●నూతన మద్యం పాలసీని
మద్యం నియంత్రించేలా, నేరాలను అరికట్టేలా నూతన మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించాలి. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, ఐక్యవేదిక సంఘాల సభ్యులమంతా కలిసికట్టుగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడడం విచారకరం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించకుండా మద్యం ధరలు తగ్గించడం బాధాకరం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలి.
– రెడ్డి శ్రీదేవి, ఐద్వా, జిల్లా కార్యదర్శి,
పార్వతీపురం మన్యం
Comments
Please login to add a commentAdd a comment