పదేళ్ల అభివృద్ధి ఏది? | Sakshi
Sakshi News home page

పదేళ్ల అభివృద్ధి ఏది?

Published Mon, May 6 2024 6:25 AM

పదేళ్ల అభివృద్ధి ఏది?

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు పదేళ్లు పాలించి రాష్ట్రానికి, దేశానికి చేసిన అభివృద్ధి ఏమీలేదు. పదేళ్లముందు కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేసింది. ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు, రైతు రుణమాఫీ భూదాన్‌ లాంటి కార్యక్రమాలు తీసుకువచ్చింది. ఇప్పటిదాకా ఐదెకరాలలోపు ఉన్న రైతులందరికీ రైతుభరోసా ఇచ్చాం. కేసీఆర్‌ ఖజానా ఖాళీ చేయడంతోనే పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయాం. ఆగస్టు 15లోపు రైతుల పంటరుణాలు మాఫీ చేస్తాం.

– వెడ్మ బొజ్జుపటేల్‌, ఎమ్మెల్యే, ఖానాపూర్‌

Advertisement
 
Advertisement