‘హైడ్రా అమలు చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘హైడ్రా అమలు చేయాలి’

Published Wed, Aug 28 2024 12:06 AM | Last Updated on Wed, Aug 28 2024 12:06 AM

-

ఖానాపూర్‌: రాష్ట్రంలోని పలుచోట్ల చెరువుల్లోని ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రాను నిర్మల్‌ జిల్లాలో అమలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బానావత్‌ గోవింద్‌నాయక్‌ అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో వందల ఎకరాల భూమి కబ్జాకు గురైందన్నారు. బడా వ్యాపారవేత్తలు, ప్రముఖ నాయకులు విలువైన భూములను ఆక్రమించుకుని బినామీ పేర్లపై అనుభవిస్తున్నారన్నారు. అసైన్డ్‌ భూములనూ నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తున్నారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement