హైకోర్టుకు వెళ్తాం
సిమెంట్ కంపనీ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించిన స్థలానికి కొద్ది దూరంలోనే కోర్టు భవనాల నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించింది. కోర్టు భవనాలు పూర్తయితే రోజు 500 మంది కక్షిదారులు వస్తుంటారు. కక్షిదారులతో పాటు న్యాయవాదులు, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది ఆరోగ్యం దెబ్బతగినే అవకాశం ఉంటుంది. కంపనీ ఏర్పాటు ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలి. లేకపోతే హైకోర్టులో దావా వేస్తాం.
–ఎంఏ మజీద్, బార్ అసోసియేషన్
అధ్యక్షుడు, రామన్నపేట
Comments
Please login to add a commentAdd a comment