యల్లనూరు (శింగనమల) : యల్లనూరు మండలం బుక్కాపురంలో 19 గొర్రె పిల్లలు శుక్రవారం ఉదయం అనుమానాస్పద స్థితిలోమృతి చెందాయి. గొర్రెల కాపరి శ్రీనివాసులు సమాచారం మేరకు మండల పశువైద్యాధికారి శివసాగర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించారు. అవి ఏ కారణంతో చనిపోయాయో నిర్ధారించేందు కోసం వాటి నమూనాలను జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి పంపినట్లు పశువైద్యాధికారి తెలిపారు.
19 గొర్రె పిల్లల అనుమానాస్పద మృతి
Published Fri, Mar 17 2017 11:52 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఓ వైపు జూడాల సమ్మె.. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- మొన్న తనయుడు.. ఇప్పుడు తండ్రి.. అడ్వాన్స్గా రూ.4 కోట్లు!
- ఇంగ్లండ్తో సెమీస్.. రవీంద్ర జడేజాపై వేటు! స్టార్ బ్యాటర్కు చోటు
- ఉన్నట్టుండి రూ. 33 కోట్ల జాక్పాట్ : గుండె ఆగినంత పనైందట!
- స్పీకర్ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలతో లోక్సభలో దుమారం
- ప్రభాస్ 'కల్కి' సినిమా ప్రత్యేకతలు.. మీకు ఇవి తెలుసా?
- హిజాబ్ బ్యాన్.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
- T20 World Cup 2024: పేలవ ఫామ్లో విరాట్.. సెమీఫైనల్లో అయినా పుంజుకుంటాడా..?
- ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్కు కౌంటరిచ్చిన హీరోయిన్!
- కాంగ్రెస్ అధిష్టానం పిలుపు.. ఢిల్లీకి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
Advertisement