పాఠశాలలో విద్యార్థులు చాలా తెలివిగా ఉంటున్నారు. వారి ఉత్సాహం చూసి వారికి ఇష్టమైన రంగాలను ఎంచుకోవాలన్నాం. కొందరు సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణిస్తున్నారు. కవితలను కొందరికి నేర్పించాం. వాటి ఆధారంగానే విద్యార్థులు స్వయం కవితలను రాసి తీసుకువచ్చారు. వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం. పాఠశాలలో 84 మంది విద్యార్థులు రచించిన కవితల సంపుటిని చేసి దానికి దేవగన్నేరు అనే పేరు పెట్టాం. – గోపాల్, ఉపాధ్యాయుడు, అజిలాపూర్
●
Comments
Please login to add a commentAdd a comment