అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లులో పోలీసులు అరాచకంగా వ్యవహరించారు. సాక్షి విలేకరి శ్రీనివాస్ ఇంటిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. వ్యతిరేకంగా వార్తలు రాస్తావా అంటూ బెదిరించారు. ఎస్ఐ రామయ్య, పోలీసులు శ్రీనివాస్పై దాడి చేసి గాయపర్చారు.
'అనంత'లో సాక్షి విలేకరిపై పోలీసుల జులుం
Published Sat, May 31 2014 9:20 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement