కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సుడిగాలి పర్యటనలు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సుడిగాలి పర్యటనలు

Published Sat, Oct 19 2024 1:06 AM | Last Updated on Sat, Oct 19 2024 1:06 AM

కాంగ్

కొరాపుట్‌: జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శుక్రవారం సీఎల్పీ నాయకుడు రాంచంద్ర ఖడం తన నియోజకవర్గం పొట్టంగిలోని నందపూర్‌ సమితి పంతులుగాంలో వాల్మీకి అశ్రమం సందర్శించారు. అశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముక్తి అంబ వద్ద రాజా గుహని పర్యాటక రంగంలో అభివృద్ధి చేస్తామన్నారు. మరోవైపు లక్ష్మీపూర్‌ ఎమ్మెల్యే పవిత్ర శాంత బందుగాం, అలమండ, కప్పలాడ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో సమస్యలను బీడీవోకి తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సుడిగాలి పర్యటనలు 1
1/1

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సుడిగాలి పర్యటనలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement