హత్యాచార ఘటనపై నిరసన | - | Sakshi
Sakshi News home page

హత్యాచార ఘటనపై నిరసన

Published Sat, Aug 24 2024 12:26 AM | Last Updated on Sat, Aug 24 2024 12:26 AM

హత్యాచార ఘటనపై నిరసన

నిర్మల్‌చైన్‌గేట్‌: కోల్‌కతాలో జరిగిన జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనపై శుక్రవారం జిల్లా జనరల్‌ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు, రక్షణ చర్యలు లేని కారణంగానే ఇలాంటి ఘ టనలు పునరావృతం అవుతున్నాయని ఆరో పించారు. సూపరింటెండెంట్‌ సునీల్‌ రాథోడ్‌కుమార్‌, డాక్టర్లు ప్రొఫెసర్‌ శ్రీకర్‌, దయాకర్‌, అరుణ్‌కుమార్‌రెడ్డి, అమీనా, గాయత్రి, అరుణ్‌కుమార్‌, గౌతమ్‌, జయప్రకాశ్‌, క్రిష్‌, సాయికిరణ్‌, సాయిచరణ్‌, యశ్వంత్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement