ప్రహరీ లేక పరేషాన్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రహరీ లేక పరేషాన్‌

Published Sun, Oct 20 2024 2:40 AM | Last Updated on Sun, Oct 20 2024 2:40 AM

-

యాదగిరిగుట్ట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో పశువులు సంచరిస్తున్నాయి.

-9లో

వాటర్‌మెన్లకు ముగిసిన శిక్షణ

భువనగిరి : గ్రామ పంచాయతీల్లోని తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న వాటర్‌మెన్లకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పరిషత్‌ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. భువనగిరి ఎంపీడీఓ కార్యాలయంలో ముగింపు కార్యక్రమానికి మిషన్‌ భగీరథ సీఈ లలిత, జెడ్పిసీఈఓ శోభారాణి హాజరై మాట్లాడారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయడంలో వాటర్‌మెన్లే కీలకమన్నారు. పైపులైన్ల నిరంతర పర్యవేక్షణ ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్‌, మిషన్‌భగీరథ గ్రిడ్‌ డీఈఈ ఏఈఈలు గుండురావ్‌, శ్రీలత, ల్యాబ్‌ సిబ్బంది ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement