మద్యం అమ్మితే రూ.50వేలు జరిమానా | - | Sakshi
Sakshi News home page

మద్యం అమ్మితే రూ.50వేలు జరిమానా

Published Sun, Feb 2 2025 2:42 AM | Last Updated on Sun, Feb 2 2025 2:42 AM

మద్యం అమ్మితే రూ.50వేలు జరిమానా

మద్యం అమ్మితే రూ.50వేలు జరిమానా

ఆత్మకూర్‌ ఎస్‌: ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని ఏనుబాములలో మద్యం విక్రయాలను నిషేధించాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరు మద్యం అమ్మినా రూ.50వేలు జరిమానా విధించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు, యువజన సంఘాలు, అఖిల పక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తగుళ్ల జనార్దన్‌ యాదవ్‌, కలకోట్ల సీతారాములు ,పసునూరి అంజి, కోడిమల నాగరాజు, సైదులు, పారేల్లి నవీన్‌, నరేష్‌, రాజు ,కృష్ణ, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఫ ఏనుబాముల గ్రామంలో తీర్మానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement