75 శాతం కోతలే.. ! | - | Sakshi
Sakshi News home page

75 శాతం కోతలే.. !

Published Mon, Feb 10 2025 2:05 AM | Last Updated on Mon, Feb 10 2025 2:05 AM

-

జిల్లాలో 75.7 శాతం సిజేరియన్‌ కాన్పులే.. అందులో ప్రైవేట్‌ఆస్పత్రుల్లోనే అధికం. నొప్పులు భరించలేక కొందరు, ముహూర్తాలు చూసుకుని మరికొందరు ఆపరేషన్‌ చేయించుకుంటున్నారు. రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా కారణమేనని తెలుస్తోంది. శస్త్ర చికిత్సలు తగ్గించేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలు చేపడుతున్నా మార్పు రావడం లేదు.

జిల్లాలో పెరుగుతున్న సిజేరియన్లు

12 నెలల వ్యవధిలో 12,499 ప్రసవాలు

నార్మల్‌ 4,310, ఆపరేషన్లు 8,189

ప్రైవేట్‌లో అధికం,

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాస్త తక్కువ

సాధారణ కాన్పులు పెంచేలా

వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement