ముద్రగడకు సంఘీభావం | - | Sakshi
Sakshi News home page

ముద్రగడకు సంఘీభావం

Published Thu, Feb 6 2025 2:13 AM | Last Updated on Thu, Feb 6 2025 2:12 AM

ముద్రగడకు సంఘీభావం

ముద్రగడకు సంఘీభావం

గండ్ల గుదిబండ
గతేడాది ఆగస్టు 31న కురిసిన భారీ వర్షాలకు నూజివీడులోని పెద్ద చెరువుకు గండ్లు పడి రోడ్లు సైతం ధ్వంసమయ్యాయి. ఇంత వరకు ఆ గండ్లు పూడ్చలేదు. 8లో u

కై కలూరు: వైఎస్సార్‌ సీపీ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పార్టీ నాయకులు ఆయన నివాసంలో బుధవారం కలిసి తమ సంఘీభావం తెలిపారు. ముద్రగడ నివాసంపై ఇటీవల దాడి జరిగిన విషయం విదితమే. మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీ తోట త్రిముర్తులు, కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ అడపా శేషు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్‌తో పాటు మండవల్లి ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్‌ కై కలూరు మండల పార్టీ అధ్యక్షుడు శింగంశెట్టి రాము, నాయకులు పంజా రామారావు, కన్నా రమేష్‌ ముద్రగడకు సంఘీభావం తెలిపినవారిలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement