No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Aug 27 2024 2:36 AM | Last Updated on Tue, Aug 27 2024 2:36 AM

-

కొండే ప్రజలకు జీవనాధారం

పెదకలవలాపల్లికి సమీపంలో ఉన్న కొండ మీద ఆధారపడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. కొండ చుట్టూ రక్షణ గోడ నిర్మించడంతో ఎవరూ కొండపైకి వెళ్లలేక ఉపాధి కోల్పోతున్నాం. దహన సంస్కారాలకు అవసరమైన కలపను గతంలో కొండకు వెళ్లి తెచ్చుకునే వాళ్లం. ఇప్పుడు కలక కోసం ఇబ్బందులు పడుతున్నాం. నేవీ ప్రాజెక్ట్‌ తమ బతుకుల్లో చీకటి నింపింది. ప్రభుత్వాధికారులు వస్తున్నారు.. వెళ్తున్నారు తప్పా సమస్యలు పట్టించుకోవడం లేదు.

– రావి శివలోవలక్ష్మి,

పెదకలవలాపల్లి గ్రామం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement