డెంకాడ: విజయవాడ వరదబాధితులను ఆదుకునేందుకు రూ.5 లక్షల డీడీను లెండి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం విద్యాశాఖ మంత్రి మంత్రి నారాలోకేశ్కు శుక్రవారం అందజేసింది. లెండి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పి.మధుసూదనరావు, వైస్ చైర్మన్ పి.శ్రీనివాసరావు, కరస్పాండెంట్ కె.శివరామకృష్ణలు విశాఖలో మంత్రిను కలిసి డీడీని అందజేశారు. వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. లెండి యామాన్యానికి లోకేశ్ అభినందనలు తెలిపినట్టు యాజమాన్య సభ్యులు తెలిపారు.
● విజయవాడ వరదబాధితులకు లెండి
యాజమాన్యం రూ.5 లక్షల ఆర్థిక సాయం
Comments
Please login to add a commentAdd a comment