దిగిరాని టమాట | - | Sakshi
Sakshi News home page

దిగిరాని టమాట

Published Fri, Jul 28 2023 1:26 AM | Last Updated on Fri, Jul 28 2023 1:26 AM

- - Sakshi

కక్కలపల్లి మండీలో

కిలో రూ.132 పలికిన వైనం

అనంతపురం అగ్రికల్చర్‌: సామాన్యులకు అందకుండా కొండెక్కి కూర్చున్న టమాట దిగిరానంటోంది. గురువారం అనంతపురం శివారు కక్కలపల్లి మండీలో కిలో టమాట గరిష్ట ధర రూ.132 మేర పలికినట్లు రాప్తాడు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ రామ్‌ప్రసాద్‌ తెలిపారు. మార్కెట్‌కు 105 టన్నుల కాయలు అమ్మకానికి రాగా వాటిని వేలం వేశామన్నారు. అందులో కిలో గరిష్టంగా రూ.132, కనిష్టంగా రూ.100, సరాసరిన రూ.116 ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement