ఎంపీడీవోల జిల్లా కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఎంపీడీవోల జిల్లా కార్యవర్గం ఎన్నిక

Published Fri, Feb 7 2025 1:07 AM | Last Updated on Fri, Feb 7 2025 1:07 AM

ఎంపీడీవోల జిల్లా కార్యవర్గం ఎన్నిక

ఎంపీడీవోల జిల్లా కార్యవర్గం ఎన్నిక

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): మండల ప్రజాపరిషత్‌ అభివృద్ధి అధికారుల(ఎంపీడీవో) అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జి ల్లా ప్రజా పరిషత్‌ కా ర్యాలయంలో గురువారం జెడ్పీ సీఈవో గణ పతి ప్రకటించారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా ఎం.మోహన్‌(చెన్నూర్‌), ప్రధాన కార్యదర్శిగా పి.శ్రీనివాస్‌(తాండూర్‌), ఉపాధ్యక్షులు గా బి.గంగామోహన్‌(భీమిని), కోశాధికారిగా ఎం.దేవేందర్‌రెడ్డి(నెన్నెల), కార్యవర్గ సభ్యులుగా ఎన్‌.రాజేశ్వర్‌(మందమర్రి), ప్రసాద్‌(దండేపల్లి) ఎన్నికై నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement