No Headline
మామిడి బోర్డు ఊసేలేదు
జిల్లాకు మామిడి బోర్డు విషయమై రాష్ట్ర ప్రభుత్వం, చిత్తూరు ఎంపీ హామీలు నీటి మూటలాగా మారింది. సహకార చక్కెర ఫ్యాక్టరీలను పునః ప్రారంభించేందుకు ఎలాంటి సహకారం కేంద్రం ఇవ్వకపోవడం శోచనీయం. దేశంలో అత్యధికంగా ఉన్న రైతాంగ ప్రయోజనాలకు బడ్జెట్ ఏ మాత్రం అనుకూలంగా లేదు. కిసాన్ క్రెడిట్ కార్డులు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతామని చెప్పినా వాటిని అమలు చేసిన దాఖలాలు లేవు. –జనార్దన్, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment