టమాట కిలో రూ.15 | - | Sakshi
Sakshi News home page

టమాట కిలో రూ.15

Published Sun, Feb 2 2025 12:42 AM | Last Updated on Sun, Feb 2 2025 12:42 AM

-

అనంతపురం కక్కలపల్లి మండీలో శనివారం కిలో టమాట గరిష్ట ధర రూ.15 పలికింది. కనిష్టం రూ.7, సరాసరి రూ.10 ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయి.
చీనీ టన్ను రూ.20 వేలు
అనంతపురం మార్కెట్‌యార్డులో శనివారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.20 వేలు పలికాయి.

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం జిల్లాలో సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీని ఏర్పాటు చేశారు. జంతలూరు వద్ద శాశ్వత క్యాంపస్‌ను గతేడాది నుంచి నిర్వహిస్తున్నారు. 2018లో జేఎన్‌టీయూ అనంతపురంలో తాత్కాలిక క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. 2023–24, 2024–2025లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.112.08 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అయితే, 2025–26 విద్యా సంవత్సరానికి సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకంగా నిధులు మాత్రం కేటాయించలేదు. వర్సిటీలో మరికొన్ని బ్లాక్‌లు నిర్మించాల్సి ఉంది. రోడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నా నిధుల కేటాయించకపోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే వర్సిటీ పురోగతికి మరికొంత కాలం వేచి ఉండక తప్పని పరిస్థితి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement