నిర్మల్చైన్గేట్: కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై శుక్రవారం జిల్లా జనరల్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు, రక్షణ చర్యలు లేని కారణంగానే ఇలాంటి ఘ టనలు పునరావృతం అవుతున్నాయని ఆరో పించారు. సూపరింటెండెంట్ సునీల్ రాథోడ్కుమార్, డాక్టర్లు ప్రొఫెసర్ శ్రీకర్, దయాకర్, అరుణ్కుమార్రెడ్డి, అమీనా, గాయత్రి, అరుణ్కుమార్, గౌతమ్, జయప్రకాశ్, క్రిష్, సాయికిరణ్, సాయిచరణ్, యశ్వంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment