●ట్యాక్స్ జిమ్మిక్కులు..
వేతన జీవులకు భారీ ఊరట అని బాకా ఊదుతున్నారు. కా నీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పాత రెజ్యూమ్లో ఈ టాక్స్ అసెన్మెంట్ పనికిరాదని, కొత్త రెజ్యూమ్ ప్రకారం ఇన్కమ్ టాక్స్ అసెన్మెంట్ చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. కొత్త రెజ్యూమ్లో ఏ రకమైన మినహాయింపులు ఉండవు.
– ఎస్వీ రమణమూర్తి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు
●పోలవరం ప్రస్తావన లేదు
కేంద్ర బడ్జెట్లో పోలవరానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాల్సింది. మధ్య తరగతి వర్గం, ఉద్యోగులకు ఆదాయం పన్ను తగ్గించటం ఊరటనిచ్చే అంశం. గతంలో కంటే మెరుగ్గా ఈ ఊరట ఉంది. – ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్,
పూర్వపు వైస్ చాన్స్లర్, బీఆర్ఏయూ
Comments
Please login to add a commentAdd a comment