అనుమతులు లేకుండా మోసపూరితంగా కొనసాగిస్తున్న యూబిట్దందాలో కీలకంగా పనిచేసిన వారిలో ముగ్గురిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వివరాలు బుధవారం పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
● దాసరి రమేశ్.. ఖానాపూర్ పట్టణానికి చెందిన ఈయన కడెం మండలంలోని కన్నాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు.
● కై రం వెంకటేశ్గౌడ్.. జిల్లా కేంద్రంలోని వైష్ణవి అపార్ట్మెంట్(బి–బ్లాక్)లో నివాసముంటున్న ఈయన కుభీర్ మండలం దావూజీనాయక్ తండాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
● బొమ్మిడి ధనుంజయ్..ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
ఈ ముగ్గురికి వైద్యపరీక్షలు చేయించి ప్రాథమిక విచారణ అనంతరం జుడీషియల్ రిమాండ్కు పంపించారు. మరోవైపు ఇప్పటికే రిమాండ్లో ఉన్న ఐదుగురిని గురువారం పోలీసు కస్టడీకి తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment