No Headline
రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర బడ్జెట్ నిరుత్సాహం నింపింది. ముఖ్యంగా మచిలీపట్నం నుంచి రేపల్లె కొత్త లైన్ డిమాండ్ ఏళ్ల తరబడి ఉంది. ఈ బడ్జెట్లో ఈ రైల్వే లైన్ ఊసే లేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల జీతాలు ఎంత ఉన్నా వారికి పన్ను ఉండదు. నాన్ గెజిటెడ్లోని చిన్న ఉద్యోగలు, పెన్షనర్లపై పన్ను విచారకరం. రూ.12 లక్షలకు పన్ను పరిమితి పెంచడం ఊరట కలిగిస్తోంది.
– మహమ్మద్ సిలార్, రిటైర్డు తహసీల్దారు
రేపల్లె రైల్వే లైన్కు నిధులివ్వాలి
Comments
Please login to add a commentAdd a comment