చోడవరం: నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం మండలాల్లో ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి పనులు అనేకం చేపట్టారు. రూ.1,800 కోట్లతో సంక్షేమ, అభివృద్ధి పనులు జరిగాయి. ఇంత భారీ మొత్తంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ కాలేదు. రూ. 850 కోట్ల అభివృద్ధి పనులు చేయగా, మరో రూ. 850 కోట్లు వివిధ సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసింది. కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ పథకాలు పొందడం కోసం సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ పాలనను గ్రామస్థాయికి తెచ్చింది. నియోజకవర్గంలో 1,445 మంది వలంటీర్లను నియమించి నేరుగా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల ఇంటికే చేరుస్తోంది. రైతు భరోసా కేంద్రాలు నిర్మించి విత్తనాలు, ఎరువులు, కిమిసంహారక మందులు గ్రామాల్లోనే అందిస్తున్నారు. పంట సీజన్లలో నేరుగా రైతుల వద్దకే శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు వచ్చి వ్యవసాయ సూచనలు ఇస్తున్నారు. విద్యుత్ లైన్ వేయలేని 42 మైదాన గిరిజన గ్రామాలకు సోలార్ సిస్టమ్స్ సాయంతో మంచినీటి సౌకర్యం కల్పించిన ఏకై క ప్రభుత్వం. 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ప్రధాన రహదారులన్నీ కోట్లాది రూపాయలతో కొత్త రోడ్లను వేసి ప్రజల కష్టాలను తీర్చారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకు ధీమా కలిగించడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది.
No Headline
Published Mon, May 6 2024 8:50 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తీవ్ర తుపానుగా రెమాల్.. ప్రధాని హై లెవెల్ మీటింగ్
#SRH: లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టారు.. ప్లే ఆఫ్స్లో తుస్సుమన్పించారు
కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న నమో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్!
'రోజుకి ఒక రాయి తినండి': గూగుల్ ఏఐ దిమ్మతిరిగే సమాధానం
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి
పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ..
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు
సన్నజాజి నడుముతో మౌనీ రాయ్.. మాళవిక అందాలు
పాన్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
తప్పక చదవండి
- ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
- టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
- జూన్లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
- హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
- చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
- ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
- ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
- ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
Advertisement