్యా..
-
వాహ్ ఏం టెక్నాలజీ గురూ.. ఈజిప్ట్ మమ్మీలకు ప్రాణం పోస్తే..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో ఏళ్ల తరబడి చేసే పనులు కూడా ప్రస్తుతం నెలల్లో, రోజుల్లో ముగించేస్తున్నాం. ఎన్నో అసాధ్యం అనుకున్న వాటిని కూడా సుసాధ్యం చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఇంపాజిబుల్ అనేది లేదని మానవుడు అంటున్నాడు. ఈ మాటలనే నిజం అనిపించేలా ఓ వీడియో నెట్టింట హల్ చేస్తోంది. అందులో వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వారికి రూపం వస్తే ఎలా ఉంటుందో చూపించింది. ఇంతకీ అది ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే! ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)అనేది ఎక్కువగా వినపడుతున్న పేరు. మానవుని మేధస్సుకి మిషీన్ వేగం తోడైతే ఊహించని ఫలితాలు వస్తాయినడంలో సందేహం లేదు. సరిగ్గా ఏఐ వాడుకుని కూడా అలాంటి ఫలితాలే వస్తాయి. అందుకు ఉదాహరణగా ఈ వీడియో చెప్పవచ్చు. అందులో ఏముందంటే.. హాలీవుడ్ మూవీ ‘మమ్మీ’ చూడని వాళ్లు లేదా ఈజిఫ్ట్ మమ్మీల గురించి తెలియని వాళ్లు ఉండరు. ఈజిఫ్ట్ మనకు ఎప్పటికీ మిస్టరీయే. వేల సంవత్సరాల రాజుల శవాల్ని భద్రపరిచి పిరమిడ్స్ కట్టిన విధానం ప్రపంచాన్ని ఆశ్చర్చంలో ముంచేత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆ మమ్మీల ముఖ చిత్రాలు ఎలా ఉంటాయనే ఓ వీడియో ట్విటర్లో తిరుగుతోంది. ఈ వీడియోను వాలా అఫ్షర్ అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. . This is how AI was used to recreate the faces of Egyptian monarchy pic.twitter.com/wPJaTEknKK — Vala Afshar (@ValaAfshar) October 17, 2022 చదవండి: జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా: ఆ ప్లాన్లతో రీచార్జ్, ఈ బెనిఫిట్స్ అన్నీ మీకే! -
ఖతం.. టాటా.. వీడ్కోలు..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి పునఃర్వైభవం తీసుకొచ్చేందుకు భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్ర చేపడుతున్నారు రాహుల్ గాంధీ. యాత్ర మొదలైనప్పుటి నుంచి రాహుల్పై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ.. తాజాగా ఓ యానిమేటెడ్ ఫన్నీ వీడియోను విడుదల చేసింది. అందుకు కాంగ్రెస్ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. భారత్ జోడో యాత్ర లక్ష్యంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతల వీడియోను అధికార బీజేపీ విడుదల చేసింది. దానికి కౌంటర్గా ఎన్నికల హామీలను నెరవేర్చటంలో ప్రధాని మోదీ విఫలమైనట్లు సూచిస్తూ కాంగ్రెస్ మరో వీడియోను షేర్ చేసింది. బీజేపీ అధికారిక ట్విటర్ ఖాతాలో విడుదల చేసిన వీడియోలో.. కాంగ్రెస్లో కొద్ది రోజులుగా నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్న తీరును వివరించింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్లో నేతల రాజీనామాలు, రాజస్థాన్లో ఎమ్మెల్యేల తిరుగుబాటును సూచిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సుమారు 2 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో.. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ఓదార్చుతున్నట్లు చూపించారు. ఈ సందర్భంగా.. ‘ అమ్మా చెడ్డ రోజులు ఎందుకు అంతం కావు? ఇది ముగిసింది, టాటా.. వీడ్కోలు..’ అంటూ సోనియాను రాహుల్ అడిగినట్లు పేర్కొంది. मम्मी ये दुःख खतम काहे नहीं होता है? खतम…टाटा…गुडबाय! pic.twitter.com/J4tFqQgPOQ — BJP (@BJP4India) October 16, 2022 కాంగ్రెస్ కౌంటర్ వీడియో.. బీజేపీ వీడియో విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ కౌంటర్ అటాక్ చేసింది. ప్రజలు గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరల పెరుగుదల, నిరుద్యోగిత వంటి వాటిపై ప్రశ్నిస్తుంటే ప్రధాని మోదీ అక్కడి నుంచి దూరంగా పరిగెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందులో చూపించింది కాంగ్రెస్. దుష్మాన్ సినిమాలోని ‘వాదా తేరా వాదా’ పాట వస్తుండగా మోదీ పరుగులు పెట్టినట్లు పేర్కొంది. दौड़ा दौड़ा भागा भागा सा.. pic.twitter.com/xYXLY5dWdf — Congress (@INCIndia) October 16, 2022 ఇదీ చదవండి: Himachal Pradesh Election 2022: మంచుకొండల్లో ఎన్నికల వేడి -
ఆ ఖడ్గమృగం ఇప్పుడు ఎలా ఉంది?.. వీడియో షేర్ చేసిన సీఎం
డిస్పూర్: రోడ్డుపై వేగంగా వెళ్తున్న భారీ ట్రక్కును ఓ ఖడ్గమృగం ఢీకొట్టిన వీడియో ఇటీవల వైరల్గా మారిన విషయం తెలిసిందే. లారీని ఢీకొట్టిన ఆ రైనో పడుతూ లేస్తూ అడవిలోకి వెళ్లింది. ఈ సంఘటన అస్సాంలోని కజిరంగలో హల్దీబారీ రహదారి వద్ద జరిగింది. అయితే, ఇప్పుడు ఆ ఖడ్గమృగం ఎలా ఉంది? గాయాలై ఇబ్బందులు పడుతోందా? అనే విషయంపై ఆందోళనలు నెలకొన్నాయి. లారీని ఢీకొట్టిన ఖడ్గమృగం పరిస్థితిపై వీడియోను ట్విటర్లో షేర్ చేశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ‘అర్జెంట్ అప్డేట్.. హల్దీబారీలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మన రైనో ఫ్రెండ్ ఆరోగ్యంగానే ఉంది. ఈ ఉదయం డ్రోన్ ద్వారా తీసిన వీడియోను షేర్ చేస్తున్నా. జంతువుల పట్ల ప్రతి ఒక్కరు ప్రేమగా ఉండాలని కోరుతున్నా. జంతువులు రోడ్డు దాటే కారిడార్ల వద్ద కాస్త నెమ్మెదిగా వెళ్లండి’ అని పేర్కొన్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. అంతకు ముందు జాతీయ రహదారి 37పై జరిగిన ఈ ప్రమాదం వీడియోను షేర్ చేస్తూ.. ఇలాంటి ప్రమాదలు నివారించేందుకు కారిడార్లను విస్తరిస్తున్నట్లు చెప్పారు. An urgent update: Our Rhino friend, who met with an accident in Haldibari recently, is found to be doing good. I am sharing a drone video taken this morning. Urge all to be kind to our animals. Go slow while passing through corridors, where you know some animals might cross. pic.twitter.com/utgKwhUPXh — Himanta Biswa Sarma (@himantabiswa) October 11, 2022 ఇదీ చదవండి: భారీ ట్రక్కుని ఢీ కొట్టిన ఖడ్గమృగం.... డ్రైవర్కి ఊహించని షాక్ -
హెల్మెట్ లేకుంటే నా ‘తోపుడు బండి’ని ఆపేస్తారు సార్..!
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఎవరూ లేరు కదా అని హెల్మెట్ పెట్టుకోకపోయినా.. నిఘా కెమెరాల ద్వారానే చలాన్లు జారీ చేస్తున్నారు పోలీసులు. దీంతో భారీగా జారీ అవుతున్న చలాన్లతో ప్రజలు బెబెలెత్తిపోతున్నారు. కొందరు సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారుకూడా. ఈ క్రమంలో తోపుడు బండిపై కూరగాయలు విక్రయించే వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. హెల్మెట్ లేకుంటే నా బండిని పోలీసులు ఆపేస్తారు సార్ అంటూ అతడు చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీడియోను షాకాస్మ్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. తోపుడు బండికి హెల్మెట్ ఎందుకు ధరించావని వీడియో తీసిన వ్యక్తి అడిగాడు. దానికి,హెల్మెట్ లేకుంటే పోలీసులు అడ్డుకుంటారని సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి. ఈ క్రమంలో ఈ నిబంధన కేవలం బైక్లకు మాత్రమేనని ఆ వ్యక్తికి వివరించే ప్రయత్నం చేశాడు వీడియో తీసిన వ్యక్తి. ట్విటర్లో వీడియో షేర్ చేస్తూ బ్రదర్ నీ తెలివి అమోఘం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అక్టోబర్ 9వ తేదీన వీడియో పోస్ట్ చేయగా.. 28,800వ్యూస్ వచ్చాయి. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఫైన్లు వేస్తున్నారనే కారణంగా అమాయకులు భయపడుతున్నారు, చాలా బాధకరమైన విషయం, సరైన అవగాహన లేదు అంటూ ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. కొందరి తప్పుడు సూచనలతో అమాయకులు భయపడుతున్నారంటూ మరొకరు పేర్కొన్నారు. Bhai apka knowledge to Kamal hai bhai 🤣🤣 pic.twitter.com/twjvQhNe6a — ShaCasm (@MehdiShadan) October 9, 2022 ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. నిర్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం -
నడి రోడ్డులో మహిళల ఫైట్.. ఆపేందుకు ఒక్కరూ రాలే!
రద్దీగా ఉన్న రోడ్డులో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని తీవ్రంగా కొట్టుకున్నారు. టాప్స్, షార్ట్స్ ధరించిన ఇద్దరు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకపడ్డారు. పక్క నుంచి వాహనాలు వెళ్తున్నా పట్టించుకోలేదు. జుట్టు పట్టుకుని లాక్కెళుతూ కాళ్లతో తంతూ పట్టువీడని విక్రమార్కుల్లా ప్రవర్తించారు. చుట్టూ పదుల సంఖ్యలో జనం ఉన్నా ప్రేక్షకపాత్ర వహించారే తప్పా.. ఏ ఒక్కరూ వారిని ఆపేందుకు ప్రయత్నించలేదు. ఇద్దరు మహిళల మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ పోటీని తలపించే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియో ప్రకారం.. ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని తీవ్రంగా కొట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఈ ఫైట్లో ఎవరు గెలిచారో స్పష్టంగా తెలియదు. వీడియోను ‘విసియస్ వీడియోస్’ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా తెగ వైరల్గా మారింది. ఆవేశపు పిడికిలి అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ మెట్రోలో సీటు కోసం ఇద్దరు మహిళలు ఫైట్ చేసిన వీడియో సైతం వైరల్గా మారిన విషయం తెలిసిందే. Fists of fury 🤣 pic.twitter.com/4hREYWowF7 — Vicious Videos (@ViciousVideos) September 29, 2022 ఇదీ చదవండి: విద్యార్థిని చితకబాదిన టీచర్.. గొంతునొక్కుతూ, జుట్టుపట్టుకుని.. -
‘జీవితాంతం చదువుతూనే ముసలోడినైపోతా’.. పిల్లాడి మాటలకు ఫిదా అవ్వాల్సిందే!
స్కూల్కి వెళ్లమన్నప్పుడు, హోంవర్క్ చేయమంటే పిల్లలు మారం చేస్తుంటారు. ఆ సమయంలో వారు ఏడుస్తూ చెప్పే బుజ్జి బుజ్జి మాటలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఓ పిల్లాడు చదువుకోనని ఏడుస్తూ చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిందీ అక్షరాలు చదవాలని తల్లి కొరగా.. ఆ పిల్లాడు చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ‘జీవితాంతం చదువుకుంటూనే వృద్ధుడిగా మారిపోతా..’అంటూ తల్లితో చెబుతున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియోను గుల్జార్ సాహాబ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో కళ్ల నిండ నీళ్లతో పిల్లాడు పెన్సిల్, నోట్ బుక్ పట్టుకుని కూర్చున్నాడు. జీవితాంతం చుదువుకుంటూ ఉంటూనే ముసలోడినైపోతా అని తన తల్లితో చెబుతున్నాడు చిన్నోడు. ఈ వీడియోను ఇప్పటి వరకు 5 లక్షల మంది వీక్షించారు. 23,200 లైకులు వచ్చాయి. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ‘పిల్లాడు చెప్పేది తప్పేమి కాదు.. చదువుల వల్లే మనం వృద్ధులుగా మారిపోతున్నాం.’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ज़िन्दगी भर पढ़ाई करते करते बुड्ढा हो जाऊंगा 🥲😅 pic.twitter.com/D3XNoifVSm — ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 28, 2022 ఇదీ చదవండి: యాక్సిడెంట్ అయినా డెలివరీ ఆగలేదు! అతని సమాధానం ఏంటంటే.. -
వావ్! రంగులు మార్చిన హమ్మింగ్ బర్డ్
-
వైరల్ వీడియో : సెట్ దోస కాదు.. సీటు దోస
-
లవ్ ఫాతిమా: కేటీఆర్
కేటీఆర్.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రజాప్రతినిధుల్లో ఒకరు. రాజకీయాలతో పాటు ఆసక్తికరమైన, స్ఫూర్తివంతమైన విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా సాయం కోరిన వారికి సాయం చేస్తుంటారు. తాజాగా ఆయన ఒక ట్వీట్పై స్పందించారు. ‘ది బెటర్ ఇండియా’ అనే ట్విటర్ హాండిల్ ట్వీట్ చేసిన ఓ వీడియోలో.. మెహక్ ఫాతిమా అనే ఆరేళ్ల చిన్నారి క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంది. కేరళలోని కోజికోడ్కు చెందిన ఈ చిన్నారికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆమె తండ్రి.. తన తమ్ముడికి మాత్రమే క్రికెట్ నేర్పిస్తున్నాడు. ఆమెకు క్రికెట్ నేర్పించడంలేదు. దీంతో ‘నేను అమ్మాయినని నాకు క్రికెట్ నేర్పించడం లేదా నాన్నా?’ అని మెహక్ తన తండ్రిని ప్రశ్నించింది. చిన్నారి మాటలకు.. ఆ తండ్రి ఆమెకు కూడా క్రికెట్ ఆడటం నేర్పించాడు. దీంతో ఆమె చేతిలో బ్యాటుతో క్రికెట్ ఇరగదీస్తోంది. అయితే ఈ వీడియో చూసిన మంత్రి కేటీఆర్ లవ్ సింబల్తో రీట్వీట్ చేశారు. ప్రొఫెషనల్ క్రీడాకారుల మాదిరిగా.. ఆమె మంచి ఫుట్వర్క్, చక్కటి బ్యాలెన్స్తో షాట్స్ కొడుతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ❤️ https://t.co/PQkG8PJ5oy — KTR (@KTRTRS) February 23, 2022 -
Viral Video: ఓర్నీ పిడుగా... ఏమన్నా టాలెంటా!
-
Viral Video: ప్రేమంటే ఇదేరా
-
వైరల్ వీడియో: లైక్ల కోసం స్నేక్ను తిన్నాడు
-
Viral Video: ఎవడైతే నాకేంటి?.. ఎగిరెగిరి కొడుతూ ఓవరాక్షన్!
-
డేంజరస్ బట్ బ్యూటిఫుల్.. స్వర్గంలో ఉన్నట్లుగా..
-
వైరల్ వీడియో: వేప, తులసి ఆకులతో ప్రకృతి మాస్క్
-
ఇదేం తెలివిరా నాయనా.. బైక్పై ఇలా కూడా వెళ్లొచ్చా!
-
ఏనుగు మీదకు కుక్కలను వదిలి.. రాళ్లు, చెట్ల కొమ్మలతో కొడుతూ..
-
కరోనా నాశనం కోసం.. నెత్తిన నీళ్ల బిందెలతో
-
వైరల్ వీడియో: శానిటైజర్ దొంగిలించిన వ్యక్తి
-
‘అందాల రాక్షసి’ డ్యాన్స్ వీడియో వైరల్
-
బిడ్డ కోసం పెంగ్విన్ల ఆరాటం
-
కరోనా కట్టడిలో కేంద్రం విఫలం: ప్రియాంక
-
వైరల్ వీడియో: చాకులకు పదును పెడుతున్న సోనూసూద్
-
ఏకంగా సినిమా చాన్స్ని కొట్టేశాడు
-
గుర్గావ్లో పిశాచి పిడుగు