![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/7/06hzr905-230102_mr_1.jpg.webp?itok=Xe5ree3Q)
హుజూర్నపగర్రూరల్: వ్యవసాయ భూమిలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి ఐదు పాడి గేదెలు మృతిచెందిన ఘటన హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బూరుగడ్డ గ్రామ శివారులోని ఓ రైతు వ్యవసాయ భూమిలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి చిలుకూరు మండలం సీతరాంతండాకు చెందిన గుగులోతు బోజ్యానాయక్ చెందిన 2 గేదెలు, గుగులోత్ రవీందర్నాయక్కు చెందిన 2 గేదెలు, గరిడేపల్లి మండలం కట్టవారిగూడెం గ్రామానికి చెందిన బాల్దూరి సత్యనారాయణకు చెందిన ఒక పాడి గేదె మృతిచెందాయి. మృతిచెందని గేదెల విలు రూ.2.50లక్షలు ఉంటాయని బాధిత రైతులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment