విద్యకు పెరగని కేటాయింపులు
కేంద్రంలో ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టినా.. విద్యా రంగానికి కేటాయింపులు పెరగడం లేదు. ఈ సారి కూడా విద్యకు 2.5 శాతం మాత్రమే కేటాయించడం అన్యాయం. కొఠారి కమిషన్ సూచనల ప్రకారం కనీసం 6 శాతం నిధులు కేంద్ర బడ్జెట్లో కేటాయించాల్సి ఉంది. రానున్న ఐదేళ్లలో అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ.. అందుకు సంబంధించి సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పనపై స్పష్టం ఇవ్వలేదు.
– ఏఎస్ నాయుడు, జిల్లా
గౌరవాధ్యక్షుడు,
ఏపీటీఎఫ్–1938
Comments
Please login to add a commentAdd a comment