బీజేపీకే ఎమ్మార్పీఎస్‌ మధ్దతు | Sakshi
Sakshi News home page

బీజేపీకే ఎమ్మార్పీఎస్‌ మధ్దతు

Published Fri, Apr 19 2024 1:30 AM

-

● జిల్లా కోఆర్డినేటర్‌ రవి

సోన్‌: లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్‌ బీజేపీకి మద్దతు ఇస్తుందని జిల్లా కోఆర్డినేటర్‌ శనిగారపు రవి తెలిపారు. మండలంలోని జా ఫ్రపూర్‌లో కాంగ్రెస్‌ గో బ్యాక్‌ నినాదంతో గు రువారం ప్రచారం నిర్వహించారు. ఆదిలా బాద్‌ బీజేపీ అభ్యర్థి గోడం నగేష్‌కు మాదిగలు ఓటు వేయాలని కోరారు. మాదిగలను చిన్నచూపు చూస్తున్న సీఎం రేంత్‌రెడ్డికి లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళ నాయకురాలు మరకుంట సునీత, భాగ్యలక్ష్మి, ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు తొండకూరి సాయన్న, నా యకులు నాటకారి రాజ్యలక్ష్మి, సాయన్న, గంగన్న, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement